Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కంటైనర్ ఢీకొని బాలుడు దుర్మరణం
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ లో వచ్చిన కంటైనర్, ట్యాంకర్ ను తప్పించబోయి గుడిసెలోకి దూసుకెళ్లింది. కంటైనర్ ఢీకొనటంతో నాలుగేళ్ల...
మన తర్వాతే ఢిల్లీ
ప్రైవేటు టీకాల్లో తెలంగాణదే పైచేయి
వ్యాక్సినేషన్లో మేడ్చల్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ముందంజ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మేడ్చల్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతుంది. మిగతా జిల్లాలతో పోల్చితే ఈ జిల్లాల్లో ప్రతి...
పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పని చేస్తున్న పంచాయతీలో తనకు మర్యాదలేదని, బెదిరింపులకు ఎక్కువగా గురి చేస్తున్నారని,...
ఆటో-డిసిఎం ఢీ: ఒకరి మృతి
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివంపేట శివారులో మంగళవారం రోడ్డుప్రమాదం సంభవించింది. ఆటో-డిసిఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ...
ఒకే రోజు 60 వేలకు పైగా పరీక్షలు
కొత్తగా మరో 204 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 37, జిల్లాల్లో 167 మందికి పాజిటివ్
3,01,522కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకే...
92 లక్షలు దాటిన కరోనా పరీక్షలు….
కొత్తగా మరో 157 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 35, జిల్లాల్లో 122 పాజిటివ్లు
3,01,318కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 92 లక్షలు దాటింది. గతేడాది మార్చి...
శుభకార్యానికి వెళ్తూ నలుగురు దుర్మరణం
ఆటోను ఢీకొట్టిన కంటైనర్
సంగారెడ్డి జిల్లా ఆంథోల్ మండలంలో ఘోరవిషాదం
మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: రోడ్డు ప్రమాదం నలుగురిని బలిగొన్నది. సంగారెడ్డి జిల్లా ఆంథోల్ మండలం అల్మాయిపేట వద్ద ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శుభకార్యంలో...
91 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 181 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో44, జిల్లాల్లో 137 పాజిటివ్లు
3,00,717కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 91 లక్షలు దాటింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి...
వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు….
హర హర మహాదేవ
శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల కిటకిట
శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు
మన తెలంగాణ/లింగంపేట: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గురువారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరినామ స్మరణతో శంభో శంకర నినాదంతో...
జజ్గీఖానాలో వింత శిశువు జననం
- రెండు గంటల్లోనే మృతి
చార్మినార్ : పాతబస్తీ పేట్లబుర్జులోని ప్రభుత్వ మోడ్రన్ ప్రసూతి ఆసుపత్రి (జజ్గీఖానా)లో అరుదైన మగశిశువు జన్మించాడు. సంగారెడ్డికి చెందిన ఆరీఫ్ భార్య తహసీన్ (20) తొలి కాన్పు కోసం...
మరో 194 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 35, జిల్లాల్లో 159 పాజిటివ్లు
3,00,536కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 194 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 35 మంది ఉండగా ఆదిలాబాద్లో...
రాష్ట్రంలో మరో 189 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 34, జిల్లాల్లో 155 పాజిటివ్లు
3,00,342కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 189 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 34 మంది ఉండగా ఆదిలాబాద్లో...
90 లక్షలు దాటిన కోవిడ్ టెస్టులు
కొత్తగా మరో 142 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 31, జిల్లాల్లో 111 పాజిటివ్లు
3,00,153కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 90 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి...
మహిళా దినోత్సవం రోజున దారుణం.. మహిళపై యాసిడ్ దాడి
మన తెలంగాణ/అల్లాదుర్గం: మహిళా దినోత్సవం నాడే ఒక మహిళపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు, అది కూడా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా ఓ గిరిజన మహిళపై ఈ...
తెలంగాణలో మరో 166 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 27, జిల్లాల్లో 139 పాజిటివ్లు
2,99,572కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 166 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 27 మంది ఉండగా ఆదిలాబాద్లో 7,...
రాష్ట్రంలో మరో 152 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 25, జిల్లాల్లో 127 పాజిటివ్లు
2,99,406కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 152 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 25 మంది ఉండగా ఆదిలాబాద్లో 5,...
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య….
హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలు తీసిన సంఘటన సంగారెడ్డి పటాన్ చెరువులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాకు చెంది అనిల్ కుమార్ అనే...
నేటి నుంచి ప్రైవేటు టీకా
రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రైవేటు ఆసుపత్రులలో టీకా పంపిణీ
17 సిజెహెచ్ఎస్, 12 ఆయుష్మాన్ ఆసుపత్రులలోనూ...
ప్రభుత్వ ఆసుపత్రులలోనూ పెరగనున్న టీకా సెంటర్లు
సర్వీస్ ఛార్జి లేకుండా కేవలం డోసు ధరనే తీసుకోనున్న ప్రైవేటు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర...
మంజీరా నది…. మొసలి దాడిలో రైతు మృతి
సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు విడిచిన సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మంజీరా నదిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం...... ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు...
మరి రెండు లిఫ్ట్లు
సంగారెడ్డి, ఆంథోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగునీటి కోసం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు
అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు
హైదరాబాద్: సాగునీటి పారుదల రంగంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్దం...