Home Search
ట్రాక్టర్ - search results
If you're not happy with the results, please do another search
చెరువులో పడిన ట్రాక్టర్: 9 మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడడంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు...
జడ్చర్లలో లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి
జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లిబోయినపల్లి స్టేజ్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో...
ట్రాక్టర్-లారీ ఢీ: ఐదుగురు మృతి
జైపూర్: దేవాలయానికి వెళ్లి తిరిగొస్తుండగా ట్రాక్టర్-లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన రాజస్తాన్ రాష్ట్రం పాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జైసల్మేర్ లోని రామ్ దేవరా ఆలయాన్ని...
గుత్తిలో ట్రాక్టర్ బీభత్సం
అమరావతి: అనంతపురం జిల్లా గుత్తిలో బుధవారం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పి ట్రాక్టర్ రోడ్డు దాటుతున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...
విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ఇద్దరు మృతి
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట గ్రామంలో విద్యార్థులు రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ వేగంగా దూసుకువచ్చిన ఢీ కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మరో...
మహింద్రా సంస్థ తయారుచేసిన 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్ను తెలంగాణలోని ప్లాంట్లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్లోని మహీంద్రా ప్లాంట్లో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి...
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు మృతి
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ వద్ద బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దూ సముద్రం చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలో...
ట్రాక్టర్-ట్రక్కు ఢీకొని ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ట్రాక్టర్- ట్రక్కు ఢీకొని ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల...
ఇటుకల ట్రాక్టర్ బొల్తా.. ఇద్దరు కూలీలు మృతి
నారాయణపురం: యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం చిట్టన్నబావి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుకల ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ సహా ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో...
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టిసి బస్సు
ముగ్గురు కూలీలు దుర్మరణం
మృతుల్లో ఇద్దరు
మహిళలు
మన తెలంగాణ/ యాదాద్రి : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైవేపై రోడ్డు పనులు చేసే ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొక...
వేములవాడలో ట్రాక్టర్ భీభత్సం.. ఆరేళ్ల చిన్నారి మృతి
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం మండలంలోని మారుపాకలో ఆరేళ్ల చిన్నారిపైకి ట్రాక్టర్ దూసుకుపోయింది. దీంతో చిన్నారి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మైనర్ బాలుడు అతివేగంగా...
విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలి: జగదీష్ రెడ్డి
కాంట్రాక్టర్స్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
సూర్యాపేట: విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్...
నాగర్ కర్నూల్ లో బోల్తాపడిన ట్రాక్టర్: ఒకరు మృతి
తూడుకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్...
యాచారంలో బోల్తాపడిన ట్రాక్టర్: ఒకరు మృతి
రంగారెడ్డి: ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మొగుళ్ళ వంపు వద్ద విద్యుత్ స్థంబాలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా...
విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ…
విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన
ఇంధనశాక ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ
మన తెలంగాణ,సిటీబ్యూరో: తెలంగాణ ఎలక్ట్రికల్ ఇన్స్స్పక్టరేట్ ఇంజీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్ను ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్...
శంకర్ పల్లిలో రైతుబంధు వారోత్సవాలు… ట్రాక్టర్ నడిపిన సబిత
రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గము శంకర్ పల్లి మండల కేంద్రంలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
మహారాష్ట్రలో టెంపోను ఢీకొన్న ట్రాక్టర్: ఆరుగురు మృతి, ఏడుగురికి గాయాలు
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరై టెంపోలో తమ ఇళ్లకు వాపసు వెళుతున్న వారిని ట్రాక్టరు ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు. సిల్లోడ్ తాలూకాలోని...
ట్రాక్టర్ -మినీ ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శిలోడ్ ప్రాంతంలో ట్రాక్టర్-మినీ ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా...
పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకుకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడడంతో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం
పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చండీగఢ్ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి పంజాబ్ ప్రభుత్వం మరోసారి సంఘీభావం తెలియచేసింది. ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు...