Home Search
యుఎఇ - search results
If you're not happy with the results, please do another search
అభిమానులను ఆకట్టుకుంటున్న ఆసియా కప్ ప్రోమో..
న్యూ ఢిల్లీ : ఆసియా కప్2022 టోర్నీ కోసం ప్రచారం ఊపందుకుంది. రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని యుఎఇకి మార్చారు. దీంతో యుఎఇ వేదికగా ఆగస్ట్ 27 నుంచి...
దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదు
అన్ని కేసులు కేరళలోనే వెలుగులోకి
తిరువనంతపురం: కేరళలో మంకీపాక్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో కేసు నమోదయింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన మూడు కేసులు కూడా కేరళలోనే వెలుగు చూడడం గమనార్హం....
ఇసిఆర్ దేశాల నుంచి 4 లక్షల మంది భారత వలస కార్మికుల తిరిగిరాక
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి కాలం.. జూన్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో మొత్తం 4,23,559 మంది భారతీయ వలస కార్మికులు ఇసిఆర్ దేశాల నుంచి వలస వచ్చారని, వీరిలో సగానికి పైగా...
మంకీపాక్స్ పై హెచ్చరిక జారీ చేసిన కేరళ
తిరువనంతపురం: కేరళలో భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు నమోదైన ఒక రోజు తర్వాత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మొత్తం 14 జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. మంకీపాక్స్ కేసు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని...
ఇరాన్ తీర ప్రాంతంలో 7 భూకంపాలు
దుబాయ్, అబుదాబిలో స్వల్ప భూప్రకంపనలు
దుబాయ్: ఇరాన్కు దక్షిణాన కిష్ దీవికి సమీపాన సముద్ర గర్భంలో ఏడుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోగా వాటి ప్రభావం దుబాయ్తోపాటు ఇతర పెర్షియన్ సముద్ర తీర ప్రాంతమంతటా కనిపించాయి. వీటిలో...
మీడియా ముందు బోరుమన్న స్వప్న సురేశ్
బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ జూన్ 11న కేరళ ముఖ్యమంత్రి విజయన్పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ పాలక్కాడ్లో మీడియా ముందు విరుచుకుపడ్డారు.
పాలక్కాడ్(కేరళ): ముఖ్యమంత్రి పినరయి విజయన్పై తన వైఖరిని...
ఇది నిజమైన మార్పేనా?
కరకు హిందుత్వకు కూడా పట్టువిడుపులుంటాయని, తన నెత్తి మీదికి వస్తే ఎత్తిన కత్తిని దించుతుందని స్పష్టమైపోయింది. ఇస్లాం మతం పైన, మహమ్మద్ ప్రవక్తపైన బిజెపి ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన...
బిజెపితో భారత్కు సంకట స్థితి.. గల్ఫ్దేశాలలో ఇండియా మాల్ వెలి..
బిజెపితో భారత్కు సంకట స్థితి
మోడీ సర్కారు క్షమాపణ చెప్పితీరాలి
భారత్పై తీవ్రస్థాయిలో ముస్లిం దేశాల డిమాండ్
గల్ఫ్ దేశాలకు తోడుగా పాకిస్థాన్ అఫ్ఘనిస్తాన్
ఇండియా మాల్ వెలి షురూ సరుకు బయటకు...
మట్టిని రక్షిద్దాం
సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతు
సిఎం కెసిఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో 24శాతం ఉన్న
అటవీ పెరిగింది ఐదో సంవత్సరంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నల్గొండ జిల్లాను...
అబూధాబి అధ్యక్షులు ఖలీఫా మృతి
అబూధాబి : యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షులుషేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీఫా కన్నుమూశారని...
జలగల్లా పెట్రో ధరలు
సబ్కా సాథ్ వికాస్ కాదు.. సబ్కా సత్తేనాశ్
కేంద్రానికి రాసిన లేఖలో మండిపడిన మంత్రి కెటిఆర్
బిజెపి వారివన్నీ అబద్ధాలే అంతా
ప్రగతి అని చెబుతున్నా మోడీ పాలనలో
నిజానికి అంతా సర్వనాశనమే ధరల
అదుపులో...
ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంక వేదికగా జరుగనుంది. శనివారం జరిగిన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) వార్షిక...
రష్యా చమురు వర్సెస్ దౌత్యనీతి
భారత్ ముందు ప్రపంచ సవాలు
అమెరికాను కాదనలేదు
అవకాశం వదలుకోలేదు
న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం అంతర్జాతీయంగా దౌత్యస్థాయిలో పాటించాల్సిన వ్యూహం అత్యంత కీలకం అయింది. రష్యా ఇటీవలి కాలంలో...
కనువిందు చేయనున్న ఐపిఎల్!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 15వ సీజన్ అభిమానులను కనువిందు చేయనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఐపిఎల్ టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. ఈసారి మాత్రం అభిమానుల సమక్షంలో...
రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో తీర్మానం..
రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో తీర్మానం
ఓటింగ్కు గైర్హాజరైన భారత్
చర్చలు ఒక్కటే పరిష్కారమార్గమని స్పష్టీకరణ
తీర్మానాన్ని వీటో చేసిన రష్యా
ఐక్యరాజ్య సమితి: ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం...
ఉక్రెయిన్ను వీడండి
భారతీయులకు కేంద్రం హెచ్చరిక
అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం
విదేశాంగ శాఖ భరోసా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో నివసించే భారతీయులు వీలయితే ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని...
మృత్యుంజయుడు
దుబాయిలో ఆరు నెలల పాటు కొవిడ్తో
పోరాడి కోలుకున్న కేరళ ఫ్రంట్లైన్ వారియర్
ఆస్పత్రిలో అయిదు నెలల పాటు ఎక్మో మిషన్పైనే ఉన్న విజయ్ కుమార్
దుబాయి: మన దేశానికి చెందిన ఫ్రంట్లైన్ వారియర్ ఒకరు యుఎఇలో...
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు
అక్టోబర్ 23న పాక్తో భారత్ పోరు
నవంబర్ 13న మెల్బోర్న్లో ఫైనల్ సమరం
దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం...
హుతీలపై సౌదీ భద్రతా బలగాల దాడులు: 14 మంది మృతి
సనా: యుఎఇ రాజధాని అబుధాబిపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో ఇద్దరు భారతీయులతో సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. దీనికి ప్రతీకారంగా సౌదీ అరేబియా సైన్యం యెమెన్ రాజధాని సనాపై...
అంతర్జాతీయ క్రికెట్కు హఫీజ్ వీడ్కోలు
కరాచీ: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు వీడ్కోలు పలికిన హఫీజ్ కేవలం టి20లోనే కొనసాగుతూ వచ్చాడు. తాజాగా అంతర్జాతీయ టి20 నుంచి...