Home Search
కస్టమర్లు - search results
If you're not happy with the results, please do another search
దర్బార్ బార్లో కస్టమర్లపై యాజమాన్యం, సిబ్బంది దాడి
ఎనిమిది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
కఠినంగా శిక్షించాలని బార్ ఎదుట బాధితుల కుటుంబ సభ్యుల ధర్నా
మన తెలంగాణ/బోడుప్పల్: బార్కు వచ్చిన కస్టమర్లపై బార్ యాజమాన్యం, సిబ్బంది దాడి చేసిన ఘనట మేడిపల్లి...
ఈఒడిబిలో నంబర్ వన్గా ముందుకుసాగాలి : సోమేష్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఒడిబి)లో నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ కోరారు. సోమవారం...
గ్రేటర్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
ప్రస్తుతం 200లకు చేరుకున్న కేసుల సంఖ్య
నూతన సంవత్సర వేడుకలతో వైరస్ పుంజుకునే అవకాశం
సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో చేసుకోవాలని వైద్యుల సూచనలు
హైదరాబాద్: మహానగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుంది. గత వారం...
కంట్రీ క్లబ్లో జరిగే అక్రమాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి
హైదరాబాద్ : బేగంపేటలోని కంట్రీక్లబ్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయని వాటిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షురాలు ఎ. పద్మ, కె....
హష్ ఆయిల్ కు బానిసలుగా
మత్తు కోసం హష్ ఆయిల్ను తీసుకుంటున్న యువత
అరకు నుంచి హైదరాబాద్కు..
రూ.2 వేల నుంచి రూ.3వేలకు విక్రయం
వరుసగా పట్టుకుంటున్న పోలీసులు
ఈ మధ్యకాలంలోనే కేసులు అధికం
గంజాయి స్మగ్లర్లు తమ రూటును మార్చారు.. గంజాయిని విక్రస్తున్న సమయంలో...
ఎటిఎం షాక్
వచ్చే నెల నుంచి క్యాష్ విత్డ్రాలపై చార్జీల మోత
న్యూఢిల్లీ : బ్యాంక్ ఎటిఎం వినియోగదారులకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) షాక్ ఇచ్చింది. వచ్చే నెల(జనవరి) నుంచి ఎటిఎం ఉచిత లావాదేవీలు పరిమితి...
బైక్ స్కీంతో బురిడీ
50శాతం కడితే చాలు బైక్ ఇస్తాం
వివిధ ప్రాంతాల్లో ఆఫీసులు తెరిచిన నిందితులు
300మంది నుంచి రూ.2కోట్లు వసూలు
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన జవహర్నగర్ పోలీసులు
హైదరాబాద్: బైక్ స్కీం పేరుతో కోట్లాది రూపాయలు వసూలు...
దమ్మాయిగూడలో యుబిఐ కొత్త బ్రాంచ్
ప్రారంభోత్సవం చేసిన ఎఫ్జిఎం కబీర్ భట్టాచార్య
హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) దమ్మాయిగూడ బ్రాంచ్లో కొత్త ప్రాంగణానికి బ్యాంక్ ఎఫ్జిఎం కబీర్ భట్టాచార్య ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ రీజియన్...
ఇకపై ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్లూ కొనొచ్చు
రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్
రెండు ఆర్బిఐ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రెండు ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పథకాలను ప్రారంభించారు. ఒకటి రిటైల్...
భారత్లో అతిపెద్ద పేటిఎం ఐపిఓ ప్రారంభం!
ముంబయి: భారత అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపిఓ) అయిన పేటిఎం ఐపిఓ సోమవారం ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దు అయిన ఐదేళ్లకు ఈ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఐపిఓ మార్కెట్లోకి వచ్చింది. రూ....
13 శాతం పెరిగిన ఎయిర్టెల్ లాభం
న్యూఢిల్లీ : దేశీయ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సెప్టెంబర్ త్రైమాసికంలో రాణించింది. క్యూ2(జూలైసెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ.1,134 కోట్లు వచ్చింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీకి నికర నష్టం రూ.763...
లాట్ మొబైల్స్ దీపావళి ఆఫర్లు
హైదరాబాద్ : స్మార్ట్మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న లాట్ మొబైల్స్ దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీపావళి ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
పండుగలతో కరోనాకు రెక్కలు
గుంపులుగా దీపావళి షాపింగ్
జనసందోహంగా మారిన మాల్స్, వస్త్ర దుకాణాలు
కోవిడ్ నిబంధనలు పాటించని షాపులు యాజమానులు
నిర్లక్ష్యం చేస్తే వైరస్ ముప్పు తప్పందంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశముందని వైద్యనిపుణులు...
ప్రేక్షకుల కోసం మరిన్ని సేవలు పెంచిన అమెజాన్
హైదరాబాద్: అమెజాన్ ప్రైమ్ ద్వారా వీడియో చానళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో చానల్ సేవలు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది ఇందులో భాగంగా డిస్కవరీ ప్లస్, లయన్స్గేట్ప్లే,...
ఫ్లిప్కార్ట్, అమెజాన్ పోటాపోటీ
‘బిగ్ బిలియన్ డేస్’ విక్రయ తేదీల్లో మార్పు
న్యూఢిల్లీ : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ మధ్య పోటీ మరింత వేడెక్కింది. పండగ సీజన్ సందర్భంగా ప్రకటించిన ‘ది బిగ్ బిలియన్...
కూకట్పల్లిలో కృతిశెట్టి సందడి..
మన తెలంగాణ/కూకట్పల్లి: దసరా సందర్భంగా నాకు షాపింగ్ చేయాలని ఉందని ప్రముఖ సినీతార 'ఉప్పెన' ఫేం కృతిశెట్టి అన్నారు. శనివారం కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జె.సి.బ్రదర్స్ షాపింగ్మాల్ను కృతిశెట్టి ముఖ్య అతిథిగా...
కొత్త ఎస్బిఐ పెన్షన్ సేవా పోర్టల్
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ పెన్షనర్ల కోసం పెన్షన్సేవా ప్లాట్ఫామ్ను పునరుద్ధరించింది. ఈ వెబ్సైట్ను పెన్షనర్లు, పెన్షన్ సంబంధిత సమాచారం కోసం రూపొందించారు. దీంతో పదవీ విరమణ పొందిన వారికి...
పేటీఎంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ : కొబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల జారీ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఆఫర్లను అందించే లక్షంతో ఈ డీల్ కుదుర్చుకోగా,...
‘కిసాన్ స్టోర్’ను ప్రకటించిన అమేజాన్
న్యూఢిల్లీ: అమేజాన్ ఇండియా కిసాన్ స్టోర్ని ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో మార్పు కలిగించడానికి రైతులకు సాధికారత కలిగించి, టెక్నాలజీని అందించేందుకు ప్రభుత్వం లక్షంలో భాగంగా అమెజాన్ ఈ స్టోర్ను రూపొందించింది. కేంద్ర వ్యవసాయం,...
2 లక్షలకు చేరిన కియా సెల్టోస్ అమ్మకాలు
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన కియా ఇండియా అత్యంత వేగంగా అరుదైన మైలురాళ్లను అధిగమిస్తోంది. భారత్లో ఇప్పటికే మూడు లక్షల్లో సేల్స్ను నమోదు చేసిన కియా తన ఫ్లాగ్షిప్ సెల్టోస్ ఎస్యువి అమ్మకాలను...