Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
మోడీని నిలదీసిన ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టలో ముస్లిం లీగ్ ముద్రలు ఉన్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తిప్పికొట్టారు. రోజురోజుకూ తన ఎన్నికల విజయావకాశాలు పడిపోతున్న నేపథ్యంలో...
నల్లగొండ నవాబ్ ఎవరు?
పాగా వేసేందుకు ప్రధాన పార్టీల ఫోకస్
సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు పట్టుదలతో అధికార పార్టీ
సత్తా చాటేందుకు గులాబీ, కమలం పార్టీల ఎత్తుకు పైఎత్తులు
అంతర్గత సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న అభ్యర్థులు
తండు నాగార్జున సాగర్...
టచ్ చేసి చూడు…
కోమటిరెడ్డి.. మరో షిండే...
హస్తినలో గడ్కరీ, అమిత్షా భేటీలో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన చేశారు
ఆయనపై నమ్మకం లేక దానిని
బిజెపి పక్కన పెట్టింది ఐదుగురు
మంత్రులు మాతో టచ్లో ఉన్నారు
తలుచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్
ప్రభుత్వం కూలిపోతుంది బిజెపి
ఎంఎల్ఎలను ముట్టుకుంటే...
బిజెపిలోకి గాలి జనార్ధన్ రెడ్డి.. పార్టీ విలీనం!
మూడోసారి అధికారం దక్కించుకోవాలని బిజెపి..లోక్ సభ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో అడుగులేస్తోంది. ఈ క్రమంలో పలువురు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నాయకులు బిజెపిలోకి వెళ్లి కండువా...
నేడు బిజెపి నాలుగో జాబితా.. అభ్యర్థుల లిస్ట్ ఫైనల్..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆదివారం నాలుగో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్,...
వ్యతిరేకించే కుటుంబాల తోనే బిజెపికి సమస్య : ఒమర్ అబ్దుల్లా
వంశరాజకీయాలతో బీజేపీకి సమస్యలేదని, ఆ పార్టీని వ్యతిరేకించే కుటుంబాలతోనే సమస్యలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గురువారం వ్యాఖ్యానించారు. బీహార్లో చిరాగ్ పాశ్వాన్తో బీజేపీ పొత్తుపెట్టుకుందని, మహారాష్ట్రలో పొత్తు కోసం రాజ్థాకరేతో...
కారు ప్రమాదానికి గురైన కేంద్ర మంత్రి.. తృటిలో మిస్
కేంద్ర సహాయమంత్రి రామ్ దాస్ అథవాలేకు గురువారం సాయంత్రం తృటిలో ప్రమాదం తప్పింది. రాందాస్ అథవాలే మహారాష్ట్ర సతారా జిల్లా వాయి వద్ద ప్రమాదానికి గురయ్యారు. వాహనం సడన్ బ్రేకులు వేయడంతో అతని...
ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై పిటిషనర్లు...
జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు
నేడు బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు....
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
ఆపరేషన్ ఆరూరి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయా లో ఆరూరి రమేశ్ కేంద్రంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్ధన్నపేట మాజీ ఎంఎల్ఎ ఆరూరి రమేష్ కేంద్రంగా హైడ్రామా నెలకొంది....
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు.. కెసిఆర్ ను కలిసేందుకు వచ్చా: ఆరూరి రమేశ్
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చెప్పారు. జూబ్లీహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటి అయిన తర్వాత ఆరూరీ రమేష్ మీడియాతో...
హైడ్రామా: ఆరూరిని బలవంతంగా కారులో తీసుకెళ్లిన ఎర్రబెల్లి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. బిజేపీలో చేరేందుకు నిర్ణయించుకుని, ప్రెస్ మీట్ పెట్టిన ఆరూరిని బిఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ సారయ్య తమ కారులో...
ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
మొత్తానికి త్వరలో జరగనున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకుగాను బిజెపి తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. ఇప్పటికే బిజెపి ప్రధాన పక్ష్యంగా ఉన్న ఎన్డిఎ కూటమిలోని జనసేన పార్టీతో టిడిపి...
సిఎఎపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముస్లీంలు
న్యూఢిల్లీ: కేంద్రం అమలులోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితమైందని ఆక్షేపించింది. దీని అమలుకు...
రేవంత్ రెడ్డి బిజెపితో జతకట్టడం ఖాయం: బాల్క సుమన్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో జతకట్టడం ఖాయమనిపిస్తోందని, మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని బిఆర్ఎస్ నేత, మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ అన్నారు....
ఏపిలో బిజెపితో టిడిపి, జనసేన పొత్తు ఖరారు
ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. దాదాపు ఆరేండ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శనివారం రోజు...
పొత్తు పొడిచింది: జనసేన, బిజేపీలకు ఎన్ని సీట్లంటే…
తెలుగుదేశం, బిజేపి, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జరిపిన సుదీర్ఘ మంతనాల అనంతరం సీట్ల పంపకంపై ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. జనసేన, బిజేపీలకు...
లష్కరే తోయిబా వ్యూహకర్త గుజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది....