Wednesday, April 24, 2024
Home Search

ఉత్తర్వులు - search results

If you're not happy with the results, please do another search
CM KCR to visit Kolhapur Mahalaxmi Temple

ఉద్యోగుల స్పౌజ్ కేసులతో సహా వివిధ అప్పీళ్ల పరిశీలన…

స్పౌజ్ కేసులు సహా వివిధ అప్పీళ్ల పరిశీలన ముమ్మరం న్యాయమైన విజ్ఞప్తుల గుర్తింపు, సానుకూల నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి సిఎం ఆమోదంతో మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ పైరవీలకు...

మేడారం జాతర కోసం పునరుద్ధరణ కమిటీ నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్: వచ్చేనెలలో జరగనున్న మేడారం జాతర కోసం పునరుద్ధరణ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ మూడు నెలలు కొనసాగుతుంది. మొత్తం 14 మందిని...
Courts are not publicity platforms: Supreme Court

విదేశీ విరాళాలపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

విదేశీ విరాళాలపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం న్యూఢిల్లీ: గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకున్న 11,594 స్వచ్ఛంద సంస్థల( ఎన్‌జిఓల) విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్ట రిజిస్ట్రేషన్లను (ఎఫ్‌సిఆర్‌ఎ)...

పాఠశాలలకు మరోసారి సెలవులు పొడిగింపు…?

ఫీవర్ సర్వే ఫలితాలను విశ్లేషించి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం నేటి నుంచి 8,9,10 తరగతులు ఆన్‌లైన్ క్లాసులు హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు మరోసారి సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 8...
Online classes for grades 8910 from Jan 24

8,9,10 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

రేపటి నుంచే అమలు రొటేషన్ పద్ధతిలో 50% టీచర్లు, సిబ్బంది హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి పాఠశాలల్లోని 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా...
Transfer of 22 SI in Hyderabad

రాచకొండలో భారీగా ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

25మందిని ట్రాన్స్‌ఫర్ చేసిన సిపి మహేష్ భగవత్ హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తు సిపి మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్...
Govt agrees to transfer of mutual employees in Telangana

పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం భార్యాభర్తల కేసులను తక్షణమే పరిష్కరించాలి అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం, నేడు లేదా రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక...
Chief Electoral Officer Shashank Goyal transferred

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ.. సిబ్బంది...
Cabinet OK to pay three DAs

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ఒకేసారి మూడు డిఎలు చెల్లించేందుకు కేబినెట్ ఓకే నేడో రేపో ఉత్తర్వులు మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు కరవు భత్యం (డిఎ)ల చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది....
Terrorist threat to Republic day celebration

గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు!

ప్రధాని, ప్రముఖులు లక్ష్యంగా దాడులకు పాల్పడే ప్రమాదం డ్రోన్ల ద్వారా దాడి చేసే అవకాశముందని హెచ్చరిక ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా...
Secunderabad Club Closed

సికింద్రాబాద్ క్లబ్ మూసివేత..

హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ ను మూసివేసేందుకు నిర్ణయించినట్లు యాజమాన్యం చెప్పింది. ''అగ్నిప్రమాదంతో చాలా వరకు నష్ణపోయాం.క్లబ్ కు భారీగా ఆస్తి నష్టం...
Holidays for Educational Institutions up to Jan 30

30 దాకా విద్యాసంస్థలకు సెలవులు

  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కరోనా నేపథ్యంలో చర్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ...
Shweta Singh, Mayank Rawat sent to 14-day judicial custody

బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్

ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు...
Central Tobacco Board Member elected GVL

కేంద్ర టొబాకో బోర్డు సభ్యుడిగా జీవీఎల్ ఎన్నిక

మన తెలంగాణ/హైదరాబాద్: ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా కొనసాగుతున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా టొబాకో బోర్డు మెంబర్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ స్వయంగా వెల్లడించారు. టొబాకో...
Supreme Court Panel for PM Modi security lapse

ఏక పక్ష విచారణకు వదిలేయలేం

ప్రధాని కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు న్యూఢిల్లీ: ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం...
The solution to the Basara IIIT problem

వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయలేదు

ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు (సర్క్యులర్) జారీ చేయలేదని దేవాదాయ శాఖ...
Harish Rao comments on BJP Leaders

కొలువుల భర్తీని అడ్డుకునే కుట్ర

కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు కుయత్నాలు 317 యథావిధిగా అమలు చేస్తున్నాం మధ్యప్రదేశ్ సిఎం రైతు హంతకుడు.. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడు ఎన్‌టిఆర్ స్టేడియంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు బిజెపిపై మంత్రి హరీశ్ ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఇచ్చిన 317...
Neet-PG counselling will start on January 12th

12 నుంచి నీట్‌-పిజి కౌన్సిలింగ్

కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మాండవీయ న్యూఢిల్లీ: నీట్‌-పిజి కౌన్సిలింగ్‌ను జనవరి 12 నుంచి ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కొవిడ్‌పై పోరాడుతున్న సమయంలో దేశానికి...
Viresh Kumar Bhawra is the new DGP of Punjab

పంజాబ్ కొత్త డిజిపిగా వీరేష్ కుమార్ భావ్రా

చండీగఢ్: పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్‌తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు...
Harish Rao comments on Shiva raj singh chaun

మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం సంగతేంటి? శివరాజ్ సింగ్: హరీష్ రావు

సిద్దిపేట: మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతుబంధు...

Latest News