Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 29 వేల 209 మందికి పరీక్షలను నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు...
రెండు లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 721 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 123, జిల్లాల్లో 598 మందికి వైరస్
2,75,261 చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలు...
రాష్ట్రంలో మరో 682 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 119, జిల్లాల్లో 563 మందికి పాజిటివ్
2,74,540 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 682 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 119 మంది ఉండగా,...
57 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 622 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 104 ఉండగా ఆదిలాబాద్లో 8, భద్రాద్రి 29, జగిత్యాల 15, జనగాం 7, భూపాలపల్లి 8, గద్వాల 2,...
ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...
ప్రతి వందలో 96 మంది కోలుకుంటున్నారు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో ఏకంగా 96 మంది ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో...
53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
తెలంగాణలో మరో 862 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
మూసీకి పూర్వవైభవం
ప్రక్షాళనకు ఆరేళ్లుగా
అనేక చర్యలు
కాళేశ్వర జలాలతో
మూసీనది ప్రక్షాళన
ఉస్మాన్సాగర్,
హిమాయత్సాగర్కు
700 క్యూసెక్కులు
కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం
ఎంఆర్డిసిఎల్తో రిజర్వాయర్లు
నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో...
రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 161 మంది ఉండగా ఆదిలాబాద్లో 2, భద్రాద్రి 67, జగిత్యాల 39, జనగాం 8, భూపాలపల్లి 12, గద్వాల...
రెండు లక్షల 65 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 65 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 65 వేల నలభై తొమ్మిది మందికి వైరస్...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలం మునిగేపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభించింది. మునిగేపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు...
రెండు లక్షల 50 వేల మంది కోలుకున్నారు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల 50 వేల 526 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే...
మరో 894 మందికి వైరస్…
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 894 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 154 మంది ఉండగా ఆదిలాబాద్లో 9, భద్రాద్రి 54, జగిత్యాల 32, జనగాం 17, భూపాలపల్లి 8,...
బిజెపి అంటేనే ప్రైవేటీకరణ: హరీష్ రావు
సంగారెడ్డి: హైదరాబాద్లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలు అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారతీనగర్ డివిజన్లో జరిగిన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో...
రెండు లక్షల 60వేలకు చేరువలో కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 60 వేలకు చేరవయ్యాయి. మంగళవారం 42,433 మందికి టెస్టులు చేయగా 948 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 154 మంది...
94 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ అమాతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రికవరీ రేట్ 94.14 శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ టి విధానంతోనే ఇది...
రెండు లక్షల 55 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 55 వేలు దాటింది. మార్చి 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 55 వేల 663 కేసులు తేలినట్లు...
కొత్తగా మరో 1015 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
47 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు…
హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్య 47 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47,29,401 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంటే ప్రతి లక్షల మందిలో...