Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త!
వ్యక్తిగత ఇంటర్వూ నుంచి భారతీయులకు మినహాయింపు
వాషింగ్టన్: అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త. అమెరికా కొన్ని రకాల వీసాలకు వ్యక్తిగత ఇంటర్వూ నుంచి భారతీయులకు మినహాయింపును ఇచ్చింది. విద్యార్థులు, వృత్తి నిపుణులు, కళాకారులు, అసాధారణ...
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 709 మంది భారతీయ విద్యార్థులు
మూడు విమానాల్లో వచ్చిన వారికి గులాబీలతో స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు
సరిహద్దుల్లో గంటల కొలదీ నిరీక్షించామని విద్యార్థులు వెల్లడి
భవిష్యత్తు చదువులపై తీరని వేదన
ప్రాణాలు కాపాడారని ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతలు
విద్యార్థుల కుటుంబీకుల ఆనందం
న్యూఢిల్లీ :...
బూస్టర్ డోసుగా కొవొవాక్స్.. మూడో దశ ట్రయల్స్కు దరఖాస్తు
న్యూఢిల్లీ : కరోనాకు అడ్డుకట్ట వేసేలా కొవొవాక్స్ టీకాను బూస్టర్గా వినియోగించడానికి వీలుగా మూడోదశ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిసీజీఐ ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా...
ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులు
స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు
హైదరాబాద్: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులకు ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో...
10 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
1 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల బాగా కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 10 వేలకు దిగివచ్చాయి. మరోవైపు మరణాలు కూడా 250...
దేశంలో కొత్తగా 10వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 243మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం...
ఉక్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు విద్యార్థులు…
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి మూడో విమానం కాసేపట్లో చేరుకోనుంది....
కోహ్లి 100వ టెస్ట్కు ప్రేక్షకులకు నోఎంట్రీ
కొవిడ్ ఆంక్షలతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం
న్యూఢిల్లీ : స్వదేశంలో శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుం ది. మార్చి 4న మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి...
ఎల్ఐసి ఐపిఓలో విదేశీ పెట్టుబడులు
20 శాతం ఎఫ్డిఐలను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపిఓకు దరఖాస్తు చేసుకున్న జీవిత బీమా సంస్థ( ఎల్ఐసి)లో విదేశీ పెట్టుబడుల(ఎఫ్డిఐ)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి....
రిలయన్స్ చేతికి ఫ్యూచర్ స్టోర్స్!
ఉద్యోగులనూ చేర్చుకుంటున్న సంస్థ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్రిలయన్స్ రిటైల్ మధ్య కుదిరిన డీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫ్యూచర్ రిటైల్ కార్యకలాపాలను చేపట్టేప్రక్రియను రిలయన్స్ ప్రారంభించింది. ఉద్యోగులను తమ గ్రూపులోకి తీసుకుంటోంది.ఫ్యూచర్ గ్రూపు తన...
నిజామాబాద్ జిల్లా వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
రాష్ట్ర రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు, విద్యార్థుల కోసం హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర రోడ్లు-, భవనాలు,...
వైద్య విద్యలో ప్రైవేట్ సంస్థల పాత్ర పెరగాలి
భూ కేటాయంపులపై రాష్ట్రాలకు ప్రధాని సూచన
న్యూఢిల్లీ: భాషాపరంగా అడ్డంకులు ఉన్నప్పటికీ వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులు అనేక చిన్న దేశాలకు వెళుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య...
ఉక్రెయిన్ సంక్షోభంపై కేంద్ర క్యాబినెట్ భేటీ
భారతీయుల తరలింపు చర్యలపై చర్చ
న్యూఢిల్లీ: రష్యా సైనిక చర్యల దరిమిలా ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితిని, అక్కడ చిక్కుకున్న భారతీయులను భారత్కు తరలించేందుకు చేపట్టవలసిన చర్యలను శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ చర్చించినట్లు తెలిసింది....
చిట్టచివరి విద్యార్థిని కూడా తీసుకొస్తాం: కిషన్ రెడ్డి
ఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి...
219మంది భారతీయులతో బయలుదేరిన తొలి ఎయిర్ ఇండియా విమానం..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా తొలి విమానం శనివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్కు బయలుదేరిందని అధికారులు తెలిపారు....
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
న్యూఢిల్లీ : పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర మంత్రి పోలియో చుక్కలను వేశారు. ప్రతి...
దేశంలో కరోనా తగ్గుముఖం…
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,598 మంది...
తెలంగాణ విద్యార్థుల ప్రయాణ ఖర్చులు భరిస్తాం వారిని ఆదుకోండి
విదేశాంగ శాఖ మంత్రికి మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం
విదేశాంగ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని విదేశాంగ శాఖ...
ఐపిఎల్ ఫార్మాట్లో మార్పులు!
పది జట్లు, రెండు గ్రూపులు
ఒక్కో జట్టు 14 మ్యాచ్లు
గవర్నింగ్ కౌన్సిల్ భేటిలో కీలక నిర్ణయాలు
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 15వ సీజన్లో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈసారి...
ఐరాసలో భారత్ మద్దతు మాకే ఉంటుంది
రష్యా రాయబారి ఆశాభావం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కీలక తీర్మానం చర్చకు వచ్చినపుడు భారత్ తమకు మద్దతు తెలుపుతుందని ఆశిస్తున్నట్లు రష్యా శుక్రవారం తెలిపింది. భారత్లోని రష్యా...