Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
పేదల ఆత్మగౌరవం ‘డబుల్’
త్వరలో హయత్నగర్లో మరో హౌసింగ్ కాలనీ ప్రారంభం
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు
ప్రారంభానికి సిద్ధమైన కొల్లూర్, రాంపల్లి హౌసింగ్ కాలనీలు
పలు చోట్ల ఊపందుకున్న నిర్మాణ పనులు
నాణ్యతతో పనులు, పారదర్శకతతో...
స్వశక్తితో జీవిస్తేనే ఆడవారికి గౌరవం
సుప్రసిద్ధ రచయిత్రి మార్కిస్టు మేధావి రంగనాయకమ్మతో వివిధ సామాజిక అంశాల మీద సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ ముఖాముఖిలోని కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు
ప్రశ్న: ఇప్పుడున్న స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచంతో మార్క్సిజానికి...
ఆదాయం పెంపు కోసం.. ఆర్టిసి అధికారుల తిప్పలు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఆర్టిసి ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సెప్టెంబర్ 25 నుంచి ఆర్డిసి అధికారులు 39 రూట్లులో 730 బస్సులను ( 20శాతం ) బస్సులను నడుపుతున్న...
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ భారతమ్మకు మేయర్ పరామర్శ
మన తెలంగాణ హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికురాలు భారతమ్మకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య చికిత్స అందించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అదివారం...
నీలి వీడియోల నియంత్రణపై పోలీసుల దృష్టి
హైదరాబాద్: రాష్ట్రంలో తరచూ పోర్న్ వీడియోల సైట్ల చూసేవారితో పాటు ఆయా వీడియోలను షేర్ చేసేవారిని ఐపి ఆధారంగా గుర్తించి వారిపై ఐటి చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. ఈక్రమంలో...
రెండు లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 50 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,331 పాజిటివ్లు తేలినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. అయితే ఇతర...
పెట్టుబడులకు అయస్కాంతం
నీరు పల్లానికి ప్రవహిస్తే పెట్టుబడులు అనుకూలతలున్న వైపు పరుగులు తీస్తాయి. ఉత్పాదకతకు అవాంతరాలు ఏ కొంచెమైనా ఉండని, నాణ్యమైన సౌకర్యాలు కలిగిన ప్రాంతాలను అవి ఎంచుకుంటాయి. అటువంటి ప్రోత్సాహకర పరిస్థితులను కల్పించడంలోనే అక్కడి...
45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు...
ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రతి వరద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుండపోత వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు అండగా ఉండాల్సిన...
నేడు బాహుబలి వచ్చే శుక్రవారం బాహుబలి 2 !
దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి’ సీరిస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. హీరో ప్రభాస్ ఈ సినిమాతో దేశంలోనే టాప్ హీరోగా...
సంధ్యను అభినందించిన ఎంఎల్సి కవిత
హైదరాబాద్: దేశంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్లో సెకండ్ క్లాస్ మేనేజర్గా సర్టీఫికెట్ సాధించిన రాసకట్ల సంధ్యను ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్లో ఎంఎల్సి కవితను రాసకట్ల సంధ్య మర్యాదపూర్వకంగా కలిశారు....
రెండు లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 45 వేలు దాటింది. మర్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,682 కేసులు తేలాయి. అయితే ఇతర రాష్ట్రాలతో...
గ్రేటర్ పోరుకు గెలుపు గుర్రాల వేట
హైదరాబాద్: గ్రేటర్ పోరుకు అధికారులు ఏర్పాట్లు వేగం చేయడంతో ఆయాపార్టీలకు చెందిన పార్టీ అధినేతలు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు ముందుగా గుర్రాల వేటలో పడ్డారు. నగరంలో 150 డివిజన్లు ఉండటంతో డివిజన్కు...
అవార్డులే తప్ప… నిధులు ఇవ్వరా!
మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపిస్తూనే తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోంది
ప్రాజెక్టు ప్రారంభించని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోంది
80శాతం పనులు పూర్తి చేసిన తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
బిజెపియేతర రాష్ట్రాలపై మోడీ సర్కార్...
ఆర్నాబ్ అరెస్టు!
ఒక భవన నిర్మాణ, రూపాలంకరణ శిల్పి ఆత్మహత్యకు కారణమయ్యాడన్న కేసులో రిపబ్లిక్ టివి అధినేత, సంపాదకుడు ఆర్నాబ్ గోస్వామిని బుధవారం నాడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మూసివేసిన ఆ కేసును...
వలసల జిల్లా వండర్ రికార్డు
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి మహబూబ్నగర్
విత్తన భాండాగారం దిశగా అడుగులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చుతామన్న ప్రభుత్వ ప్రకటన క్రమంగా ఫలిస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువ మొత్తంలో విత్తన బంతులను...
హైదరాబాద్కు మరో మణిహారం
హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటికే దుర్గంచెరువును అందంగా పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం తీర్చిదిద్దింది. అక్కడ కేబుల్ బ్రిడ్జిని నిర్మించి నగరానికి మణిహారంలా మార్చింది....
‘పేద బ్రాహ్మణులకు ఆర్థిక సాయం’
హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులకు ఇబ్బందులు పడుతున్న పేద అర్చకులు, పురోహితులకు ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి సాయం చేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్లో మైటి స్పోర్ట్...
44 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 44 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,39,856 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి...
సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...