Home Search
మృతదేహాల - search results
If you're not happy with the results, please do another search
బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి
సూరజ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూరజ్పూర్ జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మట్టిపెల్లలు పడి ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు. బావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా...
కోవిడ్ మృతదేహాన్నినదిలో పడేస్తున్న వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్లో కోవిడ్ మృతదేహాలను నదిలో పడేస్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుంది. కోవిడ్ మృతదేహాన్ని నదిలో పడేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్...
ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య
గాంధీనగర్: మెదక్ పట్టణం గాంధీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాముడు(48), లక్ష్మి (44)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని...
దైవ దర్శనానికి వెళ్తామని చెప్పి…. ముగ్గురు ఆత్మహత్య
మహబూబ్ నగర్: దైవ దర్శనానికి వెళ్తున్నామని చెప్పి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతులలో తల్లి, కుమారుడు, కూతురు...
భూత్పూర్ లో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి
భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిచింది. వేగంగా ప్రయాణిస్తున్న బైక్ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను...
ఎపిలో విషాదం: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా.. ఆరుగురి మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీలేరు నదిలో రెండు నాటుపడవల బోల్తా ఘటనలో గల్లంతైన 11 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా మంగళవారం రాత్రి...
తిరుమలగిరిలో భార్యను చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి భార్యను హత్య చేసినట్టు తెలుస్తోంది. భార్య మరణించిన తర్వాత ఉరేసుకుని తాను...
లోయలో సొరంగం కూలి నలుగురు మృతి
మనాలి: హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలోని గాడ్సా లోయలోని పంచనాలా సమీపంలో జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ (ఎన్హెచ్పిసి) నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. ఒకరు గాయపడ్డారు....
ఇల్లు కూలి మహిళతో సహా ముగ్గురు చిన్నారులు మృతి
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో విషాదం చోటుచేసుంది. జోరుగా కురిసిన వర్షానికి ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. షామ్లీ జిల్లాలో గురువారం కురిసిన వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఒక...
తౌక్టే తుఫాన్ బీభత్సం…. నౌక మునిగి 22 మంది మృతి
ముంబయి: తౌక్టే తుఫాన్ బీభత్సానికి తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాలలో నౌకలు, ఇండ్లు ధ్వంసంకాగా వేల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. అరేబియా సముద్రంలో చెట్టు కొట్టుకపోవడంతో 22 మంది మృతి...
లారీ-ఆటో ఢీకొని తండ్రీకుమారుడు మృతి
తల్లాడ: లారీ- ఆటో ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీనగర్ లో బుధవారం చోటుచేసుకుంది. మృతులను ఏన్కూరుకు చెందిన వెంకటేశ్వర్లు(45), రవీంద్ర(19)...
బావ బైక్ పై వచ్చిన భార్య… మందలించిన భర్త… ఆత్మహత్య
కర్నూలు: భార్యను భర్త, బంధువులు మందలించారనే బాధతో సదరు మహిళ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులోని శ్రీశైలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శ్రీశైలంలో శ్రావణిని నాగయ్య 2014లో...
రెండు లారీలు ఢీ: ఇద్దరు డ్రైవర్లు మృతి
రెబ్బన: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం క్రాస్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవుల్లో సోమవారం ఉదయం నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వ్యక్తులు నక్సల్స్ లేక...
వివాహేతర సంబంధం…. ప్రియుడు, దంపతుల ఆత్మహత్య
చెన్నై: వివాహేతరం సంబంధం రెండు కుటుంబాల్లో ముగ్గురు ప్రాణాలు తీసిన సంఘటన తమిళనాడులోని టి నగర్ ప్రాంతంలో జరిగింది. చెంగల్పట్టు కైలాసనాథర్ ఆలయంలో గోపి-కన్నియమ్మాళ్ అనే దంపతులు నివసిస్తున్నారు. గోపి అనే వ్యక్తితో...
క్వారీ గుంతలో దూకి ప్రేమజంట ఆత్మహత్య
మేడ్చల్: క్వారీ గుంతలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. మృతులను ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ వాసులుగా గుర్తించారు. రెండ్రోజుల క్రితం...
సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం
మన తెలంగాణ/హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై నలుగురు దుర్మరణం చెందారు. మునిపల్లి మండలం మక్దుంపల్లిలో పిడుగుపడి మాచగోని కృష్ణ, ప్రశాంత అనే తండ్రీకుమారులు...
ఖమ్మంలో ప్రమాదం: ఇద్దరు దుర్మరణం
కూసుమంచి: ఖమ్మం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, డిసిఎం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....
లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. వంతెన వద్ద ఇద్దరు పెట్రోలింగ్ పోలీసులపైకి...
అరణ్య రోదన
చెప్పుకున్న గొప్పలన్నీ ఉత్తుత్తివేనని నిరూపణ అయిపోయి దేశ ముఖ చిత్రం అత్యంత దయనీయంగా మారిపోయింది. తీక్షణమైన అగ్గికి మాడిపోతున్న శలభాన్ని తలపిస్తున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ సోకుతున్న కొత్త కేసులు రోజుకు...