Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ధరల పెరుగుదల ఎవరి ఘనత?
ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి....
రాష్ట్రానికి దక్కని సాఫ్ట్వేర్ పార్క్
తాజాగా ప్రకటించిన 22సాఫ్ట్వేర్ టెక్నాలాజీ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించకపోవడం
కేంద్రం వివక్షకు నిదర్శనం: మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ల (ఎస్టిపిఐ) కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి...
ఒడిశాకు చెందిన వివాహిత లక్షన్నర రూపాయలకు రాజస్థాన్ లో అమ్మివేత
జైపూర్: రాజస్థాన్లో రూ. 1.5 లక్షలకు అమ్ముడుపోయిన వివాహితను, పశ్చిమ ఒడిశా జిల్లా ఝార్సుగూడా పోలీసులు రక్షించారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా రాంపూర్ గ్రామం నుంచి మహిళను రక్షించినట్లు ఝార్సుగూడ ఎస్పీ బికాస్...
దేశానికి గుజరాత్ ఆదర్శమా!?
‘ఈ రోజు బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుంది” అన్నది ఒకప్పటి మాట. దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటది. “ఈ రోజు గుజరాత్ ఏం చేస్తుందో రేపు...
అసమాన సంఘ సంస్కర్త అంబేడ్కర్
బాబా సాహెబ్ అంబేడ్కర్ అనబడే భీం రావ్ రాంజీ అంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనిక స్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare -MHOW)లో 14.04. 1891న...
ద్వేష దేశం!
రామనవమి కూడా ఇంతగా రక్తసిక్తమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. భక్తుల కోలాహలంతో, విశాలమైన పందిళ్ల కింద, పానకాలు పప్పు బెల్లాలు సేవిస్తూ ప్రశాంతంగా జరుపుకునే శ్రీరామ నవమి ఈ ఏడాది అనేక...
స్వచ్ఛ భారత్లో తెలంగాణే అగ్రగామి!
బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ...
వంతెన కూల్చి తానూ కూలి
128 చక్రాల భారీ ట్రక్కు విధ్వంసం
భోపాల్ : మధ్యప్రదేశ్లో 128 చక్రాల భారీ ట్రక్కు వెళ్లడంతో సుక్తావా నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. భోపాల్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఈ వంతెన ఉంది....
పెట్రోల్పై మళ్లీ 80 పైసల వడ్డింపు
16 రోజుల్లో రూ. 10 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో చమురు మంటలు తగ్గడం లేదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 16 రోజుల్లో...
వాయువ్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న వడగాడ్పులు !
జైపూర్: వాయువ్య భారత రాష్ట్రాల్లో మంగళవారం కూడా వడగాడ్పులు కొనసాగనున్నాయి. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. అక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంది.
ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాం
కొందరు సిఎంలు బెదిరిపులకు దిగుతున్నారు
తెలంగాణపై కేంద్రమంత్రి గోయల్ సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్...
పేదల సాధికారత కోసం బీజేపీ కృషి : మోడీ
న్యూఢిల్లీ : పేదలు సాధికారులైతే పేదరికంపై పోరాడే ధైర్యం వారికి వస్తుందని, ఓ నిజాయితీగల ప్రభుత్వ కృషికి సాధికారులైన పేదల కృషి తోడైతే , పేదరికం మటుమాయం అవుతుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు....
యూనివర్శిటీ తరగతిలో ముస్లిం విద్యార్థి నమాజ్…
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ సాగర్ యూనివర్శిటీ తరగతి గదిలో హిజాబ్తో ముస్లిం విద్యార్థి నమాజ్ చేయడం వీడియోలో వైరల్ కావడం వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో...
హోమో వ్యాఖ్యలతో దుమారం
కశ్మీర్ ఫైల్ దర్శకుడికి భోపాల్ సెగ
భోపాల్ : ది కశ్మీర్ ఫైల్ సినిమా దర్శకులు వివేక్ అగ్నిహోత్రికి భోపాల్ చిక్కులు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్ నగరం భోపాల్ అంటేనే స్థానిక పరిభాషలో స్వలింగ...
మాజీ సిజెఐ జస్టిస్ ఆర్సి లహోటి కన్నుమూత..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 2004...
పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…
ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు...
ఇన్ఫ్రా.మార్కెట్పై ఐటీ దాడుల్లో బయటపడిన రూ.224 కోట్లు
హవాలా నెట్వర్క్ ద్వారా రూ. 1500 కోట్లు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న యూనికార్న్ అంకుర పరిశ్రమ ఇన్ఫ్రా.మార్కెట్ పై ఆదాయం పన్ను దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 224 కోట్లు బయటపడినట్టు...
రాష్ట్ర వ్యాప్తంగా పలుకరించిన చిరుజల్లులు
రానున్న మూడురోజులు పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో వర్షం...
రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న వడగాల్పులు
రెండురోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెరగతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ వడగాల్పులు తెలంగాణ సహా పలు...
భోపాల్లో ఆరుగురు టెర్రరిస్టుల పట్టివేత
అర్థరాత్రి భారీ స్థాయిలో సోదాలు
భోపాల్ : మధ్యప్రదేశ్లో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఆరుగురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. భోపాల్లోనే రెండు ప్రాంతాలలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. వీరి కదలికలపై...