Home Search
సంస్థ నష్టాలు - search results
If you're not happy with the results, please do another search
పొగత్రాగడం మానే దమ్ముందా?
దశాబ్దాల క్రితం పొగాకు ఎండబెట్టి శుభ్రపరచి దానిని పాయలుగా విడదీసి మోదుగ ఆకుల్లో చుట్టి రెండు రాళ్ల రాపిడితో నిప్పు రవ్వలు పుట్టించి ... గ్రామీణ ప్రాంతాలలోని వారు పొగను పీల్చే దశ...
రూ.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద
1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం
ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే...
అసని తుపాన్.. ధాన్యం కొనుగోళ్లపై అప్రమత్తం
రక్షణకోసం 2.77లక్షల టార్పాలిన్లు
అందుబాటులోకి 6.35కోట్ల గోనెసంచులు
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష
హైదారబాద్: అసని తుపాన్ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి నష్టాలు జరక్కుండా సంబంధిత...
పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..
గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...
ఏపిలో రసాయన కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ వందలాది మంది నిరసన
హైదరాబాద్: ఏప్రిల్ 13న వేడెక్కిన రియాక్టర్ పేలి, భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమైన రసాయనాల తయారీ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం, చుట్టుపక్కల గ్రామాల...
కొనుగోళ్లు షురూ
అంబేద్కర్ జయంతి
కలిసి
గురువారం నాడే
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభం నిజామాబాద్
జిల్లా వేల్పూరులో మంత్రి
ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రారంభమైన ధాన్య
సేకరణ ఖమ్మం జిల్లా
మంచుకొండలో
ప్రారంభించిన మంత్రి
పువ్వాడ అజయ్ కుమార్
రాష్ట్రంలో కొన్నిచోట్ల గురువారమే మొదలైన ధాన్యం సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి ధాన్యం సంక్షోభంలో...
24గం. గడువిస్తున్నా…
వడ్ల సేకరణపై రైతుల డిమాండ్ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా
మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో...
డేంజర్ జోన్లో ఎర్తింగ్ లేని ట్రాన్స్ఫార్మర్లు…
పట్టించుకోని అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ లేక ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒక పక్క.. ట్రాన్స్ఫార్మర్లపై పడుతున్న లోడ్తో పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల పనితీరు...
బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదు
30 కోట్ల మంది కార్మికులు,
ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు
సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,
ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని...
భగ్గుమన్న పెట్రో మంటలు
పెట్రోల్, డీజిల్పై లీటరుకు 80పైసలు పెంపు
వంటగ్యాస్ సిలిండర్పై రూ.50 బాదుడు
మరికొన్ని రోజులు కొనసాగనున్న ధరల పెంపు?
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత నాలుగున్నర నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్తో...
లీటరు డీజిల్పై రూ.25 పెంపు
బల్క్ యూజర్లకు మాత్రమే వర్తింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయమార్కెట్లో చమురు ధరలు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ‘ పెద్ద వినియోగదారుల’( బల్క్ యూజర్స్)కు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే...
ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు
డీజిల్ బస్సు ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు !
త్వరలోనే రోడ్లపైకి
అది సక్సెస్ అయితే మరో వేయి బస్సులు అదే బాటలో...
డీజిల్ రేట్ల పెరుగుదలతో ఆర్టీసి సరికొత్త ఆలోచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది....
హైపర్ క్షిపణి దాడులు
ఉక్రెయిన్పై తొలిసారి ప్రయోగించిన రష్యా
భారీ ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసిన అత్యాధునిక కింజాల్ క్షిపణి
మిలిటరీ బ్యారక్స్పై దాడిలో వంద మంది ఉక్రెయిన్ సైనికుల మృతి?
మాస్కో: ఉక్రెయిన్పై దాడుల్లో భాగంగా రష్యా తన...
కాలం చెల్లిన ఆర్టీసి బస్సులు !
15 ఏళ్లు దాటిన బస్సులను రోడ్డెక్కనీయవద్దంటూ ఆర్టిఏ నోటీసులు
డిపోలో తగ్గుతున్న బస్సులు
త్వరలో మరో 600 బస్సులను ఆపివేయనున్న ఆర్టీసి
ఇతర డిపోల్లోకి కార్మికుల సర్ధుబాటు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది....
వినాశనం
మానవ మహావిషాదం
ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా బాంబుల వర్షం. 70 శాతం పట్టణాలను స్వాధీనం చేసుకున్నాం: రష్యా మరియుపోల్ పోర్ట్ సిటీని చుట్టుముట్టిన బలగాలు ఖేర్సన్ సిటీ హస్తగతం? ఖార్కివ్పై భీకర దాడులు:...
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. సింగరేణికి బొగ్గు గనులు నేరుగా కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి తెలిపారు. సింగరేణి జోలికి...
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. పాలకులు చెడ్డవారైతే మంచి రాజ్యాంగమైనా చెడుగా మారుతుంది. మంచివారైతే రా జ్యాంగం చెడ్డదైనా...
నదుల అనుసంధానంతో 247టిఎంసిల వినియోగం
కృష్ణాపెన్నాకావేరి బేసిన్లలో తీరనున్న తాగు నీటి కొరత
రూ.87వేల కోట్ల వ్యయపు అంచనా... 10లక్షల హెక్టార్లకు సాగునీరు
రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన కేంద్రం
మిగులు తేల్చాకే అభిప్రాయం చెబుతాం : తెలంగాణ
మా నీటి అవసరాలు...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
బస్ చార్జీల పెంపు సరైనదే
ఆర్టిసి సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం
మనతెలంగాణ/హైదరాబాద్ : టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ చేపట్టిన ఓ సర్వేలో మెజార్టీ ప్రయాణికులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో పాటు నష్టాలను...