Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
రూ 760.55కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం: హరీష్ రావు
సిద్దిపేట: జిల్లాలో వానాకాలం సీజన్ కు సంబంధించి 95 వేల 913 మంది రైతుల నుండి రూ.760.55 కోట్లు విలువైన 3 లక్షల 88వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని...
యాసంగి వరి ధాన్యం కొనబోం : సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనబోదని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోదని ముఖ్యమంత్రి...
ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ
9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు
మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అవకాశం
గత ఏడాది 48.75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ
14 జిల్లాల్లోని 1,810...
గతేడాది కంటే 30శాతం అధికంగా ధాన్యం కొనుగోళ్లు: గంగుల
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, గతేడాది కంటే 30శాతం అధికంగా ఈరోజు వరకూ ధాన్యం సేకరణ చేశామని, వీటికి నిధుల కొరత లేనేలేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్...
క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రాధాన్యం: శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ ఒపెన్ స్ప్రింట్స్,...
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం : శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో దేవరకొండ కోట...
ధాన్యంపై తేల్చండి
కేంద్రం వైఖరి స్పష్టం చేయండి
4వ రోజూ పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
పలుమార్లు లోక్సభ కార్యక్రమాలకు అంతరాయం
కేంద్రానికి వ్యతిరేకంగా వెల్లోకి వెళ్లి టిఆర్ఎస్ సభ్యుల
నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన, స్పీకర్...
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై లోక్సభలో రభస
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై లోక్సభలో రభస
వెల్లోకి దూసుకెళ్లిన టిఆర్ఎస్ ఎంపిలు
స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు
రెండు సార్లు వాయిదా తర్వాత నేటికి వాయిదా పడిన సభ
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో...
ధాన్యం కొనుగోలుపై వివరణ ఇవ్వండి
కేంద్రానికి, ఎఫ్సిఐకి హైకోర్టు నోటీసులు
మనతెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు హైకోర్టులో న్యాయవిద్యార్ధి శ్రీకర్ ప్రజాప్రయోజాన...
ధాన్యంపై దద్దరిల్లాలి
కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం
కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి
ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ...
కేంద్రానికి రాష్ట్ర ధనం కావాలి ధాన్యం అక్కర్లేదు
యాసంగి ధాన్యంపై కేంద్రం తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలి రాష్ట్రంలో సాగునీటి వసతులకు కేంద్రం ఎటువంటి సాయం అందించడం లేదు నేడు ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో కూర్చోబోతున్నాం కేంద్రం రెండు నాల్కల ధోరణిని...
పంజాబ్లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు...
ధాన్యం సమస్యపై నేడు టిఆర్ఎస్ఎల్పి భేటీ
సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఏర్పాటు
కేంద్రం విధానాలను ఎండగడుతూ రైతులను ఆదుకోవడంపై చర్చ
సమావేశం తీసుకోబోయే
నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి
కేంద్రంపై పోరుకు ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం...
ధాన్యం డబ్బులు కౌలు రైతుల ఖాతాల్లోకే
కొనుగోలు కేంద్రాల్లో స్వేచ్ఛగా
విక్రయించుకోవడానికి అవకాశం
కల్పించిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కౌలు రైతులకు కెసిఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. ధాన్యం విక్రయాల్లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల వెంటనే స్పందించిన ప్రభుత్వం...
జోరుగా ధాన్యం కొనుగోళ్లు
గత వానాకాలం మాదిరిగానే ఈసారి కూడా సేకరణ
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,039 కేంద్రాలు ప్రారంభం
గతేడాది నవంబర్ 13నాటికి
8లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ఈ ఏడాది అదే తేదీకి
పూర్తయిన 7లక్షల71వేల మెట్రిక్...
‘ధాన్యం ధర్నాలకు’ రాష్ట్రం సన్నద్ధం
రేపటి కార్యక్రమం విజయవంతానికి టిఆర్ఎస్ సన్నాహాలు
కోడ్కు లోబడే ధర్నాలు, కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోండి : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ / కరీంనగర్/వరంగల్ : కేంద్రం నుంచి ధాన్యాన్ని కొనిపించడం కోసం 12వ తేదీన...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అజ్మీర రేఖా శ్యాం నాయక్
ఖానాపూర్ ఎమ్మెల్యే విస్తృత పర్యటన
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
కెసిఆర్ లాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం
ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్
మన తెలంగాణ / ఉట్నూర్...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆడుకుంటూ...