Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
ఉభయ సభలు సోమవారంకు వాయిదా
న్యూఢిల్లీ: అధికార పక్షం, విపక్షాల మధ్య రభస సృతి మించడంతో సోమవారం వరకు ఉభయ సభలు(లోక్ సభ, రాజ్యసభ) వాయిదా పడ్డాయి. మాన్సూన్ సమావేశాల 10వ రోజున ఇలా కార్యకలాపాలు జరగకుండా వాయిదా...
విపక్ష పార్టీలతో కలిసి నిరసన తెలిపిన టిఆర్ఎస్ ఎంపిలు
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణంలో గాంధీ విగ్రహం వద్ద సస్పెన్షన్కు గురైన ఎంపిలు నిరసన తెలిపారు. విపక్ష పార్టీలతో కలిసి టిఆర్ఎస్ ఎంపిలు నిరసన తెలిపారు. జిఎస్టి పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చలు...
సస్పెన్షన్ల పార్లమెంటు!
సంపాదకీయం: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పాలక, ప్రతిపక్షాల మధ్య వైరుధ్యమనే ఎడతెగని కుంభవృష్టికి గురై నిరవధికంగా వాయిదాపడుతున్నాయి. ఈ నెల 18న మొదలైన సమావేశాలు ఇంత వరకు దారిన పడకపోడం దురదృష్టకర పరిణామం....
ఆరుబయట.. ఆగని దీక్ష
రాత్రంతా దోమల దాడి.. ఉక్కపోత
పార్లమెంట్ ముఖద్వారం వద్దకు మారిన ఎంపిల నిరసన దీక్ష వేదిక
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టి సస్పెండయిన పార్లమెంటు సభ్యులు తమ సస్పెన్షన్కు వ్యతిరేకంగా బుధవారం నుంచి...
నాతో మాట్లాడకు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని పొరపాటున అన్న మాట చిలికి చిలికి పెద్దదయింది. లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడేదాకా దారితీసాయి. అధిర్...
20 మంది ఎంపిలు 50 గంటల దీక్ష
పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద
న్యూఢిల్లీ : రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన 20 మంది విపక్ష ఎంపిలు బుధవారం పార్లమెంట్ ఆవరణలో 50 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్ష...
కోర్టులు ఉండగా మీడియా విచారణలు ఏంటి?: మమతా బెనర్జీ ఆగ్రహం
కోల్కత: అధికార తృణమూల్ కాంగ్రెస్పై మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పాఠశాలల్లో టీచర్ల నియామక కుంభకోణానికి సంబంధించి టిఎంసి నేత, రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీని...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో బాగంగా టిఎస్పిఎస్సి మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు మొక్కలు...
అసెంబ్లీ సీట్ల పెరుగుదల ఇప్పట్లో లేనట్లే!
2026 జనాభా లెక్కల ప్రచురణ వరకు ఆగాల్సిందే
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత...
ప్రజా ప్రతినిధుల సభ
ఆర్టికల్-81 లోక్సభ గురించి పేర్కొంటుంది.
లోక్సభను ప్రజా ప్రతినిధుల సభ, తాత్కాలిక సభ, దిగువ సభ అని పిలుస్తారు.
సభ్యుల సంఖ్య
గరిష్ట షభ్యుల సంఖ్య 552.
వీరిలో 530 మంది సభ్యులను రాష్ట్రాల నుండి ప్రజలు ఎన్నుకుంటారు.
20...
టిఆర్ఎస్ సభ్యులపై ‘వేటు’
ముగ్గురు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు
ధరాఘాతంపై చర్చకు పట్టుబట్టిన ఫలితం
సమస్యలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా?
నిలదీసిన ఎంపి వద్దిరాజు రవిచంద్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్ఎస్ స భ్యుల నిరసనలు, ఆందోళనలతో...
గుజరాత్లో కల్తీ మద్యం మరణాలపై టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
హైదరాబాద్: గుజరాత్లో కల్తీ మద్యం మరణాలపై రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. టిఆర్ఎస్ ఎంపిల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది. గుజరాత్ కల్తీ మద్యం తాగి 22 మంది మృతి చెందగా...
రాష్ట్రపతి ప్రమాణస్వీకారంలో సభావిపక్ష నాయకుడు ఖర్గేకు అగౌరవం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో సభా విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన హోదాకు తగినట్టు సీటును కేటాయించడంలో తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ అనేక మంది విపక్ష నాయకులు...
జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ:భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత 21 మంది గన్ సెల్యూట్ స్వీకరిస్తారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఈ వేడుకలో సోమవారం ఉదయం 10.15...
అంతా మాయం… : రాహుల్ గాంధీ
‘డేటా, జవాబు, జవాబుదారీతనం వంటివేవి కేంద్రం వద్ద లేవు’ అంటూ కాంగ్రెస్ నాయకుడు అధికారిక ఎన్డిఎ ప్రభుత్వంను తూర్పారబట్టారు.
పార్లమెంట్ వానాకాలం సమావేశాలు అనేకసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: అధికారంలో...
చెస్ ఒలింపియాడ్కు కెసిఆర్కు ఆహ్వానం
తమిళనాడు సిఎం తరఫున
ఆహ్వాన అందించిన ఎంపి గిరిరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44వ ఫైడ్...
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా
ఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ విలీనం ప్రతిపాదనను వాయిదా వేసినట్లు కేంద్రమంత్రి చౌహాన్ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి దేవుసిన్హా చౌహాన్ సమాధానమిచ్చారు. ఈ రెండు ప్రభుత్వసంస్థలను విలీనం చేసే...
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం…
పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని అర్థం.
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం.
ఒక బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాజ్యసభ
ఆర్టికల్ 80: రాజ్యసభ గురించి పేర్కొంటుంది.
రాజ్యసభకు ఉన్న వివిధ పేర్లు: ఎగువసభ, మేదావుల...
రాష్ట్రపతి పీఠంపై ‘గిరి’పుత్రిక
మరో రౌండ్ మిగిలి ఉండగానే 50% దాటిన ఓట్లు
మెరిసిన ముర్ము.. మురిసిన గిరిజనం
15వ రాష్ట్రపతిగా ఎన్నిక
ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా
సర్వోన్నత పీఠంపై అతి పిన్న వయస్కురాలు
బిజెపి సంబురాలు
న్యూఢిల్లీ : భారతదేశ తొలి...
ఇసిఆర్ దేశాల నుంచి 4 లక్షల మంది భారత వలస కార్మికుల తిరిగిరాక
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి కాలం.. జూన్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో మొత్తం 4,23,559 మంది భారతీయ వలస కార్మికులు ఇసిఆర్ దేశాల నుంచి వలస వచ్చారని, వీరిలో సగానికి పైగా...