Tuesday, April 16, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Winter Session of Parliament from tomorrow

సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!

భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
Editorial about Writer Allam Seshagiri Rao Stories

వేట కథల దిట్ట అల్లం

సాధారణంగా కథల పాఠకులు కొత్తదనం కోరు కుంటారు. ఇది గ్రహించే కథా రచయితలు పాఠకులను తమ కథల పట్ల ఆసక్తిని పెంపొందించే కథా వస్తువులను ఎంచుకునే ప్రయత్నం చెయ్యడం కద్దు. దీనిని పూర్తిగా...
Restart the Cement Corporation of India unit in Adilabad

తారక’రామబాణాలు’

ప్రజాసమస్యల పట్ల కేంద్రంపై వరుస దూకుడు న్యాయబద్ధమైన ప్రశ్నలతో కేంద్రమంత్రులకు లేఖలు, వరుస ట్వీట్లు తాజాగా ఆదిలాబాద్‌లో సిమెంట్ కర్మాగారం తెరిపించాలని లేఖ వెనుకబడిన జిల్లా యువతకు న్యాయం చేయాలని సూచన రాష్ట్రంలో అద్భుతమైన టిఎస్‌ఐపాస్...
Job notifications coming soon:Minister Vemula

త్వరలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

ఆ విషయం తెలిసే బిజెపి నేతల దొంగదీక్షలు స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన : మంత్రి వేముల మనతెలంగాణ/హైదరాబాద్ : యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయని రోడ్లు, భవనాల శాఖ...
TRS Workers praise to CM KCR

సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

  మన తెలంగాణ/సూర్యాపేట కల్చరల్ : టిఆర్‌ఎస్ ప్ర భుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల ఆనంద్ అన్నారు. రైతుబంధు సహాయం రైతుల బ్యాంకు ఖాతాలకు...
Minister KTR visits Nalgonda

అందరికీ ఐటి ఫలాలు

నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్ ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు...
Kaleshwaram water enter into Suryapet dist

సూర్యాపేట జిల్లాను తాకిన కాళేశ్వరం జలాలు

రైతుల్లో ఆనందం సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆరుతడి పంటలకు ఆసరా మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కాళేశ్వరం జ లాలు జిల్లాను తాకాయి.. వానాకాలం పంట ప్రారంభ దశ నుంచి చివరి కోత వరకు జలాలు వచ్చాయి....
TRS MP Keshav Rao Tested Corona Positive

టిఆర్‌ఎస్‌లో కలకలం.. ఎంపి కేశవరావుకు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్యులు మొదలు రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా టిఆర్‌ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు...
Center approves purchase of another 6 lakh metric tonnes of rice

దిగొచ్చిన కేంద్రం

సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల బృందం పోరాట ఫలితం మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం ఖరీఫ్ సీజన్‌లో అదనపు సేకరణకు ఆమోదం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార...
Oil palm cultivation is commendable:Tomer

ఆయిల్‌పామ్‌లో తెలంగాణ అగ్రగామి

ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్ర ప్రణాళిక భేష్ అతి తక్కువ కాలంలో రికార్డుస్థాయిలో ఆయిల్‌పామ్ సాగు అభినందనీయం కేంద్రం తరఫున మద్దతు ఇస్తాం హెచ్‌ఐసిసి వేదికగా ఆయిల్‌పామ్ బిజినెస్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి తోమర్ ప్రశంసలు తెలంగాణలో...
Pinapaka political history

పినపాకలో పొలిటికల్ హీట్

రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ కోవర్టులపై కాంతారావు ఉక్కుపాదం, పర్యటనలతో జోరు పెంచిన పాయం రేగా వర్సెస్ పాయం పోరుపై సర్వత్రా ఉత్కంఠ పినపాకలో అప్పుడే పొలిటికల్ హీట్ రాజుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా చర్చ...
Centre Govt should remove GST on Handlooms: Errabelli

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం రాత్రి తిరిగి...
PM Modi Praises on Frontline Workers

సొంత పార్టీకి మోడీ రూ.1000 విరాళం

బిజెపి స్సెషల్ మైక్రో డొనేషన్ క్యాంపైన్ ప్రారంభం న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పాయ్ జన్మదినోత్సవం సందర్భగా శనివారం బిజెపి ‘స్పెషల్ మైక్రో డొనేషన్ క్యాంపైన్ ’ ను ప్రారంభించింది. పార్టీ కార్యకర్తలు,...
TS Ministers fires on Central government

కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం

వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...
Telangana Farmers is not indian farmers

తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా?: నామా

ఢిల్లీ: తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించరని టిఆర్ఎస్ లోకసభ పక్ష నేత, ఎంపి నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో...

అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు

ఢిల్లీకి ఎవరు రమ్మనారని కేంద్ర మంత్రి మాట్లాడటం తెలంగాణను అవమానపర్చడమే ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురికాక తప్పదు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం...
Thin rice for gurukuls and schools in telangana

తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదు: గంగుల

  హైదరాబాద్: ఈ రోజు వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి వచ్చే ధాన్యంపై స్పష్టత...

రైతులను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంది: ఎర్రబెల్లి

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులను కేంద్రం మోసం చేస్తోందని దుయ్యబట్టారు....
Gutta Sukender Reddy Press Meet

తెలంగాణకు బిజెపి చేసిందేమిటి?: గుత్తా

హైదరాబాద్: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైతాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడారని ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల తరపున మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన...
National Farmers' Day 2021

రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: కెటిఆర్

హైదరాబాద్ : జాతీయ రైతుల దినోత్సవ సందర్భంగా అన్నదాతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో...

Latest News