Friday, April 19, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search
Heavy Rains in Telangana for next 3 days

మరో మూడు రోజులు ముప్పే!

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ ప్రకటన రంగంలోకి పర్యాటక శాఖ బోట్లు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్న వివిధ విభాగాల సిబ్బంది ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని...
PM Modi to Address the Nation

టేకిటీజీ పాలసీ వద్దు

న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా...
Tollywood Stars Donate to CMRF for flood victims in Hyd

ఆపన్న హస్తాలు

సిఎం కెసిఆర్ పిలుపుకు అనూహ్య స్పందన భారీగా విరాళాలు ప్రకటిస్తున్న వివిధ రాష్ట్రాల సిఎంలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు రూ.15 కోట్ల విరాళాన్ని ప్రకటింటిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ రూ.2 కోట్లను ప్రకటింటిన పశ్చిమ బెంగాల్ సిఎం...
Imran Khan has been criticized by opposition leaders

అసమర్థ నేత ఇమ్రాన్ హఠావో

  కరాచీ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్ని విధాలుగా విఫలం అయ్యారని దేశ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. ఇమ్రాన్ అసమర్థుడు, దేనిపైనా అవగావహన లేని వాడు, ఆయన ప్రభుత్వ తీరు నియంతృత్వం...
CM KCR Review on Non-Agricultural Land Registrations

వరదల గాయాలకు రూ. 550 కోట్లు

  మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం వరదల సహాయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు నేటి నుంచే పంపిణీ చేయాలని ఆదేశం 200 నుంచి 250 బృందాలతో...
Minister KTR Review on flood At GHMC headquarters

వరదలపై బురద రాజకీయాలొద్దు

  ప్రతిపక్షాలు మరీ నీచంగా వ్యవహరిస్తున్నాయ్ ప్రభుత్వం చేసే ప్రకటననే విశ్వసించండి నగర చరిత్రలో అతిపెద్ద రెండో వర్షపాతం ఇప్పుడు నమోదైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.670 కోట్ల నష్టం జిహెచ్‌ఎంసి ప్రధాన...
Government plans to strengthen Ponds

సగం చెరువులు ‘మాయం’

  నగర శివార్లలో 370 చెరువులకు ప్రస్తుతం కనిపిస్తున్నవి 185 మాత్రమే నేటి కన్నీటి వరదలకు నాటి ఉమ్మడి పాలకులే కారణం చెరువులు, కుంటల పటిష్టతకు ప్రభుత్వం ప్రణాళికలు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు, ప్రభుత్వానికి నివేదిక...
Modi keynote address at graduation ceremony of Mysore University

యువతదే భవిత.. ఇండియాదే ఈ దశాబ్దం

  ఈ నినాదంతోనే మార్పులు సంస్కరణలు ఆరేళ్లలో గణనీయ పరివర్తన ఇందుకే అగ్రి చట్టాలు, లేబర్ కోడ్స్‌కు ప్రధాని సమర్థన మైసూరు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సందేశం మైసూరు : దేశ ప్రగతికోసమే సకల రంగాలలో...

పేదరిక గీత – కొత్త నిర్వచనం

  పేదరిక గీత గీయడానికి తిన తిండి, కనీస రాబడి ఉన్నాయా, లేవా అనే ఒక్క అంశాన్నే పరిగణించడం సరికాదని ఇల్లు, చదువు, పారిశుద్ధం, వైద్యం వంటి జీవన వసతుల అందుబాటును కూడా కొలబద్దగా...

మళ్లీ వర్షం

ముప్పు వీడలేదు.. భయం తొలగలేదు... జలదిగ్భంధంలోనే పాతబస్తీ.. జలదిగ్భంధంలోనే పాతబస్తీ, వరద ప్రవాహంలోనే పలు కాలనీలు వీడని ముంపు భయంతో సాంతూళ్లకు పయనం మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు...
Corona vaccine will be available in UK from 2021

కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్‌లో వ్యాక్సిన్

  లండన్ : కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. క్రిస్మస్ ముగిసిన వెంటనే...
Three Maoists Encounter In Chhattisgarh

ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం ఖండన..

మనతెలంగాణ/హైదరాబాద్: ములుగు ఎన్‌కౌంటర్‌ను రాష్ట్ర పౌరహక్కుల సంఘం సోమవారం ఒక ప్రకటనలో ఖండించింది. మావోయిస్ట్ సుధీర్, లాక్మాల్‌ను పట్టుకుని కాల్చిచంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు....
Sir Syed Ras Masood is OU first Principal

సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్

  ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...
Corona to final stage by February if proper precautions are taken

ఫిబ్రవరిలో డౌన్

జనాభాలో 30% మందిలో యాంటీబాడీలు వృద్ధి శీతాకాలం, పండుగ సీజన్‌లో మాస్క్‌లు, శానిటైజేషన్ తప్పనిసరి ఓనం ఫెస్టివల్‌లో నిర్లక్ష్యానికి కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది స్థానిక స్థాయిలో తాజా లాక్‌డౌన్‌లు వద్దు కొవిడ్ ప్రత్యేక కమిటీ సూచనలు శీతాకాలంలో రెండో...
Sada bainama application will be accepted at Meeseva

మీసేవలో సాదాబైనామాల దరఖాస్తులు

  ఫీజు చెల్లింపులు కూడా ఇక్కడే గ్రామాల్లోని భూములకు మాత్రమే అవకాశం పట్టణాల్లో సాదాబైనామాలకు అవకాశం లేదు 2016, 17లో రెవెన్యూ శాఖ గుర్తించిన హెచ్‌ఎండిఏ, కుడాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తింపు మండలాలు, గ్రామాల జాబితాతో పాటు మార్గదర్శకాలను విడుదల...
AP Govt announced 56 bc corporation chairman posts

బిసి కార్పొరేషన్ల పాలకమండళ్ల ప్రకటన

అమరావతి: ఎపి ప్రభుత్వం 56 బిసి కార్పొరేషన్ల పాలకమండళ్లను ఆదివారం ప్రకటించింది. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్లును తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బిసి కులాలకు గాను ప్రస్తుతం 56...
Dharani portal will be launched by CM KCR on October 25

ధరణి ట్రెండ్‌ సెట్టర్

  25న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా పోర్టల్ ప్రారంభం : సిఎఎస్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కాబోయే ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన...
India ranks 94th in Global Hunger Index

ఆకలి భారతం

  గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 94వ స్థానంలో నిలిచిన భారత దేశం దేశంలో 14 శాతం మందికి పోషకాహార లోపం ఐదేళ్ల వయసులోపు బాలల్లో 37.4 శాతం స్టంటింగ్ రేటు పెద్ద రాష్ట్రాల్లో పథకాల అమలులో వైఫల్యాలే ప్రధాన...
Target one lakh votes in Dubbaka Harish rao

దుబ్బాకలో దూసుకు పోతున్న కారు

  బతుకమ్మ, బోనాలతో టిఆర్‌ఎస్ అభ్యర్థి సుజాతకు స్వాగతాలు వానాకాలం ఉసిల్లలాంటివి కాంగ్రెస్, బిజెపిలు దుబ్బాక తొలి మహిళా ఎంఎల్‌ఎ సుజాత ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: లక్షమెజారిటీ లక్ష్యంగా దుబ్బాకలో టిఆర్‌ఎస్ కారు జోరుఅందుకుంది. టిఆర్‌ఎస్‌లో ట్రబుల్‌షూటర్‌గా...

రెండు లక్షల ఇరవై వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షల 20వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,675 కేసులు నమోదయ్యాయి. రాబోయే రెండు నెలల వరకు వైరస్ తీవ్రత...

Latest News