Home Search
మంత్రి హరీశ్ - search results
If you're not happy with the results, please do another search
విపక్షాల ట్రాప్లో పడొద్దు
నిర్వాసితులకు ఇప్పటికే రూ.200కోట్లు
చెల్లింపు ఎకరాకు రూ.15లక్షల నష్ట
పరిహారమిచ్చాం కేవలం 84 ఎకరాల
పైనే వివాదం హుస్నాబాద్కు నీళ్లు
రాకుండా కాంగ్రెస్, బిజెపి అడ్డు
తగులుతున్నాయి ఎవరికీ అన్యాయం
చేయం, కోర్టుకెక్కినవారికీ...
ధరణి సమస్యలకు చెక్
అవసరమైతే కొత్త మాడ్యూల్ ప్రవేశపెడతాం
పైలట్ ప్రాజెక్టుగా ములుగు ఎంపిక
సిఎం కెసిఆర్ ఆదేశాలతో వందశాతం రైతు భూసమస్యల పరిష్కారానికి కంకణం
రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధరణిపై అవగాహన సదస్సులు
రైతులు ఆందోళన చెందవద్దు, పైరవీకారులను ఆశ్రయించవద్దు
సిద్దిపేట...
రక్తదానం చేసిన ఎంపి సంతోష్ కుమార్
మన తెలంగాణ/హై-దరాబాద్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు,...
దాని కోసం 25 వేల కోట్ల రూపాయలు ఆశ చూపింది: హరీష్ రావు
సిద్దిపేట: ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుదని, సిఎం కెసిఆర్ కూడా మాదాసు శ్రీనివాస్ కు పదవి ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య...
ధరణి సమస్యల అధ్యయనం.. పరిష్కారంపై సమీక్ష
ములుగు: ధరణి పోర్టల్పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ధరణి...
18 ప్లస్ కు మూస్టర్ ఇవ్వండి
ప్రభుత్వ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్కు అనుమతివ్వండి
కేంద్రానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ విజ్ఞప్తి
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్...
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత…
నిరుపేదల నీడలో.. మెరుగైన సర్కారు వైద్యం...
సిద్దిపేట డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో 18 లక్షలతో బస్తీ దవాఖాన శాశ్వత భవనం
కేసీఆర్ నగర్ లో బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరిశ్...
ములుగు, సిరిసిల్ల జిల్లాల హెల్త్ ప్రొఫైల్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ములుగులో 1,81,540 మందికి, సిరిసిల్లలో 3,38,761 మందికి ఆరోగ్య పరీక్షలు చేసినట్లు...
‘గుజరాత్ కు మూటలు’.. తెలంగాణకు మాటలు
బిజెపి రాష్ట్రంలోకి వస్తే ఆర్టిసినీ వదలదు
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ స్థలను అమ్మితే రూ.2వేల కోట్లు, బాయిలకాడ మీటర్లు పెడితే
రూ.25వేల కోట్లు ఇస్తారట
ప్రభుత్వరంగ సంస్థలపై బిజెపి
పాలసీ ఏంటో చెప్పాలి రాష్ట్రంలో...
తెలంగాణకు మాటలు… గుజరాత్కు మూటలు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ డిపోను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...మూడు దశాబ్ధాల కలను...
వివిధ కేడర్లలో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు..
మనతెలంగాణ/ హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి...
నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3వేల పారితోషికం
సిద్దిపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3వేల పారితోషికం అందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. గోల్డెన్ అవర్ మొదటి...
12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్
ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం
హుస్నాబాద్ : జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని...
10,028
వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర
ప్రతి వారం విడతల వారీగా నోటిఫికేషన్లు
తొలుత ఎంబిబిఎస్ అర్హత
కలిగిన 1326 పోస్టులకు
ప్రకటన కరోనా కాలంలో
సేవలందించిన ఔట్ సోర్సింగ్
సిబ్బందికి భర్తీ ప్రక్రియలో 20%...
కొవిడ్ కేసులు పైపైకి
ఒకేరోజు 4270 కేసులు, 15మంది మృత్యువాత
మహారాష్ట్ర, కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి నాలుగో దశకు సంకేతమా?
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
నెమ్మదిగా విజృంభణ
మహారాష్ట్ర, కేరళలో కరోనా కోరలు, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కు నిబంధన
మూడు నెలల తరువాత మహారాష్ట్రలో వెయ్యి దాటిన కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ముంబై : మహారాష్ట్ర, కేరళ...
డిమాండ్ గల పంటలే పండించాలి
హైదరాబాద్లో ఆలుగడ్డకు మంచి గిరాకీ ఉంది
రైతులు ఆలుగడ్డ పంటపై దృష్టి
పెట్టాలి 2.5 లక్షల ఎకరాల్లో
దానిని సాగు చేయాల్సిన
అవసరం ఉంది ఎనిమిదేళ్లల్లో
ప్రభుత్వం వ్యవసాయంపై
రూ.3.75లక్షల కోట్లు ఖర్చు
చేసింది...
మెదక్, గజ్వేల్ కు గూడ్స్ ద్వారా వెంటనే ఎరువుల పంపిణీని చేపట్టాలి..
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) గోదాములతో అనుసంధానించే అంశంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో...
సిద్దిపేట వెంకన్న స్వామికి పసిడి కిరీటం…
సిద్దిపేట: జిల్లా కేంద్రంలో కొలువైఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 47వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట వెంకటేశ్వర...
లంచం అడిగిన డాక్టర్ సస్పెన్షన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని సోమవారం మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ...