Home Search
లా కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
వలస పాలన అవశేషం దేశానికి అవసరమా?
మన తెలంగాణ/సిరిసిల్లా/హైదరాబాద్: గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ వ్యవస్థ ప్రస్తుతం...
ట్యాంక్ బండ్కు కొత్త అందాలు
హైదరాబాద్: ట్యాంక్ బండ్పై మరిన్ని కొత్త అందాలు దర్శనమిస్తున్నాయి. పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు ఆదేశాలతో జంట నగరాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్కు సరికొత్త అందాలను హెచ్ఎండిఏ చేకూరుస్తున్నది.
ముఖ్యమంత్రి కె....
పేరు మార్చు.. జనాన్ని ఏమార్చు!
హైదరాబాద్ : కొదరు డెవలపర్లు 2019 నుంచి అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఎలాంటి కష్టం లేకుండా సులువుగా సొమ్మును సంపాదించే పనిలో పడ్డారు. రేటు తక్కువ అంటూ ప్రజల నుంచి కోట్లను వసూలు...
తెలంగాణలో కొలువుల జాతర…
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. కొత్తగా మరో 2,391 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఈ...
ఓటరు విజ్ఞతే ప్రజాస్వామ్యానికి రక్ష
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రం. ఓటు అనే రెండక్షరాలకు దేశ పరిపాలన గతిని మార్చే శక్తి ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక స్వపరిపాలనా...
అధికారంలోకి రాగానే గోమూత్రంతో అసెంబ్లీని శుద్ధి చేస్తాం: కాంగ్రెస్
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెట్టే బేడా సర్దుకుని సిద్ధంగా ఉండాలని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు మంత్రులకు పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ సలహా ఇచ్చారు. బిజెపి పాలనలో రాష్ట్రం...
‘ఇసి’ని కొలీజియం నియమించాలి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన ఓటు హక్కుతో నచ్చిన వారికి అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే...
కేంద్రం సంకుచిత దృష్టి
సంపాదకీయం: ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థపై వివాదం ఒక వైపు కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ముగ్గురి పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి తిప్పి పంపడం...
ప్రాంతీయ భాషలకు పట్టం
మన కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీ కి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలన్న ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష నెరవేరింది. జాతీ య...
సిగ్గు… సిగ్గు!
మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి,...
గూగుల్లో 12 వేల ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ : అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ ఐటి సంస్థ గూగుల్ కూడా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కఠిన...
ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ నీచ రాజకీయాలు చేస్తున్నారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కమిషన్ చీఫ్ స్వాతికి జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిస్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా చెత్త రాజకీయాలు చేస్తున్నారని...
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై భారత రెజ్లర్ల ధ్వజం
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు వైఖరిపై ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్ తదితరులు ధ్వజమెత్తారు. డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడుబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా...
కొత్త విద్యుత్ నియమాలను వ్యతిరేకిస్తున్న కేరళ!
తిరువనంతపురం: విద్యుత్(సవరణ)నియమాలు 2022ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది 2022 డిసెంబర్ 29న బయటికి వచ్చింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కె.కృష్ణన్ కుట్టి వినియోగదారులపై భారం వేయకుండా ఎలా చూడొచ్చు...
వరుణ్ గాంధీ సిద్ధాంతాలను ఎన్నటికీ ఆమోదించను: రాహుల్
న్యూఢిల్లీ: తన చిన్నాన్న సంజయ్ గాంధీ కుమారుడు, బిజెపి ఎంపి వరుణ్ గాంధీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ సోదరుడైన సంజయ్ గాంధీ కుమారుడు...
గెలిస్తే మహిళా నేతృత్వ కుటుంబాలకు నెలకు రూ. 2000: కాంగ్రెస్
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి మహిళా నేతృత్వ కుటుంబానికి నెలకు రూ. 2000 ఇస్తామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వాగ్దానం చేశారు. కర్నాటకలోని ఓటర్లకు దగ్గరయ్యేందుకు...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
హరితహారం గొప్ప యజ్ఞం
మొక్కలు నాటడం అంటే ప్రకృతిని ఆరాధించడమే
పుట్టిన రోజు సందర్భంగా మొక్కలను నాటిన రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర
మనతెలంగాణ/ హైదరాబాద్ : వృక్షో రక్షతి రక్షితిః స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలను...
చైనాలో నెల రోజుల్లో 60వేల కోవిడ్ మరణాలు!
బీజింగ్: చైనాలో కేవలం నెల రోజుల్లోనే 60వేల మంది కోవిడ్ వ్యాధి కారణంగా చనిపోయారని చైనా ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. డిసెంబర్లో వైరస్ ఆంక్షలు ఎత్తివేశాక మరణాల గురించి తెలుపని చైనా...
ఉపరాష్ట్రపతి ఉద్బోధ!
శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థల మధ్య అనుల్లంఘనీయమైన సమానత్వం వుండాలని, ఇవి ఒకదాని అధికార పరిధిలోకి మరొకటి చొచ్చుకొని వెళ్ళరాదని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఉద్బోధించడం ప్రాథమిక స్థాయి...