Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు సముచిన స్థానం
నల్లగొండ: కులవృత్తులకు చేయూతనిస్తూ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కెట్పల్లి మండల...
తమిళనాడులో తెలంగాణ రైతు పథకాల కోసం ర్యాలీ
హైదరాబాద్ : తమిళనాడులో కూడా వ్యయసాయ రంగం అభివృద్ధికోసం తె లంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సం క్షేమ పథకాలను అమలు చేయలని ఆ రాష్ట్ర రైతు లు తమిళనాడు ప్రభుత్వాన్ని...
రాజకీయ నిర్వచనం ‘సోలిపేట’ జీవితం
తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలై రాజ్యసభలో రాణింపుతో గడిచిన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనునిత్యం పేద ప్రజలకు అంకితం చేసిన సోలిపేట రామచంద్రారెడ్డి జూన్ 27 న 92 వ ఏట కన్నుమూశారు....
అజిత్ పవార్ గ్రూపుపై అనర్హత వేటు వేయండి: స్పీకర్కు ఎన్సిపి పిటిషన్
ముంబై: మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) సోమవారం...
ఆగస్టు 13న యాదవ యుద్ధభేరి
హైదరాబాద్ : రాష్ట్రంలోని 24 యాదవ సంఘాల నాయకులు సమన్వయ కమిటీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా రానున్న తెలంగాణ ఎన్నికలలో జనాభా నిష్పత్తి ప్రకారం 22 సీట్లు ప్రకటించాలని యాదవ విద్యావంతుల వేదిక...
ఈ నెల 16న విశాఖలో బిసిల మహా గర్జన : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే -పార్లమెంటు ఎన్నికల నాటికి బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో...
బోనాలను ఘనంగా జరుపుకుందాం: గెల్లు శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ / హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులు బోనాలు.. ఒక పండుగేనా అంటూ గేలి చేశారని , స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను...
ఈ సారి బస్సు యాత్రలోనే టిడిపి అభ్యర్థుల ప్రకటన
మన తెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానం వేగం పెరిగింది ఆ దిశలో ఐటిడిపి ప్రయాణిస్తూ క్షణాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం తెలుపుతూ ముందుకు వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
కాలపరిమితి ముగిసిన పలు జిల్లాల టీఎన్జీవో కార్యవర్గాల రద్దు
నాంపల్లి : నగర టీఎన్జీవో సంఘం, సంగారెడ్డి, నారాయణపేట్, ఆసిఫాబాద్ జిల్లాల టీఎన్జీవో యూనియన్ల కార్యవర్గాలు రద్దయ్యాయి. వాటి కార్యవర్గాల మూడేళ్ల కాలపరిమితి గడువు ముగిసాయి. ఈ మేరకు తాత్కాలికంగా ఉద్యోగులతో కూడిన...
జులై 15న హైదరాబాదులో ‘బిసిల రాజకీయ ప్లీనరీ‘
హైదరాబాద్ : మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు జులై 15న రాజకీయ ప్లీనరీని నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్...
పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ధర్నా
మన తెలంగాణ/మోత్కూరు: పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట...
మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ముషీరాబాద్ : రాష్ట్ర జనాభాలో 23 శాతం కలిగిన మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మున్నూరుకాపు ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు...
అన్ని రాష్ట్రాల ప్రజలకు అండగా తెలంగాణ
గజ్వేల్ : తెలంగాణకు వలస వచ్చిన ప్రతి కుటుంబాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కెసిర్ తన కడుపులో పెట్టుకుని చూసుకున్నారని , ఎవరినీ నిర్లక్షం చేయకుండా వారి కష్టసుఖాల్లో అండగా ఉన్నారని ఎమ్మెల్సీ...
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వం
సూర్యాపేట : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేయాలని తెలంగాణ సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు .శనివారం రాత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ యాత్ర...
ప్రారంభమైన తాంజిమ్ ఇన్ సాఫ్ రాష్ట్ర మహాసభలు
జహీరాబాద్: పట్టణంలోని ఏషియన్ ఫంక్షన్ హాల్లో తాంజిమ్ ఇన్ సాఫ్ రాష్ట్ర మూడొవ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు తాంజిమ్ ఇన్ సాఫ్ జాతీయ అధ్యక్షుడు అజీజ్పాషా హాజరై...
తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...
పద్మశాలీలు రాజకీయ చైతన్యంతో ఐక్యతగా ముందుకు సాగాలి
సుల్తానాబాద్: పద్మశాలీలు రాజకీయ చైతన్యంతో ఐక్యతగా ముందుకు సాగాలని పద్మశాలి సంఘం పెద్దపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి, మాజీ జడ్పీటీసీ అయిల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్లు...
అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం
సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...
బిసి విద్యార్థుల పూర్తి ఫీజుల స్కీం పునరుద్ధరించాలి
హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడిసిన్, పిజి కోర్సులు చదివే బిసి విద్యార్థుల మొత్తం ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్దరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి...
పంటరుణాల మాఫీని సమగ్రంగా అమలు చేయాలి
తెలంగాణ రైతు సంఘం
హైదరాబాద్: వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని సమగ్రంగా అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర విజ్ణప్తి చేసింది. శనివాంర సంగం కార్యాలయంలో జరిగిన...