Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఖర్గోన్ హింసాకాండ : 64 కేసుల నమోదు, 175 మంది అరెస్టు
భోపాల్ : శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్లో జరిగిన హింసాకాండపై 64 కేసులను నమోదు చేసి, 175 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. పగటిపూట కర్ఫూను ఆదివారం వరుసగా రెండోరోజు...
మేవానీ అరెస్టు!
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహాత్మా గాంధీని, వల్లభభాయ్ పటేల్ను తన ప్రియతమ జాతీయ నాయకులుగా ప్రకటించుకున్నది. ఆర్ఎస్ఎస్ ఆశ్రమంలో తాము అమితంగా ఆరాధించినవారి ప్రస్తావన...
బుల్డోజర్ ప్రజాస్వామ్యం!
మత ఆధిక్యతలో అనేక బతుకులు ఛిద్రమైపోతున్నాయి. బుల్డోజర్ కింద నలిగి శకలాలుగా మిగిలిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సామాన్యుల ఆర్తనాదాలు దయలేని వందేమాతరాల చెవులకు ఏమాత్రం ఎక్కలేదు. ఈ విధ్వంసాన్ని నిలుపుదల...
ఢిల్లీలో బుల్డోజర్
సుప్రీంకోర్టు వద్దని చెప్పినా
ఆగని కూల్చివేతలు
కోర్టు ఉత్తర్వులు అందలేదన్న సాకుతో సాగిపోతున్న చట్టవిరుద్ధ
శిక్షలు మళ్లీ జోక్యం చేసుకున్న సిజెఐ 2గం. తర్వాత మాత్రమే
ఆగిన కూల్చివేతలు నేడు సుప్రీంలో వాదనలు
న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన...
మసీదుల పైన లౌడ్స్పీకర్లను మీ రాష్ట్రాలలో తొలగించండి
బిజెపికి ప్రవీణ్ తొగాడియా సూచన
నాగపూర్: తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మసీదులపైన లౌడ్స్పీకర్లను బిజెపి తొలగించాలని విశ్వహిందూ పరిషద్(విహెచ్పి) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సూచించారు. మసీదులపైన ఉండే లౌడ్ స్పీకర్లను మహారాష్ట్ర...
ధరల పెరుగుదల ఎవరి ఘనత?
ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి....
రాష్ట్రానికి దక్కని సాఫ్ట్వేర్ పార్క్
తాజాగా ప్రకటించిన 22సాఫ్ట్వేర్ టెక్నాలాజీ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించకపోవడం
కేంద్రం వివక్షకు నిదర్శనం: మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ల (ఎస్టిపిఐ) కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి...
ఒడిశాకు చెందిన వివాహిత లక్షన్నర రూపాయలకు రాజస్థాన్ లో అమ్మివేత
జైపూర్: రాజస్థాన్లో రూ. 1.5 లక్షలకు అమ్ముడుపోయిన వివాహితను, పశ్చిమ ఒడిశా జిల్లా ఝార్సుగూడా పోలీసులు రక్షించారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా రాంపూర్ గ్రామం నుంచి మహిళను రక్షించినట్లు ఝార్సుగూడ ఎస్పీ బికాస్...
దేశానికి గుజరాత్ ఆదర్శమా!?
‘ఈ రోజు బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుంది” అన్నది ఒకప్పటి మాట. దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటది. “ఈ రోజు గుజరాత్ ఏం చేస్తుందో రేపు...
అసమాన సంఘ సంస్కర్త అంబేడ్కర్
బాబా సాహెబ్ అంబేడ్కర్ అనబడే భీం రావ్ రాంజీ అంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనిక స్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare -MHOW)లో 14.04. 1891న...
ద్వేష దేశం!
రామనవమి కూడా ఇంతగా రక్తసిక్తమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. భక్తుల కోలాహలంతో, విశాలమైన పందిళ్ల కింద, పానకాలు పప్పు బెల్లాలు సేవిస్తూ ప్రశాంతంగా జరుపుకునే శ్రీరామ నవమి ఈ ఏడాది అనేక...
స్వచ్ఛ భారత్లో తెలంగాణే అగ్రగామి!
బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ...
వంతెన కూల్చి తానూ కూలి
128 చక్రాల భారీ ట్రక్కు విధ్వంసం
భోపాల్ : మధ్యప్రదేశ్లో 128 చక్రాల భారీ ట్రక్కు వెళ్లడంతో సుక్తావా నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. భోపాల్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఈ వంతెన ఉంది....
పెట్రోల్పై మళ్లీ 80 పైసల వడ్డింపు
16 రోజుల్లో రూ. 10 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో చమురు మంటలు తగ్గడం లేదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 16 రోజుల్లో...
వాయువ్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న వడగాడ్పులు !
జైపూర్: వాయువ్య భారత రాష్ట్రాల్లో మంగళవారం కూడా వడగాడ్పులు కొనసాగనున్నాయి. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. అక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంది.
ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాం
కొందరు సిఎంలు బెదిరిపులకు దిగుతున్నారు
తెలంగాణపై కేంద్రమంత్రి గోయల్ సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్...
పేదల సాధికారత కోసం బీజేపీ కృషి : మోడీ
న్యూఢిల్లీ : పేదలు సాధికారులైతే పేదరికంపై పోరాడే ధైర్యం వారికి వస్తుందని, ఓ నిజాయితీగల ప్రభుత్వ కృషికి సాధికారులైన పేదల కృషి తోడైతే , పేదరికం మటుమాయం అవుతుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు....
యూనివర్శిటీ తరగతిలో ముస్లిం విద్యార్థి నమాజ్…
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ సాగర్ యూనివర్శిటీ తరగతి గదిలో హిజాబ్తో ముస్లిం విద్యార్థి నమాజ్ చేయడం వీడియోలో వైరల్ కావడం వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో...
హోమో వ్యాఖ్యలతో దుమారం
కశ్మీర్ ఫైల్ దర్శకుడికి భోపాల్ సెగ
భోపాల్ : ది కశ్మీర్ ఫైల్ సినిమా దర్శకులు వివేక్ అగ్నిహోత్రికి భోపాల్ చిక్కులు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్ నగరం భోపాల్ అంటేనే స్థానిక పరిభాషలో స్వలింగ...
మాజీ సిజెఐ జస్టిస్ ఆర్సి లహోటి కన్నుమూత..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 2004...