Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
కేంద్రంపై మరోసారి కెసిఆర్ దండయాత్ర
ధాన్యం కొనుగోళ్లపై 21న ఢిల్లీ పర్యటన
రేపు టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్తో ఢీ...
ఈనెల 21న టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మార్చి 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,...
ఇంటింటికీ నెట్
టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్బాండ్
ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ
పనులు పూర్తి 2017లో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలంలో మొదలైన పైలట్
ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585
మండలాలు,...
ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు సోనియా ఉద్వాసన
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి...
మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది : రాజ్నాధ్ సింగ్
ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడి
న్యూఢిల్లీ : భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పొరపాటున దూసుకెళ్లిన క్షిపణి, పాకిస్థాన్ భూభాగంలో...
మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం..
హైదరాబాద్: మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడంతో సభ్యులకు,...
మరో చరిత్ర
సంపాదకీయం: తెలంగాణ యువత కలలు, ఆశలు ఫలించడం ప్రారంభమైన రోజు. విద్యావంతులైన యువతీ, యువకులను ప్రయోజకులను చేసే ప్రభుత్వోద్యోగాల నియామక లక్షాన్ని భారీ ఎత్తున నెరవేర్చేవైపు పడిన చరిత్రాత్మకమైన ముందడుగు. ప్రభుత్వోద్యోగాల మధుర...
‘సంక్షేమం’గా ‘సాగు’దాం
కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్రావు
రాష్ట్ర పెట్టుబడి రూ.2,56,958.51 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు
పెట్టుబడి వ్యయం ...
నేడే బడ్జెట్
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
2.50 కోట్లు?
నిరుద్యోగ భృతికి కేటాయింపులు?
2023 ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి చివరి బడ్జెట్ భేటీలో
ఆదివారం నాడు ఆమోదం తెలిపిన మంత్రివర్గం అభివృద్ధి,
సంక్షేమాలకు సమ ప్రాధాన్యం కొత్త పథకాలకు...
వ్యవ’సాయం’ 50వేల కోట్లు?
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రగతి రూపురేఖలను మార్చే రాష్ట్ర బడ్జెట్లో కీలకఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. గత నెల రోజులుగా వివిధ శాఖలకు సం బంధించి నిధుల అవసరాలు , పథకాల...
సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు
ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...
పరిశ్రమల పతనం
కేంద్రం చిన్నచూపే కారణం
చితికిపోయిన చిన్న,సూక్ష్మ,మధ్యతరహా పరిశ్రమలు
పెద్ద ఎత్తున మూతబడిన ఎస్ఎంఎస్ఇలు
కేంద్రం పారిశ్రామిక విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి, అది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది
సిఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి...
హైదరాబాద్కు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు వచ్చాయి: కెటిఆర్
హైదరాబాద్: బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో బుధవారం నిర్వహించిన సిఐఐ సమావేశానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల గురించి రోజు మనము...
ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన భారతీయులందర్నీ వెనక్కి తెస్తాం : మోడీ
బస్తి (ఉత్తరప్రదేశ్): యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన భారతీయులందర్నీ వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ చెపారు. ఉత్తరప్రదేశ్ లో మార్చి 3 న జరగనున్న ఆరోవిడత...
సైబరాబాద్లో భారీగా ఎస్సైల బదిలీ
126మందిని బదిలీ చేసిన సిపి
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 126 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫిన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం...
నివురుగప్పిన నిప్పులా ఉక్రెయిన్
వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైన్యం మధ్య కొనసాగుతున్న దాడులు
చర్చలకు రావాలని పుతిన్కు ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు
ఐరోపాలో అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా
భారీ మూల్యం తప్పదని బ్రిటీష్ ప్రధాని జాన్సన్ హెచ్చరిక
కీవ్కు విమాన సర్వీసులు నిలిపేసిన...
నేడు ముంబైకి…
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్థాక్రే ఆహ్వానంపై
ఆదివారం ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సిఎం మధ్యాహ్నం
ఉద్ధవ్థాక్రేతో భోజనం జాతీయ రాజకీయాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనతో చర్చ...
తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శం
3కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి
రైతుబంధు ద్వారా రూ.50,448కోట్లు
కెసిఆర్ సహకారంతో తెలంగాణ రైతన్నల దరహాసం
మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ...
తెలంగాణ వ్యవసాయ పథకాలు భేష్
సిఎం కెసిఆర్ ఇరిగేషన్కు ప్రాధాన్యం ఇచ్చారు, కాళేశ్వరం అద్భుతం :
జాతీయ రైతు సంఘాల నేతలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి పథకాలు రైతులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని...
ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం
యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై...