Home Search
టి శాఖ మంత్రి కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
బ్రహ్మకుమారీస్ కల్పతరువు -2 ప్రారంభం
హైదరాబాద్ : బ్రహ్మకుమారీలు కల్వతరువు పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. యోగా, ఆధ్యాత్మికతను ప్రజలకు...
సిఎం కెసిఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యం
బిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కెటిఆర్ బర్త్డే వేడుకలు
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్,...
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కుత్బుల్లాపూర్: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాల ఎ లాంటి ఇబ్బందులు ఎదురైనా నియోజకవర్గ అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, గత కొద్దీ సంవత్సరాల నుంచి చేపడుతున్న అభివృద్ధి పనుల...
మాది మాటల ప్రభుత్వం కాదు…చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి: లింగంపల్లి అండర్ బ్రిడ్జి సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. వర్షాలు పడినప్పుడు లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో...
ప్రాణనష్టం జరగొద్దు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో ఎంత భారీ వర్షం కురిసినా, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ప్రాణ నష్టం మాత్రం ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో అధికారులంతా పని చేయాలని పురపాలక శాఖ మం త్రి...
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దుష్ప్రచారం
గోదావరిఖని: రామగుండం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక లక్ష్మినగర్లో సుమారు...
మూడు గంటల మంటలు
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ చుట్ట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చా లన్న పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్, కాంగ్రె స్ నడుమ మాటల యుద్ధంతో పాటు నిరసనలు...
ఆంబోతులా రంకెలేస్తున్న అరవింద్ : ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ : కాంగ్రెస్ మనసులో ఉన్న మాటనే టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బయట పెట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం...
రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్
కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు
* ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం
* కెసిఆర్ది మూడు పంటల నినాదం... కాంగ్రెస్దేమో మూడు గంటల కరెంట్ విధానం
*...
గాంధీ భవన్లో గాడ్సె రూపంలో రేవంత్రెడ్డి దూరాడు
జగిత్యాల: రేవంత్రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు...
విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణదే అగ్రస్థానం
జర్మనీలోని బెర్లిన్లో జరిగే జిటిఐపిఏ వార్షిక సదస్సుకు మంత్రి కెటిఆర్కు ఆహ్వానం
ఆర్థిక సవాళ్లు, సాంకేతిక గురించి వివరించాలని కోరిన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ ప్రతినిధులు
హైదరాబాద్ : సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కోసం...
అరవింద్ నువ్వెంత ..నీ బతుకెంత?
మండిపడ్డ ఎర్రళ్ల శ్రీనివాస్
హైదరాబాద్ : బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్పై తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
పరిగి మున్సిపల్ అభివృద్ధికి రూ. 25 కోట్ల నిధులు మంజూరు
జిఓ విడుదలపై మంత్రి కేటిఆర్కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి: పరిగి నూతన మున్సిపల్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రూ....
చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఐటి శాఖ మంత్రి కేటిఆర్
షాబాద్: చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్వెళ్లి పారిశ్రమికవాడలో నూతనంగా ఏర్పాటు...
పాలమూరు-రంగారెడ్డిపై ..పక్షపాతమెందుకు?
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగ లేఖ...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
తాతయ్యే నాకు స్ఫూర్తి
దాదాపు కోటి రూపాయలు నిధులు సేకరించి గౌలిదొడ్డి సర్కారు బడికి జీవం పోసిన హిమాన్షు
హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా అధునాతన హంగులతో తీర్చిదిద్దిన సర్కారు బడిని ప్రారంభించిన
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్/శేర్లింగంపల్లి/ గచ్చిబౌలి: గౌలిదొడ్డిలోని కేశవనగర్...
బోడుప్పల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి
బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ అభివృద్ధి కో సం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కెటిఆర్ను బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి ,అధ్యక్షుడు మంద...
24 గంటల విద్యుత్ సిఎం కెసిఆర్కే సాధ్యం
రఘునాథపాలెం : 24 గంటల విద్యుత్ ముఖ్యమంత్రి కెసిఆర్కే సాధ్యం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు...
పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ
ప్రొబేషన్ పీరియడ్లో పనితీరుపై పరిశీలన
నిర్దేశించిన లక్షాల్లో మూడింట రెండొంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్
విఆర్ఎల సర్దుబాటుకు మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఉపసంఘం
అభిప్రాయాల సేకరణకు వారితో నేటి నుంచి చర్చలు సచివాలయంలో...