Thursday, March 28, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణ 5వారాల పాటు వాయిదా..

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకం ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణను హైకోర్టు బుధవారం ఐదు వారాలకు వాయిదా వేసింది. ఎల్‌ఆర్‌ఎస్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ఇళ్ల...
Bharat Bandh Success in TS against Farm bills

దిగ్బంద్ దిగ్విజయం

రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్ కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు నిరసన ప్రజల ప్రజాస్వామిక...
High Court stay on Dharani portal extended till Dec 10th

రిజిస్ట్రేషన్లకు పాత పద్ధతి?

హైకోర్టు ధరణిపై స్టేను 10వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం యోచన ‘కార్డు’ పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిపించే అవకాశం  త్వరలో ప్రభుత్వ ప్రకటన ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన ఖాళీ స్థలాలు 29 లక్షలు మన తెలంగాణ/హైదరాబాద్:...
Vaccine may be available in India by January

జనవరి రెండో వారంలో వ్యాక్సిన్

నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం టీకాపై ఈ నెలాఖరులో ప్రధాని ప్రకటించే అవకాశం టీకా డోసు ధర రూ. 250? మన తెలంగాణ/హైదరాబాద్: జనవరి సెకండ్ వీక్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి...
Minister Sabitha Reddy participated in Bharat Bandh

నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి: మంత్రి సబితారెడ్డి

మనతెలంగాణ/మహేశ్వరం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి కేంద్రంపై వత్తిడి తెస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు....
Amit Shah called the farmers for talks

రాత్రి 7 గంటలకు రైతులను కలవనున్న అమిత్ షా

న్యూఢిల్లీ: రైతు సంఘాల పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ కొనసాగింది. అన్ని పార్టీల మద్దతుతో బంద్ విజయవంతంగా ముగిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతు సంఘాల నేతలను కేంద్ర హోంమంత్రి...

రైతులు కూలీలుగా మారుతారు: హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొత్త వ్యవసాయ చట్టాలు రద్దేయ్యే వరకు రైతుల పక్షాన పోరాడుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తుప్రాన్‌లో రైతుల నిరసనకు మంత్రి హరీష్ రావు...

రైతుల న్యాయమైన డిమాండ్లు

  దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
Bus available for your home if have with 25 passengers

భారత్ బంద్‌కు ఆర్టీసి సంఘాల మద్దతు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు.....
CM KCR pays tributes to freedom fighters on Shahid Diwas

‘మన పత్తి.. దేశంలోనే అత్యంత నాణ్యమైనది’: కెసిఆర్

మన పత్తి...దేశంలోనే అత్యంత నాణ్యమైనది అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలి దీని కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా...

నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రైతులను బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ...
An elusive disease in Eluru

ఏలూరులో వింత వ్యాధి

  250 మందికి ఆసుపత్రులలో చికిత్స ఒకరి మృతి, మరికొందరి పరిస్థితి విషమం వింత వ్యాధిపై అప్రమత్తం కావాలని సిఎం జగన్ ఆదేశాలు రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్ మమనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా...
Bank employees support tomorrow's Bharat bandh

భారత్‌ బంద్‌కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు

హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్‌బంద్‌కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు...

గల్లీ గల్లీ భారత్ బంద్ పాటించాలి: మంత్రి కెటిఆర్

=హైరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. షాపులు బంద్ చేసి రైతులకు వ్యాపారులు సంఘీభావం ప్రకటించాలని కొరారు. ఈ...
CM KCR pays tribute to Ambedkar

అంబేద్కర్ కు సిఎం కెసిఆర్ నివాళులు

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ...
KTR to Start free water supply from Jan 12th in GHMC

ఉచిత నీటి సరఫరాకు జలమండలి కసరత్తు

  బల్దియా ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన అధికార పార్టీ ఇచ్చిన వాగ్దానం అమలు చేసేందుకు అధికారులతో చర్చలు యాజమానులకు ఇకా నుంచి నెలవారీ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు గ్రేటర్ పరిధిలో రోజు 460ఎంజిడిల వాటర్ సరఫరా మన తెలంగాణ,...

పోలీసులకు హోంమంత్రి అభినందనలు

హైదరాబాద్‌ః దేశవ్యాప్తంగా అత్యుత్తమమైన 10 పోలీస్ స్టేషన్లలలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ హర్షం...
Jammikunta police station as best in the country

దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా జమ్మికుంట

హైదరాబాద్‌ః దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్‌స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....

ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...

పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై

యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...

Latest News