Saturday, April 20, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search
An identity card is required to vote in Dubbaka

ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి

సిద్దిపేట: నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోలికెరి అన్నారు. గురువారం ఈ మేరకు ప్రకటన...

సంపాదకీయం: బీహార్ సంకేతాలు

 బుధవారం నాడు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన బీహార్ ఈసారి ఎటు మొగ్గుతుంది, అక్కడ జెడి(యు) బిజెపి పాలక కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్...

వాయు కాలుష్యంతో పెనుప్రమాదం!

లాక్‌డౌన్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వాయు, జల కాలుష్యం తగ్గినట్లుగా అనేక నివేదికలు వెల్లడించాయి. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అది మరింతగా పెరిగిపోయింది. ఇండియాలోని...
Training for Tahsildars on Dharani portal from today

దేశానికే ఆదర్శం కానున్న ధరణి

ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....

రేపే ధరణి

పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్లు తహాసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు...వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్‌బుకింగ్ చేసుకుంటేనే.. వెబ్‌సైట్‌లోనే దస్తావేజులు ఆధార్‌కార్డే ప్రామాణికం మనతెలంగాణ/మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూవివాదాల పరిష్కారం కోసం ధరణి (సమీకృత భూరికార్డుల నిర్వహణ...
116 New Corona Cases Registered In Telangana

91 శాతానికి పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 91 శాతానికి పెరిగింది. వైరస్ బారిన పడిన వారంతా వేగంగా కోలుకోవడంతోనే రికవరీ రేట్ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి...

సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ''దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు...

రాజకీయ మసికి శిక్ష

  ఒక బొగ్గు గనిని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌రేకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించడం రాజకీయ అవినీతిపరుల విషయంలో...
Minister KTR distributes Double bedroom houses

నాడు అగ్గిపెట్టెలు.. నేడు అన్ని హంగుల ఇండ్లు

  హౌసింగ్‌లో దేశానికే తెలంగాణ ఆదర్శం లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల పంపిణీ పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే...
Center has not taken any decision on issues discussed in Apex Council

మళ్లీ మొదటికొచ్చిన జలవివాదం

  మినిట్స్‌పై త్వరలో ఉన్నత స్థాయి సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: జలవివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్‌లో ఆంధ్ర, తెలంగాణ వాదనలు వినిపించినప్పటికీ కేంద్ర జల శక్తి శాఖ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో...
Kangana Ranaut again slams Uddhav Thackeray

‘మీ కొడుకు వయస్సు అంతటిదాన్ని తిడుతావా’: ఉద్దవ్ థాక్రేపై కంగన ఫైర్

ముంబై: బంధుప్రీతితో కూడిన చెత్త సరుకు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై నటి కంగన రనౌత్ విరుచుకుపడ్డారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు తీరు తెన్నులపై...
Minister ktr inaugurated 2BHK Houses at Gode Ki Kabar

ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న సిఎం: కెటిఆర్

హైదరాబాద్: ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సిఎం కెసిఆరేనని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి కెటిఆర్ కట్టెలమండిలో 120 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Saddula Bathukamma was performed by Women with Devotion

పోయి రావమ్మా గౌరమ్మ

  ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
Distribution of Double bed rooms to beneficiaries today

రేపు ‘డబుల్’ పండగ

  జిహెచ్‌ఎంసి పరిధిలో పేదలకు తొలివిడతగా 1152 ఇళ్లను పంపిణీ చేయనున్న మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : ఇళ్లులేని నిరుపేదలకు అసలైన దసరా పండుగా రానే వచ్చింది. ఎన్నోయేళ్ళ నుంచి కళలు కంటున్న సొంతింటి...
Private Hospitals will limit Corona treatment

కరోనా పడకలకు మంగళం!

  కరోనా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పడకల సంఖ్య తగ్గించేందుకు యాజమాన్యాల యోచన ఒక్కో ఆసుపత్రిలో 10 మందికి మించని పేషెంట్లు సాధారణ వైద్య సేవకే మొగ్గుచూపుతున్న దవాఖానాలు 90శాతం మంది రోగులు...
Ex Sarpanch Engaged in village service

స్వచ్ఛ సైనికుడు బుచ్చిరాం

  తొంభై ఏళ్లవయస్సులో గ్రామ సేవలో నిమగ్నం మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు సేవచేయాలనే తపన, సొంత గ్రామంపై మక్కువ ఉండాలే కానీ ప్రజాప్రతినిధులే కావల్సిన అవసరంలేదు. ఏడుపర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా గెలిచి గ్రామాన్ని ఎంతో అభివృద్ధివైపుకు తీసుకువెళ్లినా...
3614 New Corona Cases Registered in Telangana

2లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 30వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,274 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం...
outbreak in patients in fever hospital

ఫీవర్‌కు విష జ్వరాల రోగుల తాకిడి

హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు...
Today is Saddula Bathukamma celebrations

నేడు సద్దుల సంబురం

  వాడవాడలా బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు కొవిడ్ నేపథ్యంలో మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించాలని సూచనలు మనతెలంగాణ/హైదరాబాద్ : నేడు సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవడానికి మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతిసారి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో...
CM KCR announced that they will buy Corn

వద్దన్నా వేశారు.. ఐనా కొంటాం

  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా మక్కలకు ధర దారుణంగా పడిపోయింది. 50% ఉన్న దిగుబడి సుంకాన్ని 15%కు తగ్గించి, ధర పడిపోవడానికి కారణమైన ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో ఇప్పుడు...

Latest News