Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ బెటర్
అధికారుల సమీక్షలో
మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వంద రెట్లు మెరుగైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు....
వాహన చోదకులకు మరింత వెసులుబాటు…
మన తెలంగాణ/హైదరాబాద్: వాహన చోదకులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ డాక్యుమెంట్స్ వినియోగాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. అంటే డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వంటివి ఇక జేబులో...
బ్యాలెట్తోనే పెట్టేద్దామా !
జిహెచ్ఎంసి ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
ఎపికి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులు ఇవ్వాలని కోరిన ఎస్ఇసి
అందుబాటులో లేని వివిప్యాట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సిఇఒ లేఖ
డివిజన్ల పునర్విభజనకు సర్కార్ నై.. త్వరలోనే ప్రత్యేక...
కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు
ఈ చట్టంతో రైతులు ఆర్థికంగా, శక్తివంతంగా ఎదుగుతారు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయ నిపుణులు,...
లక్షా 90 వేలు దాటిన కరోనా…
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 90వేలు దాటాయి. మంగళవారం 55,359 మందికి పరీక్షలు చేయగా 2103 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 298 మంది ఉండగా ఆదిలాబాద్లో 24, భద్రాద్రి...
ఆ విషయంలో కేంద్రానికి ఉలుకు లేదు…పలుకు లేదు: కెసిఆర్
హైదరాబాద్: నదీ జలాల విషయంలో కావాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కయ్యం పెట్టుకుందని సిఎం కెసిఆర్ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అపెక్స్ సమావేశంలో ఎపి రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన...
9 నుంచి బతుకమ్మ చీరలు
ఆడపడుచుకు చీర.. చేనేతకు చేయూత
మహిళా సంఘాలతో ఇంటింటికి
అందజేత 287 డిజైన్లు.. వివిధ
వర్ణాలతో బతుకమ్మ చీరల ప్రదర్శన
నాలుగేళ్లలో రూ.1000కోట్లు చీరలపై
వెచ్చింపు టూరిజం ప్లాజాలో
మంత్రులు కెటిఆర్, సత్యవతి రాథోడ్,...
ఎప్పుడైనా రె’ఢీ’
నవంబర్ రెండో వారంలో గ్రేట్ ఫైట్
దీనికి టిఆర్ఎస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి
15 మంది కార్పొరేటర్ల పనితీరు ఏ మాత్రం బాగాలేదు
గ్రేటర్ అభివృద్ధికి ఇప్పటికే 67 వేల కోట్లు వెచ్చించాం
ఐదేళ్ళ ప్రగతిపై త్వరలో ‘ప్రగతి...
మా అంచనాలే కరెక్ట్
సెప్టెంబరులో పాజిటివ్ రేట్ 4 శాతానికి పడిపోయింది
98 శాతం సాధారణ జనజీవనాన్ని చూస్తున్నాం
ప్రభుత్వ, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ బెటర్
మీడియా సమావేశంలో వెల్లడించిన డిహెచ్, డిఎంఇలు
మన తెలంగాణ/హైదరాబాద్...
‘స్వచ్ఛ’లో హ్యాట్రిక్
దేశంలో మరోసారి నెంబర్వన్గా
తెలంగాణ వరసగా ఇది మూడో
మొదటి బహుమతి జిల్లాల కేటగిరీలో
కరీంనగర్కు మూడో స్థానం సిఎం
కెసిఆర్ రూపొందించిన పట్టణ-పల్లె ప్రగతి,
మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలితం
అవార్డులు సాధించినందుకు
ఆనందంగా ఉంది...
150 మందికి త్వరలో తహసీల్దార్లుగా పదోన్నతులు
కొత్త రెవెన్యూ చట్టం పకడ్భందీగా అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు
ఆఫీసుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం
అర్హులైన విఆర్ఒలకు పురపాలక శాఖలో ఉద్యోగం
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం...
గ్రామాల్లో ప్రతి ఇల్లు ఆన్లైన్ కావాలి
గుడిసెలు, పూరిళ్లు సహా ప్రతి అంగుళం రికార్డు చేయాలి
వ్యవసాయ క్షేత్రాల్లోని నిర్మాణాలను గుర్తించాలి
ప్రజల్లో అపోహలు, అనుమానాలు తొలగించండి
చైతన్యం, అవగాహన పెంచండి
గ్రామాల్లో ఇళ్ల్ల ఉచిత ఆన్లైన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో ఒక లోక్సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలియచేస్తూ ఎన్నికల షెడ్యూల్ను...
క్రీడాకారుల కోసం సిఎం కెసిఆర్ ప్రోత్సాహకాలు
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాల నిర్మాణం
ఇప్పటికే 50 స్టేడియాలనును ప్రారంభం
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడాకారుల కోసం సిఎం కెసిఆర్ అనేక ప్రోత్సాహాకాలను...
ప్రజాప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్దఎత్తున...
ఇక నుంచి తెలుగులో చట్టాలు
సిఎం కెసిఆర్ వినూత్న నిర్ణయం
వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇక నుంచి తెలుగులో చట్టాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు అర్థమయ్యే భాషలో చట్టాలుండేలా ప్రభుత్వం కృషి...
పభుత్వం అనుమతిస్తేనే నుమాయిష్ను ప్రారంభిస్తాం
నాంపల్లి: తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న నాంపల్లిలో 81వ అభిలభారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ (నుమాయిష్) వచ్చే కొత్త ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియను యుద్ధ్ద...
రైతు చుట్టూనే రాజ్యం తిరుగుతోంది: మంత్రి పువ్వాడ
కారేపల్లి: రైతు చుట్టూనే రాజ్యం తిరుగుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయితీలో ఆదివారం రైతులకు రూ. 25...
లక్షా 85వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 85వేలు దాటాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం...
కారణం ధనమా, కులమా?
తెలుగు రాష్ట్రంలో మరో ‘పరువు హత్య’ జరిగిపోయింది. కథ మామూలే. కన్నతండ్రి మాట కాదని ‘కులాంతర’ వివాహం చేసుకుంది. అంతే. చేసుకున్న వాడు హత్యకు గురయ్యాడు. అచ్చం మిర్యాలగూడలో అమృతను చేసుకున్న తర్వాత...