Friday, April 19, 2024
Home Search

మోసం - search results

If you're not happy with the results, please do another search
SC refers to larger bench to frame guidelines for courts

వ్యక్తిగత స్వేచ్ఛపై కోర్టులు త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలి : సుప్రీం

న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన అంశాలపై కోర్టులు ఆయా కేసుల మెరిట్స్ బట్టి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీ కోర్టు జూన్ 2న...
Political crisis in Maharashtra

‘మహా’ సంక్షోభం

22మంది ఎంఎల్‌ఎలతో శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు షిండేకు సిఎం ఉద్ధవ్ ఫోన్.. బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్ షరతు కుదరదని చెప్పేసిన ఉద్దవ్ థాక్రే శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే...
Harish Rao started a 50-bed hospital in Manthani

మంథని అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: మంత్రి హరీశ్ రావు

  మంథని: మంథని పట్టణంలో 50 పడకల మాత శిశు హాస్పిటల్ (ఎంసి హెచ్)ని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్,...

రావణకాష్టంలా దేశం

బిజెపి విధానాలతో పెరుగుతున్న విద్వేషాలు మాట్లాడితే విషం చిమ్మడం కమలనాథుల సంస్కృతి తెలంగాణను కేంద్రం సతాయిస్తోంది దేశంలో తెలంగాణ వంటి సంస్కారవంతమైన ప్రభుత్వం ఉందా? 8ఏళ్లలో సిఎం కెసిఆర్ తెలంగాణను అగ్రభాగంలో నిలిపారు...
Union Ministry of Home Affairs amends FCRA rules

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము… 50 శాతం జంప్!

భారతీయ వ్యక్తులు,  సంస్థలు స్విస్ బ్యాంకుల్లో దాచిన నిధులు 2021లో 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి అంటే, 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ. 30,500 కోట్లకు పైగా) పెరిగింది. న్యూఢిల్లీ/జూరిచ్: భారతదేశానికి చెందిన...
V Hanumantha Rao press meet on Agneepath

అగ్నిపథ్‌ అగ్నిగుండంగా మారింది: విహెచ్

హైదరాబాద్: సైనికుల నియమకాలలో అగ్నిపథ్ పేరుతో 4 ఏళ్ళు సర్వీస్ పెట్టడం దారుణమని మాజీ పీసీసీ అధ్యక్షులు, వి.హనుమంతరావు అన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత...

అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయం: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు. అగ్నిపథ్ ఓ అనాలోచిత...

ఇదేం జుమ్లా?

ఏటా 2కోట్ల ఉద్యోగాల కల్పన హామీ ఏమైంది? కేంద్రంలో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఎనిమిదేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో ప్రధాని మోడీ చెలగాటమాడారు ఎన్నికలకు ఏడాది ముందు కొలువుల భర్తీ గుర్తొచ్చిందా? చిన్న రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే 1,30,000...
Man Arrested by Rachakonda Police for Cheating woman

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఛీటింగ్..

మనతెలంగాణ/హైదరాబాద్: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు...
Azure Power Global to invest rs 700 crore in Hyderabad

పెట్టుబడుల వరద

రాష్ట్రంలో రూ.700కోట్లతో పెట్టుబడి పెట్టనున్న అజ్యూర్ పవర్ గ్లోబల్ ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ తో జట్టు కట్టిన కంపెనీ 2.5 గిగావాట్ల సోలార్ సెల్ మరియు సోలార్ మాడ్యుల్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు మూడు వేల మందికి...
Hyderabad is a fast developing city: Minister KTR

రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కెటిఆర్ ధ్వజమెత్తారు....
IPS land settlement fraud

ప్రేమ వ్యవహారం… యువతిపై దాడి చేసిన ఆర్‌ఎస్‌ఐ

  అమరావతి: ఆర్‌ఎస్‌ఐ ప్రేమ పేరిట ఓ యువతి మోసం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాలో ఓ ఆర్‌ఎస్‌ఐ విధులు నిర్వహిస్తున్నాడు....
father brutally beat child death in hyderabad

మ్యాట్రిమోని కేసులో ఆఫ్రికా దేశస్థుడి అరెస్ట్

  రూ.10లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితుడు హైదరాబాద్: మ్యాట్రిమోని కేసులో వివాహం చేసుకుంటానని డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఆఫ్రికా దేశస్థుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం...
Finance Minister Harish Rao Fires on BJP Congress

‘గుజరాత్ కు మూటలు’.. తెలంగాణకు మాటలు

బిజెపి రాష్ట్రంలోకి వస్తే ఆర్‌టిసినీ వదలదు రాష్ట్రంలో ప్రభుత్వ రంగ స్థలను అమ్మితే రూ.2వేల కోట్లు, బాయిలకాడ మీటర్లు పెడితే రూ.25వేల కోట్లు ఇస్తారట ప్రభుత్వరంగ సంస్థలపై బిజెపి పాలసీ ఏంటో చెప్పాలి రాష్ట్రంలో...
Minister Harish Rao inauguration of Bus Depot at Narsapur

తెలంగాణకు మాటలు… గుజరాత్‌కు మూటలు

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ డిపోను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...మూడు దశాబ్ధాల కలను...

‘మైత్రి’ సంస్థకు చెందిన రూ. 110 కోట్ల ఆస్తుల సీజ్

ఎపి, తెలంగాణ, కర్ణాటకలో 210 స్థిరాస్తులను అటాచ్ చేసిన ఇడి మనతెలంగాణ/హైదరాబాద్ : గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడిన మైత్రి స్థిరాస్తి సంస్థకు చెందిన ఆంధ్రప్రదశ్, తెలంగాణ, కర్ణాటకల్లోని రూ. 110 కోట్ల...
Minister KTR fires on Amit shah

అమిత్‌షాకు సవాల్

శవం, శివం అంటూ బిజెపి మత ఘర్షణలు సృష్టించే కుట్ర మసీదులు, గుళ్ల రాజకీయం మాని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మోడీ ప్రకటించింది వాస్తవం కాదా? మాచర్ల-గద్వాల రైల్వే లైన్...
Man arrested in Bomb threat to Secunderabad station

సికింద్రాబాద్ స్టేషన్‌కు బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ చేసిన మిరాజ్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విచారణలో మిరాజ్ సమాధానంతో రైల్వే పోలీసులు విస్తుపోయారు. పెళ్లి చేయిస్తానని మోసం చేసిన...
Six arrested for operating satta in hyderabad

సట్టా నిర్వాహకుల అరెస్ట్

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్: నిషేధిత సట్టా నిర్వాహకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.35,580 నగదు, ఆరు...

లోన్ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా

  కామారెడ్డి: లోన్ పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. లోన్ ఇప్పిస్తామని సైబర్ కేటుగాళ్లు రూ.40 వేలు కాజేశారు. నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారు. రాజేశ్వరి అనే...

Latest News