Thursday, March 28, 2024
Home Search

హత్య - search results

If you're not happy with the results, please do another search

బుద్ధనగర్‌లో గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బుద్ధనగర్‌కు చెందిన జోత్యి(30), కృష్ణ భార్యభర్తలు. ఇద్దరి మధ్య కొంత...
Wife suicide because she did not celebrate her son's birthday

పుట్టినరోజు చేయలేదని భార్య ఆత్మహత్య…

కొడుకు పుట్టినరోజు చేయలేదని మనస్థాపంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన పేట్ బషీరాబాద్- సుభాష్ నగర్‌లో లో చోటుచేసుకుంది. నరసింహారెడ్డి, నాగ సత్యవేణి దంపతులు. తమ చిన్న కొడుకు జ్ఞానేశ్వర్ పుట్టినరోజుకు...
Kerala High Court death sentence to convict in triple murder case

ముగ్గురి హత్య కేసులో దోషికి కేరళ హైకోర్టు మరణ శిక్ష

కొచి ( కేరళ ): ముగ్గురిని హత్య చేసిన హంతకునికి కేరళ హైకోర్టు బుధవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తన పెద్ద సోదరుడిని, అతని 33 ఏళ్ల కుమార్తెను, కోడలిని...
Attack on Maldives Prosecutor General Hussain Shamim

మాల్దీవుల్లో ప్రాసిక్యూటర్ జనరల్ పై హత్యాయత్నం

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం సద్దుమణిగేలా కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. తాజాగా... ప్రతిపక్షం నియమించిన ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్ ను గుర్తు తెలియని వ్యక్తి...
Andhra Pradesh Vijayawada

అక్రమ సంబంధం… వదిన గొంతుకోసి… మరిది ఆత్మహత్యాయత్నం

అమరావతి: వదినతో మరిది వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆమె అతడిని దూరంగా ఉంచడంతో కోపంతో ఆమె గొంతుకోసి అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది....
Life imprisonment

హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు

భువనగిరి క్రైమ్ : యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దిలావర్‌పూర్‌లో 2018లో నమోదైన హత్య కేసులో 14 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు...

కేరళ బిజెపి నేత హత్య కేసులో 15 మంది పిఎఫ్‌ఐ కార్యకర్తలకు మరణ శిక్ష

అలప్పూజ: కేరళ బిజెపి ఒబిసి విభాగం నాయకుడు, న్యాయవాది రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో మావెల్లికర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 15 మందికి మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది....
40 Years prison to Mother in Kerala

హత్య కేసులో 15మందికి మరణశిక్ష

ఒక హత్య కేసులో కేరళ కోర్టు 15మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును ప్రకటించింది. అలప్పుజకు చెందిన రంజిత్ శ్రీనివాసన్ అనే బిజెపి నేత 2021 డిసెంబర్ 19న హత్యకు గురయ్యారు. ఈ...
Another student commits suicide in Kota

నేను ఓడిపోయానంటూ.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య

కోటా ( రాజస్థాన్) : రాజస్థాన్ లోని కోటాలో జెఈఈ మెయిన్స్‌కు సిద్ధమౌతున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ పోటీ పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్‌లో...
Rangareddy Rajendranagar Attapur

15 రోజుల్లో ప్రియుడితో పెళ్లి… సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

రంగారెడ్డి: సహజీవనం చేస్తున్న వ్యక్తితో 15 రోజుల్లో పెళ్లి... ఇంతలోనే ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిహార్ రాష్ట్రానికి చెందిన...

జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య

జవహర్‌నగర్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలోని మదర్‌థెరిస్సా వికలాంగుల కాలనీ నుంచి...

ఇరాన్‌లో 9 మంది పాక్ కార్మికుల హత్య

ఇస్లామాబాద్ : ఇరాన్‌లో ఒక దారుణ సంఘటనలో తమ దేశీయుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పాకిస్తాన్ కోరింది. రెండు దేశాల సరిహద్దులలో పోటాపోటీ కాల్పుల సంఘటనలతో ఉద్రిక్తతలు నెలకొన్న కొన్ని రోజులకే...

నిమ్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్:  బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ఖమ్మం జిల్లా వై లకా్ష్మపురానికి చెందిన అచ్చయ్య గత...

ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమికుడు మోసం చేయడంతో భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్‌కు చెందిన అతిథి భరద్వాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా...
Adilabad Gudihatnoor

భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త పురుగుల మందు తాగి

ఆదిలాబాద్: నవదంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పది నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన పల్లవిని కొల్హరి గ్రామానికి...
Youth Suicide for missing his phone in Jagadgiri Gutta

రామంతాపూర్ లో హోంగార్డు వేధింపులు… పక్కింటి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల రామంతాపూర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి విషం తాగిన అనంతరం ఉరేసుకున్నాడు. పొరుగింట్లో ఉండే హోంగార్డు నాగరాజు వేధించడంతో...

మైలార్‌దేవ్‌పల్లిలో జంట హత్యలు

సిటిబ్యూరో:  కుటుంబ తగాదాల నేపథ్యంలో తండ్రి, మామను ఓ యువకుడు హత్య చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పిఎస్...

పురుగుల మందు తాగి నవ దంపతుల ఆత్మహత్య

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలం, కొలహరి గ్రామానికి చెందిన సేవాలే విజయ్, పల్లవి అనే నవ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్‌ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఎస్‌ఐతోపాటు...

భార్యాబిడ్డలను ఉరితీసిన తరువాత ఆత్మహత్యాయత్నం

జెమ్‌షెడ్‌పూర్ : ఝార్ఖండ్ లోని కొక్మార గ్రామంలో శుక్రవారం రాత్రి 29 ఏళ్ల సుభేందు బెరా అనే వ్యక్తి తన భార్యను, మూడేళ్ల కొడుకును ఉరితీయడమే కాక, తాను కూడా చెట్టుకు ఉరిపోసుకోడానికి...
Woman hanging at Shivarampally railway station

శివరాంపల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా శివరామ్ పల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జికు ఉరేసుకుని మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...

Latest News