Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి
చికాగోలో దారుణ ఘటన
న్యూఢిల్లీ: అమెరికాలోని చికాగోలో నలుగురు సాయుధ దొంగలు చేసిన దాడిలో హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి తీవ్రం గా గాయపడ్డాడు. రక్తసిక్త గాయాలతో ఉన్న ఆ విద్యార్థి తనపై దాడి...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి
న్యూఢిల్లీ: అమెరికాలోని చికాగోలో నలుగురు సాయుధ దొంగలు చేసిన దాడిలో హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రక్తసిక్త గాయాలతో ఉన్న ఆ విద్యార్థి తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన...
హైదరాబాద్లో మెడిలాంజ్ ను ప్రారంభించిన ఎం క్యూరా మొబైల్ హెల్త్
హైదరాబాద్: ఎం క్యూరా మొబైల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ప్రీమియం ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్, టెలికన్సల్టేషన్ ప్లాట్ఫారమ్, మెడిలాంజ్ ని పరిచయం చేసింది. స్థానిక పాలిక్లినిక్స్, మధ్య-పరిమాణ ఆసుపత్రులకు ఒక వరంలా నిలిచే,...
మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకున్న రాధికా నాయుడు
గోల్డెన్ ఫేస్ అఫ్ సౌత్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా జరిగింది. విండో ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు, గోపీనాథ్ రవి & శరవణన్తో పాటు ACTC స్టూడియో వ్యవస్థాపకుడు & CEO హేమంత్...
హైదరాబాద్ నోవాటెల్లో ఐఎస్ సిఆర్ 17వ వార్షిక సదస్సు
సమాజంలో మానవతా విలువలని పెంచటానికి "కలిసి నడుద్దాం కలిసి ఎదుగుదాం ముందుకు సాగుదాం" అనే నినాదంతో పాటు మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా యువత ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిస్తూ గీతం డీమ్డ్ విశ్వ...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యూయార్క్ : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి , 19 సంవత్సరాల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ వి ధంగా భారతీయ సంతతి విద్యార్థి అక్కడ ఈ...
హైదరాబాద్కు చేరిన జార్ఖండ్ రాజకీయం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఝార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. కాంగ్రెస్ కూటమి సర్కార్ను కాపాడుకునేందుకు జెఎంఎం,కాంగ్రెస్, ఆర్జెడి ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో...
హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేల శిబిరం!
భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అనంతరం జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. హేమంత్ కుడిభుజం, జెఎంఎంలో సీనియర్ నేత అయిన చంపై సోరెన్ శుక్రవారం రాజ్...
హైదరాబాద్ లో ఎపి పోలీసుల గంజాయి స్మగ్లింగ్…
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లి లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఒటి బాలానగర్ పోలీసులు సమాచారం తెలిసింది....
హైదరాబాద్ను… గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మార్చాలి
మూసీ ప్రక్షాళనతో మహానగరానికి షాన్ తీసుకురావాలి
‘ఔటర్’ చుట్టూ ఉన్న ఖాళీ భూములను వినియోగంలోకి తేవాలి
హెచ్ఎండిఎలో ప్రత్యామ్నాయ వనరులు సృష్టించాలి
సమీక్ష సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
హైదరాబాద్ లో జాంబియా యువతికి 14ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్: హెరాయిన్ సరఫరా చేస్తు పట్టుబడిన జాంబియా దేశానికి చెందిన యువతికి 14 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇటీవల...
ప్రైవేట్ విమానాల్లో హైదరాబాద్కు జెఎంఎం ఎమ్మెల్యేలు!
బిజెపి ప్రలోభాల నుంచి తప్పించుకునే ప్రయత్నం
గవర్నర్ నుంచి ఆహ్వానం కోసం నిరీక్షణ
చాంచి: రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో బిజెపి పెట్టే ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జార్ఖండ్లోని జెఎంఎం సారథ్యంలోని...
హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం…
హైదరాబాద్: హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సిబ్బంది మొత్తాన్ని సిపి బదిలీ చేశారు. ఎస్ఐ నుంచి హోంగార్డు వరకు 82 మందిని బదిలీ చేశారు....
హైదరాబాద్లో 53 మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీ
ఆదేశాలు జారీ చేసిన సిపి శ్రీనివాస రెడ్డి
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 53 మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ...
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న జూపల్లి
మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పెయిన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. స్పెయిన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి ఆదివారం...
హైదరాబాద్లో వ్యాపారవేత్త కుమారుడి అదృశ్యం
సిటిబ్యూరోః జూబ్లీహిల్స్లో వ్యాపారవేత్త కుమారుడు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శ్రీనగర్ కాలనీకి వెళ్లి తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి జయేష్ (17) బయటికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు...
బెంగళూరులో బాలుడు మిస్సింగ్… హైదరాబాద్లో పట్టిచ్చిన సోషల్ మీడియా
హైదరాబాద్: కర్నాటక రాజధాని బెంగళూరులో అదృశ్యమైన బాలుడిని సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్లో గుర్తించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తన కుమారుడిని గుర్తించిన వ్యక్తితో పాటు సోషల్ మీడియా యూజర్లకు...
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే…
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి కావడంతో దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడు అయోధ్యరాముణ్ని దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. మంగళవారంనుంచి అయోధ్యరాముడు భక్తజనులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఏయే...
హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్
హైదరాబాద్: భారతదేశం లో విశ్వసనీయ మ్యూచువల్ ఫండ్ హౌస్లలో ఒకటైన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్లో దాని మార్చబడిన కార్యాలయాన్ని 24 జనవరి 2024న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
ఈ కార్యాలయాన్ని...
హైదరాబాద్ లో ఘనంగా విజయ్ దివస్ ఉత్సవాలు..
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్, అయోధ్య రామ...