Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచారు..
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాన పరిచారని మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో...
ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో మంత్రుల భేటి..
హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్...
పీయూష్ వర్సెస్ వేముల
ధాన్యం కొనుగోళ్ల అంశంపై భేటీలో పరస్పర పంచ్లు
మీరెలాగు కేంద్రంలో అధికారంలోకి వస్తారు కదా
అప్పుడు విధానాన్ని మార్చుకోండి: గోయల్ వెటకారం
దేవుడు దయతలిస్తే కేంద్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తాం, బిజెపి కూడా ఇద్దరితో మొదలై ప్రభుత్వాన్ని...
కేంద్రం దుర్మార్గం
కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు
పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు
బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు
ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు :
ఢిల్లీలో...
‘ధాన్య సేకరణపై’ జాతీయ విధానం
రూపొందించాలి: ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ
సిఎంలు, వ్యవసాయ నిపుణులతో
సమావేశం ఏర్పాటు చేయాలి
దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయమే
ప్రధాన వనరు సేవా
రంగాలకు పంటలే ఆధారం
పంజాబ్, హర్యానాలో పండే
మొత్తం...
తిండిలేక పనిలేక వలసదారి
రామేశ్వరం వద్ద పట్టుబడ్డ లంకేయులు
కొలంబో : ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో దేశంలో ధరల పెరుగుదలతో శ్రీలంక పౌరులు భారత్కు వలసవెళ్లుతున్నారు. పెట్రోలు, ధాన్యం ఇతరత్రా వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, జనజీవితం అస్థవ్యవస్థం...
ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం
రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం...
ప్రతి గింజా ‘కొనాల్సిందే’
అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రం తీరు
రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు:
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను...
రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ బిడ్డలేనా?
ధాన్యం కొనుగోలుపై వారిది వితండ వైఖరి
ట్విట్టర్లో ఎంఎల్సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్పై ఎంఎల్సి కవిత నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా బిజెపి నేతలను...
బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చేరిగారు. ట్విట్టర్ వేదికగా బీజీపీ నేతలను కవిత ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
90-105 మావే
వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం మూడు సంస్థలు 30
స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి 30లోనూ 29 స్థానాల్లో
టిఆర్ఎస్ గెలుస్తుందని మూడు నివేదికలూ వెల్లడించాయి 0.3%
తేడాతో ఒక...
కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు: కెసిఆర్
హైదరాబాద్: కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన...
వరి వార్పై నేడు టిఆర్ఎస్ఎల్పి భేటీ
తెలంగాణ భవన్లో సిఎం కెసిఆర్
అధ్యక్షతన సమావేశం హాజరు
కానున్న వివిధ స్థాయిల
పార్టీ ప్రముఖులు
మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు జరిగే టిఆర్ఎస్ ఎల్పి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో...
మన ఊరు- మన బడికి మద్దతివ్వండి
లాస్ఏంజిల్స్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
పలికిన ఎన్ఆర్ఐలకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
మంత్రి కెటిఆర్కు పుష్పగుచ్ఛాలతో
ఆత్మీయ, ఆహ్లాద స్వాగతం
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలను వివరించిన
మంత్రి ప్రభుత్వ పాఠశాలలను...
ప్రైవేటుకు దీటుగా ఆర్థో సేవలు
పేదలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ చికిత్స
సర్కారు దవాఖానాల్లోనే
మోకాలి చిప్ప మార్పిడి
సర్జరీలు జరగేలా చూడాలి
అన్ని ఆసుపత్రులకు తగినంత
బడ్జెట్ ఇచ్చాం ఆసుపత్రుల
అభివృద్ధికి ఆరోగ్య శ్రీ నిధులు
విడుదల...
వరి రైతు గుండె’కోత’
యాసంగిలో 35.84లక్షల ఎకరాల్లో నాట్లు
65లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఏప్రిల్ తొలివారం నుంచి కోతలు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో పది రోజుల్లో వరికోతలు ప్రారంబం కానున్నాయి. ఈ యాసంగిలో 65లక్షల...
మళ్లీ వరి ‘వార్’
మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం
సోమవారం ఉదయం 11.30
గం.కు తెలంగాణ భవన్లో
టిఆర్ఎస్ శాసనసభా పక్ష
సమావేశం ఉభయ సభల
టిఆర్ఎస్ సభ్యులు, పార్టీ...
ఎన్ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో సదుపాయాలు
‘గుర్తింపు’ కోసం దరఖాస్తు చేయనున్న ఆసుపత్రి
మౌళిక వసతలు కల్పనకు నిధులు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే
రోగులకు మరింత మెరుగైన సేవలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఒక మైలురాయిగా భావించే నేషనల్...
పదిమందితో కొలువుదీరిన పంజాబ్ కేబినెట్
మంత్రులుగా మహిళ డాక్టర్ కౌర్, దళిత నేత చీమా
చండీగఢ్ : పంజాబ్లో ఆప్ మంత్రివర్గం కొలువుతీరింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో శనివారం పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో...