Home Search
అడ్వకేట్ జనరల్ - search results
If you're not happy with the results, please do another search
నేడు జమిలి ఎన్నికల కమిటీ తొలి సమావేశం
పరిశీలన అంశాలపై చర్చించనున్న సభ్యులు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్క డ జరగనుంది. ఈ విషయంలో రోడ్మ్యాప్పైన, ఇందుకు...
నేడు జమిలి ఎన్నికలపై కమిటీ పరిచయ సమావేశం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్కడ జరగనుంది. ఈ విషయంలో రోడ్మ్యాప్పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై...
ఎంపి అర్వింద్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : బిఆర్ఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎవరికి ఓటు వేసినా ’గెలుపు నాదే’ అంటూ నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం...
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ పిటిషన్పై రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరపనున్నట్టు సుప్రీం కోర్టు గురువారం వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్...
గద్దర్ నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు
హైదరాబాద్ : గద్దర్ ప్రజా పార్టీ పేరుతో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలరోజుల్లో పూర్తికానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన విలేకరులకు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్...
పరస్త్రీ మోజులో ఆర్మీ అధికారి..కోర్టు మార్షల్ శిక్ష ఖరారు
న్యూస్డెస్క్: తన కార్యాలయంలోనే పనిచేసే ఒక మహిళా క్లర్క్తో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఒక అధికారిని జనరల్ కోర్టు మార్షల్(జిసిఎం) దోషిగా తేల్చింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో...
మరో ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు మరో ఇద్దరు కొత్త జడ్జీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సుప్రీం కోర్టులో పూర్తిగా మంజూరైన...
విద్యార్థినికి పుట్టబోయే బిడ్డకోసం సిజెఐ చాంబర్లో 40 నిమిషాల చర్చ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాంబర్లో గురువారం ఉదయం ఓ ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినికి మార్చిలో పుట్టబోయే...
కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్… పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై విచారణ
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు కోసం నరేంద్ర మోడీ నేతృతం లోని కేంద్ర ప్రభుత్వం చేసిన కసరత్తుపై సుప్రీం కోర్టు విచారణ జరపబోతోంది. రూ.500,రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ...
జ్ఞానవాపిలో నమాజ్కు అనుమతి
శివలింగం లభించిన ప్రాంతానికి భద్రత : సుప్రీంకోర్టు ఆదేశాలు
శివలింగం ఎక్కడ లభించిందని ప్రశ్నించిన ధర్మాసనం
నివేదిక చూడలేదని చెప్పి బుధవారం వరకు గడువు కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా,విచారణ రేపటికి వాయిదా
మసీదు...
కొవిడ్ నష్టపరిహారం కోసం నకిలీ డెత్సర్టిఫెకెట్లు … ‘సుప్రీం’ ఆందోళన
న్యూఢిల్లీ : కొవిడ్ వల్ల మరణించిన కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారం కోసం నకిలీ దరఖాస్తులు రావడం వల్ల సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ వల్ల అనాధలుగా మారిన చిన్నారుల...
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్రెడ్డి నియామకం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన న్యాయవాది పి.నిరూప్రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన...
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై మరో మాట లేదు : సుప్రీం కోర్టు
ఇదివరకటి తీర్పులను తిరిగి తోడనీయరాదని సూచన
న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు, తెగల ఉద్యోగులకు ప్రొమోషన్లలో రిజర్వేషన్ కల్పించే విషయంలో ఇదివరకు తామిచ్చిన తీర్పును మళ్లీ పరిశీలించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ...
డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ప్రవేశం
మహిళలకు సైన్యంలో సమన్యాయం
న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ)లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. త్రివిధ దళాల అధిపతులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది....
ఉత్తర్వులు పంపడానికి పావురాలకోసం చూస్తున్నాం
బెయిల్ ఉత్తర్వులు అమలులో యుపి అధికారుల జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఉత్తర్వుల చేరవేతకు తామే ఒక వ్యవస్థను అమలు చేస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తాము జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల అమలులో జాప్యం పట్ల సుప్రీంకోర్టు...
ఒకే దేశం-ఒకే రేషన్ స్కీమ్ అమలుకు సుప్రీం గడువు
జులై 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ : జులై 31నాటికి అన్ని రాష్ట్రాలు, ఒకేదేశం ఒకే రేషన్ కార్డు (వన్నేషన్, వన్ రేషన్ కార్డు) స్కీమ్ను అమలు...
సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నా
వీడ్కోలు సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తిగా తన శక్తిమేరకు విధులు నిర్వర్తించాననే పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డే అన్నారు. శుక్రవారం...
ఒటిటి ప్లాట్ఫామ్లను క్రమబద్ధీకరించే యోచన చేస్తున్నాం
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఒటిటి ప్లాట్ఫామ్లను క్రమబద్ధీకరించే విషయమై ఏదో ఒక చర్య తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థతో...
ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై హైకోర్టు విచారణ
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దని కొందరు, కూల్చివేసి కొత్తగా నిర్మించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన...
జైల్లో వినయ్శర్మను చిత్రహింసలు పెట్టారు: నిర్భయ దోషి న్యాయవాది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృషించిన నిర్భయ గ్యాంగ్రేప్, హత్య కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న దోషులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి తన...