Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
రైతుజయభేరి
3 కొత్త సాగు చట్టాలు రద్దు
దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ
జాతికి క్షమాపణ చెబుతూనే నిజాయితీతో కూడిన నిర్మల హృదయంతో నేనొక మాట చెప్పదలచుకున్నాను. మన అంకితభావంలో, తపస్సులో ఎక్కడో లోపం...
తడిసి ముద్ద
అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు ఆగం ..ఆగం
వరిరైతులు కన్నీరు ..మున్నీరు
తడిసినధాన్యం కొనుగోలుకు సిద్దం
రైతులకు ధైర్యం చెబుతున్న ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి వైపరిత్యాలు వ్యవసాయరంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. అల్పపీడనాలు, అకాల వర్షాలతో ధాన్యం...
తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు... రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి...
బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్
హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
కేంద్రం విధానాల వల్ల రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది..
హైదరాబాద్: పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
ఎఫ్సిఐని గాడిలో పెట్టండి
రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి
పంజాబ్తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్సిఐ అసంబద్ధ విధానాలను...
నేడే మహాధర్నా
బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా
ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు...
సిరిసిల్ల విద్యార్థుల కుటుంబాలకు మంత్రి కెటిఆర్ పరామర్శ
కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా, ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేత, దుర్ఘటన జరిగిన ప్రదేశములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం
కరీంనగర్ : సిరిసిల్ల...
కేంద్ర విధానాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం: మారెడ్డి
అండగా ఉండాల్సిన కేంద్రం అన్యాయం చేస్తోంది
అవసరమైన గన్నీ సంచులు, గోదాములు ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాలకు తీరని...
90 శాతం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొనుగోలు చేస్తుందో ముందుగానే నిర్దారించాలని ప్రధాని...
రెండో రోజూ బాహాబాహీ
రణరంగాన్ని తలపించిన బిజెపి చీఫ్ బండి సంజయ్ పర్యటన
బండి పర్యటనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నల్లజెండాల నిరసన
సూర్యాపేట జిల్లా అర్వపల్లి, ఆత్మకూరు(ఎస్) ధాన్యం కేంద్రాల వద్ద ఉద్రిక్తత
ప్రతిగా బిజెపి నినాదాలు, కర్రలు, రాళ్లు,...
రేపు మహాధర్నా
కేంద్రంపై ఇక కొట్లాటే
వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా
ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...
ఎందుకీ ఆర్డినెన్సులు?
కొద్ది రోజుల్లో పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి, ఇంతలోగా ఆర్డినెన్సు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన కోసమని?...
బిజెపివి దుష్ట రాజకీయాలు: కొప్పుల
హైదరాబాద్: బిజెపి నేతలు దుష్ట రాజకీయాలకు తెరతీశారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రశాంతంగా కొనసాగుతుంటే, అనవసరంగా అక్కడకు పోయి విద్వేషాలు...
బండి సంజయ్ కాదు… గుండా సంజయ్: జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు కాదని, బురద జల్లే పార్టీకి అధ్యక్షుడు అని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టిఆర్ఎస్ భవనం నుంచి జీవన్ రెడ్డి...
బండికి ‘రైతు దెబ్బ’
యాసంగి ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్ని నిలదీసిన రైతులు
రైతుల పట్ల బిజెపి నాయకుల అసహనం, కర్రలతో దాడి
బండి కాన్వాయ్పై కోడిగుడ్లు విసిరిన రైతులు
కేంద్రం వైఖరి చెప్పకుండా
బిజెపి డ్రామాలు ఆడుతున్నదని...
‘రా’ రైస్కు రాష్ట్రం అనువుకాదు
కిషన్ రెడ్డిపై మారెడ్డి ఫైర్
అధిక ఉష్ణోగ్రత వల్ల పచ్చి బియ్యం సేకరణకు రాష్ట్రం అనుకూలం కాదు
కిషన్ రెడ్డి ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం సాధించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
రైతులపై దాడి చేసిన బిజెపి కార్యకర్తలు…
నల్లగొండ: మిర్యాలగూడలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ను రైతులు అడ్డుకున్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ కాన్వాయ్పై రైతులు టమాటలు విసిరారు. రైతులపై బిజెపి కార్యకర్తలు రాళ్లతో దాడి...
రైతులపై బండి సంజయ్ గుండాల దాడి: జగదీష్ రెడ్డి
నల్లగొండ: రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని ఖండిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు....
‘కేంద్రం దృష్టికి’ విభజన హామీలు
తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ
రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు
జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు...