Wednesday, April 24, 2024
Home Search

క్రికెటర్ - search results

If you're not happy with the results, please do another search
Kohli and Anushka

గృహ హింసను రూపుమాపుదాం

ముంబై: కరోనా నేపథ్యంలో భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే లాక్‌డౌన్ సమయంలో గృహ హింస కేసులు...

మంచి నిర్ణయం

  ముంబై: కరోనా వల్ల దేశంలో అల్లకల్లోల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ...
BCCI to organise Vijay Hazare Trophy

ఐపిఎల్ ఇప్పట్లో సాధ్యం కాదు

  భారత క్రికెట్ బోర్డు ముంబై: కరోనా తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 నిర్వహణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మరోసారి...

ఆందోళన కలిగిస్తోంది

  ముంబై : కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకే దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని, ఈ విషయాన్ని కొందరూ పట్టించుకోకుండా బాధ్యాతరహితంగా వ్యవహరించడం తనను ఎంతో ఆందోళన కలిగిస్తోందని టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్...

ఆ సత్తా ధోనీకి ఉంది

  న్యూఢిల్లీ : మరికొన్నేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగే సత్తా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉందని భారత క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఇటీవల కొందరూ ధోనీపై అదే పనిగా...
Murali Vijay

ఆమెతో డేట్ కి వెళ్లాలనుంది: మురళీ విజయ్

  ఆస్ట్రేలియా వుమెన్ క్రికెటర్ ఎల్లిస్ పెర్రీతో కలిసి తాను డేట్ కి వెళ్లాలనుకుంటున్నానని టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్  తన మనసులో మాటను బయటపెట్టాడు. కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని...

రోల్‌మోడల్స్ కనిపించడం లేదు

  గౌతం గంభీర్ న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియాలో రోల్‌మోడల్స్ ఎవరూ లేరని భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో టీమిండియా మాజీ ఆటగాడు...

ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నా

  కృనాల్ పాండ్య ముంబై: క్రికెటర్‌గా ఎదగాలనే లక్ష్యంతో తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. జాతీయ స్థాయి క్రికెట్‌లో ప్రవేశించక ముందే తనకు ప్రభుత్వ ఉద్యోగం...

ధోనీ అప్పుడే తప్పుకోవాల్సింది..

  కరాచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్‌కు ధోనీ విలువైన సేవలు...
akhtar

భారత్ పెద్ద మనసుతో పాకిస్తాన్ ను ఆదుకోవాలి: అక్తర్

  కరాచీ: కరోనా కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌కు అండగా నిలువాలని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత్‌ను కోరాడు. కరోనా మహమ్మరి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు....

గవాస్కర్ విరాళం రూ.59 లక్షలు

  ముంబై: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కరోనా బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. కరోనా నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తనవంతు సహాయంగా...

పిఎం కేర్స్‌కు యువీ రూ.50 లక్షలు విరాళం

  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరుకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళంగా ప్రకాటించాడు. ప్రత్యేకమైన ఈ రోజున పిఎం కేర్స్‌కు రూ.50 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు....
Gambhir

రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్..

  న్యూఢిల్లీ: దేశానికి సంబంధించిన విషయాలపై స్పందించేందుకు ఎప్పుడూ ముందుంటాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. పలుసార్లు దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు గంభీర్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న...
Dhoni, Yuvraj Singh, dada

దాదాలా ధోనీ ప్రోత్సహించలేదు: యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ: తాను మెరుగైన క్రికెటర్‌గా ఎదిగేందుకు సౌరవ్ గంగూలీ అందించిన ప్రోత్సాహమే కారణమని టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. కెరీర్ ఆరంభంలో అప్పటి కెప్టెన్ గంగూలీ ఎంతో ప్రోత్సాహం అందించే...
Rohit Sharma

కరోనాపై పోరుకు రోహిత్ శర్మ భారీ విరాళం

  ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ...

బిసిసిఐ భారీ విరాళం

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి తనవంతు సహాయంగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. పిఎం కేర్ సహాయ నిధికి బిసిసిఐ తరఫున 51 కోట్ల...

వారి పరిస్థితి దయనీయం

  న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం మంచిదే అయినా ఇది విధించే ముందు పేద ప్రజల పరిస్థితి ఆలోచిస్తే బాగుండేదని భారత స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు....

కలిసి కట్టుగా ఎదుర్కొందాం: కపిల్‌దేవ్

  న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కొందామని భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ పిలుపు నిచ్చారు. కరోనాను రూపుమాపేందుకు ప్రపంచం మొత్తం ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి కట్టుగా...
india cricketer

కోట్లు ఉన్నా చేయూత లేదు

ముంబై: ఐపిఎల్ పుణ్యమా అని చాలా మంది క్రికెటర్లు కోటీశ్వర్లుగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన వారిలో భారత క్రికెటర్లే అత్యధికులు ఉన్నారు. ఇక, కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో...

ధోనీకి చోటు కష్టమే

  సునీల్ గవాస్కర్ ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి టీమిండియాలో చోటు సంపాదిస్తాడని తాను భావించడ లేదని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో దోనీ...

Latest News