Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
హత్రాస్ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ
పలు మలుపుల తరువాత పరిణామం
న్యూఢిల్లీ : యుపి హత్రాస్ గ్యాంగ్రేప్, దళిత యువతి మృతి కేసు దర్యాప్తు పగ్గాలను సిబిఐ చేపట్టింది. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన ఈ ఉదంతంపై యుపి యోగి...
ప్రియురాలి కోసం స్నేహితుడితో విషం తాగించాడు
అమరావతి: గుంటూరు జిల్లా యడ్లపాడులో దారణం చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం ఓ యువకుడు స్నేహితుడితో గడ్డిమందు తాగించాడు. వివరాల్లోకి వెళితే... స్థానికంగా ఉండే గోపీవర్మ, ప్రేమ్ చంద్ స్నేహితులు. వీరు ఒకే యువతిని...
భార్యపై అనుమానంతో శిరచ్ఛేదం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఉదయం మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని బండాలో ఒక వ్యక్తి తన భార్యను అనుమానించి శిరచ్ఛేదం చేసి, ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లి...
రెండు బైకులు ఢీ: ఇద్దరు మృతి
సంగారెడ్డి: పటాన్ చెరు మండలం చిన్నకంజర్ల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం...
మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
ధార్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్, ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20...
బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
హైదారబాద్: నగరంలోని మియాపూర్ మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డైట్ సెట్ పరీక్ష రాయడానికి బైక్ పై వెళ్తున్న ఇద్దరు...
ఉరివేసుకున్న ఆత్మహత్య ఘటనే
సుశాంత్ మరణంపై ఎయిమ్స్ టీం ముగింపు
న్యూఢిల్లీ : నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఉరివేసుకున్న సంఘటన, తనకు తాను ప్రాణాలు తీసుకోవడం(ఆత్మహత్య)తో సంభవించిన మరణం అని ఎయిమ్స్ వైద్య మండలి తెలిపింది....
నగరంలో ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖాధికారి వి.బి భాస్కర్ రమణమూర్తి హైదరాబాద్లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకడంతో...
నిర్లక్ష్యం ఖరీదు… ఇద్దరు చిన్నారుల బలి
చంద్రాయణగుట్ట: నగరంలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ రూపంలో దూసుకు వచ్చిన మృత్యువు అభం శుభం తెలియని ఒక చిన్నారిని బలిగొంది. అప్పటి వరకు...
డ్రైవర్ నిర్లక్ష్యానికి పసిపాప బలి
హైదరాబాద్: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి మూడేళ్ల పసిపాప మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్ చంద్రాయణగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలికను టిప్పర్ ఢీకొట్టింది. టైర్ల కింద...
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
హైదరాబాద్: వికారాబాద్ ద్యాచారం మండలం వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్, జీపు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప...
రంగారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని హత్య చేసిన కొడుకు
రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల గుండాల మండలంలో దారుణ సంఘటన జరిగింది. కన్నతండ్రినే కొడుకు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన తండ్రిని...
ప్రియురాలితో గొడవ.. మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య
రాజస్థాన్: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన రాజస్థాన్లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మహావీర్ నగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ శర్మ (32) పెళ్లి చేసుకుని కుటుంబసభ్యులతో కలిసి...
చేపల కూర తిని భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం
మోత్కూరు: చేపల కూర తిని దంపతులకు అస్వస్థతకు గురై వారి కుటుంబంలో విషాదం మిగిల్చిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో శుక్రవారం అర్ధరాత్రి చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మోత్కూరు మున్సిపాలిటీలో...
బాలికను మింగిన నాలా
హైదరాబాద్లోని నేరేడ్మెట్లో విషాదం, సైకిల్పై బయటికి వెళ్లి చెరువులో శవమై తేలిన సుమేధ
ప్రమాదవశాత్తూ నాలాలో పడి.. బండ చెరువులో శవమై కనిపించిన సుమేధా
మృతురాలి కుటుంబీకులకు ఎంఎల్ఎ మైనంపల్లి పరామర్శ
మన తెలంగాణ/ మల్కాజిగిరి/ మౌలాలి...
ఉరి వేసుకుని బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ బిటెక్ విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయ్(21)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...
బైకులను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి
లక్నో: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బైకులను ఢీకొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ పిలిభిత్ జిల్లా పిలిభిత్-మాధోతండ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఖాస్పూర్...
వెయ్యి రూపాయల కోసం నిండు ప్రాణం తీశారు
న్యూఢిల్లీ: అప్పుగా తీసుకున్న వెయ్యి రూపాయాలు అడిగినందుకు ఇద్దరు స్నేహితులు కలిసి మరో మిత్రుడిని దారుణంగా హతమార్చిన సంఘటన దేశరాజదాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సుహైల్, ఫర్హాన్ అనే స్నేహితులు ఉన్నారు....
గుంటూరులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలోని శావల్యపురం మండలం కనమర్లపూడి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభివించింది. కారు- స్కార్పియో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు....
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...సన్నీ కుమార్(22)యువకుడు స్థానికంగా ఉంటున్న...