Friday, March 29, 2024
Home Search

సంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
19.8 MW power plant commissioned at Jawahar Nagar

చెత్త నుంచి కరెంట్

  జవహర్‌నగర్‌లో 19.8మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభం మరో 20మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జవహర్‌నగర వాసులకు దుర్వాసన నుంచి విముక్తి రూపాయికే నల్లా కనెక్షన్, 40 వేల మందికి సిఎం చేతుల మీదుగా పట్టాలు...
Not a single corona case registered in Nagpur

92 శాతానికి పెరిగిన రికవరీ రేట్ …

కొత్తగా 1267 కేసులు, 4 మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలో 201, జిల్లాల్లో 1066 కేసులు నమోదు 2,52,455కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ 92 శాతానికి పెరిగింది. ఇది దేశ...

ఒఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

  హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై బొలెరోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాటి గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...
Soon another housing colony will open in Hayathnagar

పేదల ఆత్మగౌరవం ‘డబుల్’

  త్వరలో హయత్‌నగర్‌లో మరో హౌసింగ్ కాలనీ ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు ప్రారంభానికి సిద్ధమైన కొల్లూర్, రాంపల్లి హౌసింగ్ కాలనీలు పలు చోట్ల ఊపందుకున్న నిర్మాణ పనులు నాణ్యతతో పనులు, పారదర్శకతతో...
36652 new covid-19 cases reported in india Cases four Deaths in Telangana

రెండు లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 50 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,331 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. అయితే ఇతర...
Night temperature plummets across Telangana

పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే చలి మొదలవుతోంది. రాత్రి సమయానికి చలి తీవ్రత అధికమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ తరువాత ఉమ్మడి నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు...

45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు...
95 New Covid-19 Cases Reported in AP

రెండు లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 45 వేలు దాటింది. మర్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,682 కేసులు తేలాయి. అయితే ఇతర రాష్ట్రాలతో...
3614 New Corona Cases Registered in Telangana

44 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 44 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,39,856 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి...

చెరుకు రైతుల సమస్యను పరిష్కరించిన మంత్రి హరీశ్

సంగారెడ్డి: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్యను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిష్కరించారు. జహీరాబాద్ చెరుకు రైతులతో ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ అగ్రిమెంట్ చేయించారు. చెరుకును సంగారెడ్డి గణపితి షుగర్స్...
India reports 9531 new COVID19 cases

జిల్లాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా తీవ్రత

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1536 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 281 ఉండగా ఆదిలాబాద్‌లో 20, భద్రాద్రి 123,జగిత్యాల 37, జనగాం 18, భూపాలపల్లి 19, గద్వాల 8, కామారెడ్డి 38,...
3614 New Corona Cases Registered in Telangana

కేసులు తక్కువ… డిశ్చార్జ్‌లు ఎక్కువ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండగా, డిశ్చార్జ్‌ల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 1445 పాజిటివ్‌లు నమోదు కాగా, 1486 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. అంటే వైరస్ సోకిన వారి కంటే కోలుకుంటున్న...
Police Flag Day Photo, Essay Writing Contest Results Announcement

పోలీస్ ఫ్లాగ్ డే – ఫోటో, వ్యాస రచన పోటీల ఫలితాల ప్రకటన

  విజేతలకు డిజిపి అభినందనలు మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీస్ ఫ్లాగ్ డే - పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ, వ్యాసరచన పోటీల ఫలితాలలో విజేతలను శుక్రవారం నాడు డిజిపి...
India reports 9531 new COVID19 cases

రెండు లక్షల 35 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 35 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,35,656 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్‌ను విడుదల చేసింది....
Security guard dead felt on gate

విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతి

రు.17 లక్షలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకారం మన తెలంగాణ / పటాన్ చెరు: విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం తోషిబా...
116 New Corona Cases Registered In Telangana

91 శాతానికి పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 91 శాతానికి పెరిగింది. వైరస్ బారిన పడిన వారంతా వేగంగా కోలుకోవడంతోనే రికవరీ రేట్ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి...
Release of Agriculture Eamcet Results

అగ్రి ఎంసెట్‌లో అమ్మాయిల సత్తా

  తొలి మూడు ర్యాంకులు వారివే.. టాప్ టెన్‌లో 4 నుంచి 10 ర్యాంకుల్లో అబ్బాయిలు నీట్‌లో జాతీయస్థాయి 3వ ర్యాంకర్ స్నిఖితకు ఎంసెట్‌లోనూ 3వ స్థానం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలలో మొదటి మూడు...
3614 New Corona Cases Registered in Telangana

2లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 30వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,274 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం...
TS Edcet 2020 results out on 28 October

ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి ఫలితాలను శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షకు 80.85 శాతం అభ్యర్థులు హాజరయ్యారు....
CM KCR Review on the Department of Agriculture

వ్యవసాయ శాఖలో 2 విభాగాలు

  బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ మార్కెటింగ్‌పై మరో విభాగం దృష్టి సాగులో సంస్థాగత మార్పులు అవశ్యం వ్యవసాయశాఖపై...

Latest News