Saturday, April 27, 2024
Home Search

అటల్ - search results

If you're not happy with the results, please do another search
Floating Bridge in Karnatak

కర్నాటకలో మూడు రోజులకే ధ్వంసమైన తేలియాడే వంతెన !

బెంగళూరు: ఉడిపిలోని మాల్పే బీచ్‌లో కర్ణాటకలో తొలి తేలియాడే వంతెన ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే కుప్పకూలింది. ఈ వంతెనను గత శుక్రవారం (మే 6) ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ ప్రారంభించారు....
Yogdi Adityanath Oath

రెండోసారి యూపి ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం

లక్నో: భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మెగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి...
Minister KTR's visit to Nizamabad district today

కెసిఆర్ ఆత్మ అంబేద్కర్

ఆయనే నిజమైన అంబేద్కర్ వాది ఆయన స్ఫూర్తితోనే 14ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు 105సార్లు రాజ్యాంగాన్ని సవరించిన వారిని ఏమంటారు, ఆ పనిచేసిన కాంగ్రెస్, అటల్ బిహారీ వాజ్‌పేయిలపై మీ...
Tolerating the YCP aggression is causing trouble for Chandrababu

చంద్రగ్రహణ వేళ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
Vajpayee Private Secretary Shakti Sinha passes away

వాజ్‌పేయి ప్రైవేట్ కార్యదర్శి శక్తి సిన్హా కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రైవేట్ కార్యదర్శికి పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్, విద్యావేత్త శక్తి సిన్హా సోమవారం కన్నుమూశారు. అయితే ఆయన మరణానికి కారణం తెలియరాలేదు. సిన్హా అకాల మరణం...
Vaccination centers closed for 4 days due to dussehra

90 కోట్ల డోసులు దాటిన కరోనా వ్యాక్సినేషన్

కేంద్ర ఆరోగ్య మంత్రి వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు మొత్తం 90 కోట్ల మేర కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్...

చెత్త కొండలు కనిపించరాదు

నగరాల్లో నూటికి నూరు శాతం చెత్తను ప్రాసెసింగ్ చేయాలి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్2.0టలను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: మన దేశంలో రోజువారీ వ్యర్థాల్లో దాదాపు 70శాతం వరకు ప్రాసెసింగ్ అవుతోందని,...
Tamil Nadu Lok Sabha Seats Cut After Success

జనాభా తగ్గిస్తే ఎంపి సీట్ల కోతలా

కేంద్రాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు చెన్నై: జనాభాను సరిగ్గా అదుపు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ఎక్కువ స్థానాలు దక్కుతున్నాయని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఇటీవలి తమ...
President Kovind pays tribute to Ex PM Vajpayee

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

  న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...

ఒక నేత అహం కన్నా దేశం మిన్న

  ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...

స్టాలిన్ పాలన

  తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన ముత్తువెలి కరుణానిధి స్టాలిన్ (ఎంకె స్టాలిన్) పాలన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అంతటా గూడు కట్టుకోడం సహజం. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి...
Corona Cases decreased on Tuesday in India

ఉప్పెనలో ఊరట

దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు 24గం.ల్లో 3.23లక్షల పాజిటివ్‌లు, 2771 మరణాలు న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజున 3 లక్షలకుపైగా కేసులు, 2 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అయితే, క్రితం రోజు(సోమవారం)తో...
India women's Team defeat by South Africa in 1st ODI

తొలి వన్డేలో టీమిండియా ఓటమి..

లఖ్‌నవూః ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా అటల్ బిహారి వాజ్‌పేయీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్...
Haridwar Girl to become Uttarakhand CM for one day

ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజు సిఎంగా డిగ్రీ విద్యార్థిని

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఓ డిగ్రీ విద్యార్థిని సినిమా తరహాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బ్యాధతలు చేపట్టనుంది. ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సృష్టిగోస్వామి అనే డిగ్రీ కాలేజ్ విద్యార్థిని ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజు సిఎం...

రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!

  2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
India developed with Vajpayee ruling

వాజ్‌పేయీ పాలన దేశాభివృద్ధికి దోహదం: మోడీ

  ఢిల్లీ: బలమైన, సుసంపన్నమైన భారత్ ను నిర్మించడానికి దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సేవలను స్మరించుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ...
All elections are at time in India

ప్రధాని జమిలి ఎన్నికల జపం!

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...
During Emergency Indira imprisoned publicly questioning community

‘తాటక’ బూటకపు ఎన్‌కౌంటర్!

  ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
Dilip Roy should be sentenced to life imprisonment: CBI

బొగ్గు కుంభకోణం కేసు: మాజీ కేంద్రమంత్రికి జీవిత ఖైదు విధించాలి

  ఢిల్లీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించిన సిబిఐ న్యూఢిల్లీ : 1999లో జార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో దోషిగా తేలిన మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్ష విధించాలని...
Former Union Minister Dilip Ray convicted in coal scam case

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే దోషి

ప్రత్యేక కోర్టు తీర్పు న్యూఢిల్లీ: బొగ్గు గని కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేను దోషిగా ప్రత్యేక తేల్చింది. 1999లో అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో జార్ఖండ్ బొగ్గు బ్లాక్...

Latest News