Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్ బెట్టింగ్కు యువకుడి బలి..
మనతెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్లో బెట్టింగ్ కట్టి అప్పులపాలైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పంజాగుట్టలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జార్ఖండ్, డియోరి, బాస్మండికి చెందిన సోనూ కుమార్...
ట్రాక్టర్, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మణం
తాండూరు: ట్రాక్టర్, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మణం చెందిన సంఘటన తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండలం గిర్మాపూరు గ్రామానికి రామప్పతోపాటు మరికొంత మంది మహిళలు కలిసి ఆటోలో...
రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య
అమరావతి: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం కౌలురులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న...
తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: తుపాకీతో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రాణిగంజ్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయంలో జరిగింది....
మేడ్చల్లో ఘోరం
బాలుడి కిడ్నాప్, హత్య
పోలీసుల విచారణలో నిందితుడి అంగీకారం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
పేట్బషీరాబాద్ ఎసిపి నర్సింహారావు
నిందితున్ని ఉరి తీయాలని పోలీసు స్టేషన్ ముందు కుటుంబీకుల ఆందోళన
సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం
మన తెలంగాణ/శామీర్పేట : అదృశ్యం...
దివ్యది ముమ్మాటికీ హత్యే
హైదరాబాద్ః ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు దివ్య తేజస్వినిది హత్యగా తేల్చారు....
బోల్తాపడ్డ బస్సు.. ఐదుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందూర్బార్లోని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్...
మళ్లీ వర్షం
ముప్పు వీడలేదు.. భయం తొలగలేదు...
జలదిగ్భంధంలోనే పాతబస్తీ..
జలదిగ్భంధంలోనే పాతబస్తీ, వరద ప్రవాహంలోనే పలు కాలనీలు
వీడని ముంపు భయంతో సాంతూళ్లకు పయనం
మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు...
పాతబస్తీలో దారుణ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..
మనతెలంగాణ/హైదరాబాద్:ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమన్నందుకు యువతిని హత్య చేసిన సంఘటన నగరంలోని పాతబస్తీ, రెయిన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం...
ఫోన్ వాడొద్దన్నందుకు పిల్లలను చంపి, ఆత్మహత్య
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మైసూర్ నగరంలో ఆదివారం దారుణం చోటుచేసుంది. సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఓ భార్య తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే ముజిమిల్, సుఫియా దంపతులకు...
అనుమానంతో భార్య తలనరికిన భర్త
సంగారెడ్డి: అనుమానంతో కట్టుకున్న భార్య తల నరికి మరో ఇంటి ముందు పారేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నారాయణఖేడ్ కు చెందిన సాయిలు(50) తన...
కీసర మాజీ ఎంఆర్ఓ ఆత్మహత్య
చంచల్గూడ జైల్లో ఉరివేసుకొని బలవన్మరణం
అవమానం భరించలేకే?
మనతెలంగాణ/హైదరాబాద్ : లంచం కేసులో చంచల్గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కీసర మాజీ ఎంఆర్వొ బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోని బాత్రూం కిటికీకి...
కీసర మాజీ ఎమ్మార్వో ఆత్మహత్య
హైదరాబాద్: కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.కోటీ 10లక్షల లంచం కేసులో నాగరాజుపై ఎసిబి రెండు కేసులను నమోదు చేసింది. 34, 100ఎకరాల భూమిని ల్యాండ్...
మాదాపూర్ లో కారు బీభత్సం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో ఆదివారం మధ్యాహ్నం కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఇద్దరిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని...
హత్రాస్ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ
పలు మలుపుల తరువాత పరిణామం
న్యూఢిల్లీ : యుపి హత్రాస్ గ్యాంగ్రేప్, దళిత యువతి మృతి కేసు దర్యాప్తు పగ్గాలను సిబిఐ చేపట్టింది. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన ఈ ఉదంతంపై యుపి యోగి...
ప్రియురాలి కోసం స్నేహితుడితో విషం తాగించాడు
అమరావతి: గుంటూరు జిల్లా యడ్లపాడులో దారణం చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం ఓ యువకుడు స్నేహితుడితో గడ్డిమందు తాగించాడు. వివరాల్లోకి వెళితే... స్థానికంగా ఉండే గోపీవర్మ, ప్రేమ్ చంద్ స్నేహితులు. వీరు ఒకే యువతిని...
భార్యపై అనుమానంతో శిరచ్ఛేదం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఉదయం మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని బండాలో ఒక వ్యక్తి తన భార్యను అనుమానించి శిరచ్ఛేదం చేసి, ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లి...
రెండు బైకులు ఢీ: ఇద్దరు మృతి
సంగారెడ్డి: పటాన్ చెరు మండలం చిన్నకంజర్ల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం...
మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
ధార్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్, ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20...
బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
హైదారబాద్: నగరంలోని మియాపూర్ మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డైట్ సెట్ పరీక్ష రాయడానికి బైక్ పై వెళ్తున్న ఇద్దరు...