Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్తోనే ఎస్సి వర్గీకరణ సాధ్యం: పిడమర్తి రవి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికి ప్రధాని అయితేనే మాదిగల చిరకాలం స్వప్నం వర్గీకరణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన తెలంగాణ,...
ములుగులో హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్ట్… సంతోషంగా ఉంది: హరీష్ రావు
ములుగు: హెల్త్ ప్రొఫైల్ ను ఆదివాసీ జిల్లా అయిన ములుగులో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలోనే ఇది ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ ఆరోగ్య...
ఘరానా సైబర్ నేరస్థుడి అరెస్టు
ఆరు నెలల వేటాడి పట్టుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
ఆన్లైన్ షాపింగ్ చేసిన విడో ఖాతా నుంచి రూ.28లక్షలు కొట్టేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, సిటిబ్యూరో: లాటరీ వచ్చిందని చెప్పి...
సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు
ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...
ఛీటింగ్ కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు
హైదరాబాద్ : ఆస్తులు లీజుకు ఇస్తామని చెప్పి ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి...
నటుడు నరేష్ మాజీ భార్యపై కేసులు నమోదు
హైదరాబాద్ : తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిందని సినీనటుడు నరేష్ మాజీ భార్యపై పలువురు బాధితులు గచ్చిబౌలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం....మాజీ మంత్రి రఘువీరారెడ్డి...
నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడు…. ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట
బిజెపి నేతలు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు
ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణ
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడని, ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట అని బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసి చైర్మన్...
లక్కీ డ్రా పేరుతో ఛీటింగ్
ఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు
నెలకు 1,000 వసూలు, 3,000మంది బాధితులు
రూ.25లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
హైదరాబాద్: లక్కీ డ్రా పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను...
బ్యాంకు మోసాల నుంచి దేశం బయటపడుతుందా?: మాయావతి
లఖ్నవూ: దేశంలో ఒకవైపు పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి, విలయతాండవం చేస్తుంటే మరోవైపు బ్యాంకు మోసాలు యధేచ్ఛగా జరుగుతున్నాయని, బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీమ్ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
మరో సమరానికి సన్నద్ధం
జాతీయస్థాయిలో దశ దిశ నిర్దేశానికి కెసిఆర్ అడుగులు
అస్త్రశస్త్రాలతో మరో చరిత్రకు రంగం సిద్ధం, మోడీపై
సాధికారికంగా మూడోరోజూ కెసిఆర్ నిప్పులు, అవసరమైతే
కొత్త పార్టీకి రె‘ఢీ’... దేశంలో సమగ్ర పరివర్తనకు చైనా,...
ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం: సిఎం కెసిఆర్
జనగామ: 'నరేంద్ర మోడీ జాగ్రత్త.. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం' అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రదానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనగాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్...
తొలగించబడిన ఆర్ఐ అరెస్టు
భూవివాదం పరిష్కరిస్తానని రూ.39లక్షలు వసూలు
అడిగితే బెదిరింపులు
అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎసిపి సుదర్శన్
మనతెలంగాణ, పంజాగుట్ట: భూవివాదం పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సర్వీస్ నుంచి తొలగించబడిన ఆర్ఐని...
మేడారానికి జాతీయ హోదా
దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...
బ్యాంక్ అధికారులకు కుచ్చుటోపి
రూ.1.4 కోట్లు ఛీటింగ్
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: విల్లా కొనుగోలు అగ్రిమెంట్ పేరుతో మోసం చేసిన వ్యక్తిని నగర సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన సరోర్ ఇనాయతుల్లా...
తెలంగాణకేదీ సమత?
ఐటిఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, జాతీయ మెట్రో, ఎన్డిఆర్ఎఫ్ నిధులు, వైద్యకళాశాలలు మున్నగు వాటిని రాష్ట్రానికి ఎప్పుడు కేటాయిస్తారు?
తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారంటూ ప్రధాని మోడీపై యువత ఆగ్రహం
సోషల్...
అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: మమతా బెనర్జీ
కోల్కతా: లోక్సభ 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం కోరారు. ఆమె టిఎంసి చీఫ్గా తిరిగి ఎన్నికైన సందర్భంగా...
గోల్మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
ఈ బడ్జెట్తో దేశ ప్రజలకు పైసా ఉపయోగం లేదు
రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదు
బిజెపి, కేంద్రం, ప్రధాని మోదీ
తెలంగాణకు శత్రువుల వ్యవహహారిస్తున్నారు
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022,-23 వార్షిక బడ్జెట్ ద్వారా...
నిజామాబాద్లో బండి, అరవింద్లకు షాక్
నందిపేట: నిజామాబాద్లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి అరవింద్లకు షాక్ తగిలింది. బిజెపి నంది పేట ఎంపిటిసి అరుణ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బండి సంజయ్ పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట...