Home Search
క్రికెటర్ - search results
If you're not happy with the results, please do another search
గాడిలో పడుతున్న ఆటలు
లండన్: కరోనా మహమ్మరి దెబ్బకు ఎక్కడి కక్కడే నిలిచి పోయిన క్రీడలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, ఫార్మూలావన్ తదితర క్రీడలు తిరిగి ప్రారభమవుతున్నాయి. దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ...
ఉసెన్ బోల్ట్కు కరోనా
జమైకా: ప్రపంచ దిగ్గజ అథ్లెట్, జమైకా స్టార్ ఉసెన్ బోల్ట్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని జమైకా ఆరోగ్య శాఖ స్వయంగా ప్రకటించింది. ఇటీవల బోల్ట్ ఓ విందును ఏర్పాటు...
ప్రజా సమస్యలపై స్పందించాలి: ఇర్ఫాన్ పఠాన్
ముంబై: కరోనా నేపథ్యంలో దేశంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఈ సమస్యలపై క్రీడా ప్రముఖులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ప్రస్తుతం దేశం ఎంతో...
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
ఎడారి దేశంలో క్రికెట్ సందడి
దుబాయి: ఐపిఎల్లో తలపడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం దుబాయి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆదివారం యుఎఇ బయలుదేరి వెళ్లింది. మిగతా...
నీ బ్యాటింగ్ విన్యాసాలు కళ్లారా చూశాను
నీ బ్యాటింగ్ విన్యాసాలు కళ్లారా చూశాను.. రైనాకు ప్రధాని మోడీ అభినందన లేఖ
న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర...
యువ ఆల్రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం..
చెన్నై: టీమిండియా యువ ఆల్రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కాబోయే భార్య వైశాలి వీశ్వేశ్వరన్తో కలిసి దిగిన...
ధోనీ ఆ రాత్రంతా ఏడ్చాడు
ధోనీ ఆ రాత్రంతా ఏడ్చాడు: రవిచంద్రన్ అశ్విన్
చెన్నై: భారత క్రికెట్కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానమని, అతనిలాంటి వారు చాలా అరుదైన లభిస్తారని స్టార్ బౌలర్ రవిచంద్రన్...
రాజీవ్ ఖేల్ రత్నకు రోహిత్ నామినేట్
న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. రోహిత్తోపాటు రెజ్లర్ వినేశ్ ఫొగట్,...
ధోనీ రిటైర్మెంట్పై సాక్షి భావోద్వేగ ట్వీట్..
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచ క్రికెట్లోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ధోనీ కెరీర్కు సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో ధోనీ...
క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం
ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు
భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్లను అందించిన ఘనత సొంతం
ప్రపంచ క్రికెట్లో భారత్ను నెం.1...
ధోనీ బాటలోనే సురేశ్ రైనా
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ బాటలోనే అతని శిష్యుడు సురేశ్ రైనా నడిచాడు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సురేశ్ రైనా కూడా శనివారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు....
చెన్నై చేరుకున్న ధోనీ..
చెన్నై: ఐపిఎల్ శిక్షణ శిబిరం కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం చెన్నై చేరుకున్నాడు. అతనితో పాటు సహచర క్రికెటర్లు సురేశ్ రైనా, కరణ్ శర్మ, దీపక్...
ఈసారి ఐపిఎల్ సవాలు వంటిదే!
ముంబై: కరోనా భయంతో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ వేదికను యుఎఇకి మార్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే...
ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఫ్రాంచైజీలకు బిసిసిఐ మార్గదర్శకాలు
ముంబై: ఈ ఏడాది యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పకడ్బంధీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
తండ్రి అయిన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య..
ముంబయి: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ఫాదర్ గా ప్రమోషన్ వచ్చింది. గురువారం పాండ్యా ప్రేయసి నటాషా స్టాన్కోవిచ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పాండ్యా తొలిసారి తండ్రి...
ఈసారైనా సాధిస్తుందా?
ఈసారైనా సాధిస్తుందా?.. అందరి కళ్లు బెంగళూరుపైనే!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్లోనే అత్యంత పటిష్టమైన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పేరుంది. తొలి సీజన్ నుంచే హేమాహేమీ క్రికెటర్లను బెంగళూరు సొంతం చేసుకుంది. రాహుల్...
మహిళా క్రికెట్లో కరోనా కల్లోలం..
జోహెన్నస్బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్లో కరోనా కల్లోలం నెలకొంది. ఇద్దరు మహిళా క్రికెటర్లు మరో సహాయక సిబ్బందికి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంగ్లండ్ పర్యటనకు...
బిసిసిఐని నిందించడం తగదు
లాహోర్: ఐపిఎల్ నిర్వహణ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రపంచకప్ వాయిదా పడేలా ఒత్తిడి తెచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పష్టం చేశాడు. పాకిస్థాన్కు...
ఏడారి దేశంలో క్రికెట్ సందడి!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)...
విదేశాల్లో ఐపిఎల్ను నిర్వహిస్తాం: అనుమతి కోసం బిసిసిఐ లేఖ
ముంబై: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే...