Home Search
ఇంగ్లాండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
బుమ్రా రికార్డు… ఈ స్పెల్ అతడికే అంకితం…
విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టులో బుమ్రా బుల్లెట్ల లాంటి బంతులు విసిరి ఇంగ్లాండ్ జట్టును నడ్డి విరిచాడు. ఆరు వికెట్లు తీసి 45 పరుగులు ఇచ్చాడు. ఈ టెస్టులో 150...
భారత్ లక్ష్యం 231
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 102.1 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 230...
రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా 421/7
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 7వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. రెండో రోజు 119/1తో...
రాహుల్ ఔట్… టీమిండియా 309/5
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
రాహుల్ హాఫ్ సెంచరీ… టీమిండియా 269/4
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 60 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
మీకు బజ్బాల్ ఉంటే… మాకు విరాట్బాల్ ఉంది: సన్నీ
హైదరాబాద్: టెస్టు క్రికెట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ పేరుతో దూకుడుగా ఆడుతోందని టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ సునీల్ గావస్కర్ తెలిపారు. ఇంగ్లాండ్ దగ్గర బజ్బాల్ ఉంటే... భారత్...
భారత్లో అతడిని ముందుగా ఔట్ చేస్తే టెస్టు సిరీస్ గెలిచినట్టే
హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. టీమిండియాతో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ జట్టు ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మధ్య బజ్బాల్ అంటూ...
పాక్ గెలుపుకు ఐడియా ఇచ్చిన వసీం అక్రమ్
హైదరాబాద్: వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లాండ్పై పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘానిస్తాన్ గెలిస్తే పది పాయింట్ల పట్టికలో రెండు జట్లు చేరుతాయి. కానీ పది పాయింట్లు ఉన్న న్యూజిలాండ్ జట్టు రన్రేటు ఆధారంగా సెమీస్కు...
ఆ విధంగా గెలిస్తే పాక్ సెమీస్కు?..
హైదరాబాద్: వరల్డ్ కప్లో సెమీస్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ జట్టు హోరాహోరీగా పోరాటం చేయాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై గెలిచి సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారైంది. భారత్, దక్షిణాఫ్రికా,...
రోహిత్ శర్మ సెంచరీ మిస్.. కష్టాల్లో టీమిండియా
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్లో టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. అదిల్ రహీద్ బౌలింగ్ లో...
గిల్, కోహ్లీ, శ్రేయస్ పెవిలియన్.. ఒత్తిడిలో భారత్
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్...
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసిసి
రాయ్పూర్: ఐసిసి పురుషుల వన్డే ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ జట్టు రెండోస్థానానికి పడిపోయింది. భారత్తో రాయ్పూర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన కివీస్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. న్యూజిలాండ్ను అధిగమించిన...
ఆసీస్ లక్ష్యం 288
అడిలైడ్: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 288 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఉంచింది. డావిడ్...
క్రికెట్కు రుమేలీ ధార్ గుడ్బై
ముంబై: భారత ఆల్ రౌండర్ రుమేలీ ధార్ 38సంవత్సరాల వయస్సులో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2003లో ఇంగ్లాండ్ జట్టుపై అరంగేట్రం చేసిన రుమేలీ ధార్. 2018లో ఆస్ట్రేలియాతో తన చివరి...
యాషెస్ సిరీస్కు బెన్స్టోక్స్ దూరం
లండన్: చారిత్రాత్మక యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో యాషెస్ సిరీస్నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది....
రాహుల్ ఔట్… ఇండియా 34/1 (వీడియో)
హిడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 19 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 34 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్...
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 17/0…
హిడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 132.2 ఓవర్లలో 432 పరుగులు చేసి ఆలౌటైంది. ఎనిమిది వికెట్ల నష్టానికి...
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన మలాన్, రూట్
హిడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ జట్టు 87 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 269 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్...
తడబడిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ విఫలం
సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న రహానే, పుజారా
ఆటముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 181
చివరి రోజు భారమంతా పంత్పైనే
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో...
జోయ్ రూట్ హాఫ్ సెంచరీ….
లార్డ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 55 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జోయ్ రూట్ హాఫ్...