Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
ఉన్మాదాన్ని ఉపేక్షించవద్దు
ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని అన్నారు. వారందరికీ సిఎం కెసిఆర్ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నానని, ఘన నివాళులర్పిస్తున్నానని...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్కు కట్టుబడి ఉన్నాం
సెప్టెంబర్ 20 నాటికల్లా కొత్త
అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది
పార్టీ ఎన్నికల అథారిటీ చీఫ్
మధుసూదన్ మిస్త్రీ స్పష్టీకరణ
పార్టీకి గాంధీయేతర
అధ్యక్షుడు ఖాయమా?
రేసులో ముందున్న అశోక్ గెహ్లాట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ...
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి ఆనంద్శర్మ రాజీనామా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ అత్యున్నత పదవులకు రాజీనామా చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కీలక పదవికి రాజీనామా చేశారు. మరో సీనియర్...
బీహార్లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు
తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
రాష్ట్రపతి అధికారాలు
ఇండియన్ పాలిటీ స్పెషల్-14
శాసన అధికారాలు
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం
ఆర్టికల్ 111 ప్రకారం ఉభయ సభలు ఆమోదించిన బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తారు. సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేస్తారు.....
మరింత వేగం పెంచండి
శివరాజ్సింగ్ చౌహాన్కు తప్పని పరాభావం
ఆర్ఎస్ఎస్ ఆశీస్సులున్నా గడ్కరీని తప్పించిన మోడీ, షా ద్వయం
లక్ష్మణ్కు రెండు కమిటీల్లో చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్: నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా...
సిఎం కెసిఆర్ సంకల్పంతోనే జెండా పండుగ: మంత్రి జగదీష్ రెడ్డి
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామూహిక జాతీయగీతా లాపనలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపనను పురస్కరించుకుని...
జాతి సమైక్యతను చాటాలి: మంత్రి తలసాని
హైదరాబాద్: దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్ లో మంత్రి తలసాని, రాజ్యసభ...
ప్రియాంక గాంధీకి కరోనా వైరస్
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. తన కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్లో ప్రియాంక తెలిపారు. తాను ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తనని కలిసిన వారు...
బీహార్లో బిజెపి కుట్ర భగ్నం
సంపాదకీయం: బీహార్లో ఊహించినదే జరిగింది. వాస్తవానికి ఇది 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జరిగి ఉండాల్సింది. అప్పుడు బిజెపి చేతిలో నితీశ్ కుమార్ తిన్నది మామూలు దెబ్బ కాదు. ఒక...
కెసిఆర్ బాటలో నితీశ్
కేంద్రంలోని నియంతృత్వ బిజెపి ప్రభుత్వంపై రణన్నినాదం
పొత్తుకు మంగళం.. విపక్షంతో స్నేహ ప్రతిపక్షానికి అదనపు బలం
బీహార్లో గత రెండు రోజులగా శరవేగంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో...
ఐదు రూపాయలకే అద్భుతమైన భోజనం…
నల్లగొండ: ఐదు రూపాయలకే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ పురపాలక సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ను...
అహింసాయుత ఉద్యమం అత్యంత కఠినమైనది: జగదీష్ రెడ్డి
నల్లగొండ: స్వాతంత్ర్య స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర...
కమలంతో నితీశ్ కటీఫ్
నేడు జెడియు ఎంపి,
ఎంఎల్ఎలతో భేటీ
ఆర్జెడి, కాంగ్రెస్, లెఫ్ట్తో
కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వ
ఏర్పాటుకు సన్నాహాలు
పాట్నా/న్యూఢిల్లీ : బీహార్లో జెడి(యు)-బిజెపి బంధం బీటలు బారుతోంది. సుదీర్ఘ కాలం సాగిన రాజకీయ సత్సంబంధాలు ఎట్టకేలకు...
పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం ప్రకటించారు. గత 16రోజులపాటు జరిగిన సమావేశాల్లో...
వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడు: మోడీ
ఢిల్లీ: భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని ప్రధాని మోడీ తెలిపారు....
ఎంపి సంతోష్ కుమార్కు లేఖ రాసిన సద్గురు
హైదరాబాద్ : దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్లు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే దేశంలో...
కెటిఆర్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన పవన్ కళ్యాణ్
చంద్రబాబు, బాలినేని, కె.లక్ష్మణ్ లను నామినేట్ చేసిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను జనసేన అధ్యక్షులు పవన్...
పార్లమెంటు పనిచేస్తలేదు…ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరవుతోంది: చిదంబరం
న్యూఢిల్లీ: భారత్లో పార్లమెంటు సరిగ్గా పనిచేయడంలేదు, ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది, అన్ని రాజ్యాంగ సంస్థలను చెప్పుచేతుల్లోకి తీసేసుకున్నారన్న ముగింపుకు తానొస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. గత...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....