Home Search
రెగ్యులేటరీ - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండు కీలక ఆర్థికరంగ బిల్లులు
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో ప్రభుత్వం రెండు కీలక ఆర్థికరంగ బిల్లులను ప్రవేశపెట్టనున్నది. ఒకటి, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి వీలుకల్పించే బిల్లు, రెండు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్...
ఐఎంపిఎస్ పరిమితిని పెంచనున్న ఆర్ బిఐ
ముంబయి: డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో భారత రిజర్వు బ్యాంకు(ఆర్బిఐ) ‘త్వరితగతిన చెల్లింపు సేవ’(ఐఎంపిఎస్) లావాదేవీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని శుక్రవారం ప్రతిపాదించింది. నేషనల్...
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు
మన తెలంగాణ/హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో మరో ప్రతిష్టాత్మక...
రిలయన్స్ టీకాకు లైన్ క్లియర్
హ్యూమన్ ట్రయల్స్కు అనుమతి
ముంబయి : ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలోకి అడుగుపెట్టింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వృద్ధి చేసిన రీకాంబినెంట్ ఆధారిత వ్యాక్సిన్ రెగ్యులేటరీ అనుమతుల కోసం...
అదానీకి సెబి షాక్
అదానీ విల్మార్ ఐపిఓను అబ్జర్వేషన్లో పెట్టిన రెగ్యులేటర్
ముంబయి: సుమారు రూ.4,500 కోట్ల మేర నిధులను సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్న అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వంట నూనెల...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్, భారత్ సంయుక్త అధ్యయనం
బ్రిటన్లో 2 వేల మంది కొవిడ్ రోగులపై ట్రయల్స్కు సన్నాహాలు
న్యూఢిల్లీ : అశ్వగంధ ఓషధి నుంచి తయారు చేసిన ఔషధం కరోనా రోగులు వేగంగా కోలుకోడానికి ఉపయోగపడగలదన్న లక్షంతో ఆయుష్ మంత్రిత్వశాఖ బ్రిటన్...
కొవాగ్జిన్కు అమెరికా బ్రేక్
అత్యవస వినియోగానికి అనుమతివ్వని ఎఫ్డీఏ
ఆమోదం కోసం దాఖలు చేస్తాం : భారత్ బయోటెక్
న్యూఢిల్లీ/హైదరాబాద్ : కొవాగ్జిన్ టీకా తయారీ భారత్ బయోటెక్కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధ్ది చేసిన కరోనా మహమ్మారి...
అంబానీ బ్రదర్స్కు రూ.25 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ : గత 2000 సంవత్సరం నాటి రిలయ న్స్ ఇండస్ట్రీస్ కేసులో టేకోవర్ నిబంధనలను పాటించనందుకు గాను ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, ఇతరులపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ రూ.25 కోట్ల...
ఆగస్టు 1న నీట్
నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటన
న్యూఢిల్లీ: ఎంబిబిఎస్, బిడిఎస్తో సహా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత కమ్ప్రవేశ పరీక్ష( నీట్)ను ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహిస్తారు....
వారం పాటు వాణిజ్య ఎస్ఎంఎస్లకు ఆంక్షలు రద్దు
న్యూఢిల్లీ : ఒక వారం పాటు వాణిజ్యపరమైన టెక్ట్ మేసేజ్లకు కొత్తగా అమలు చేసిన నిబంధనలను టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ రద్దు చేసింది. బ్యాంకింగ్, పేమెంట్, ఇతర లావాదేవీలకు ఎస్ఎంఎస్, ఒటిపిల డెలివరీలో...
కుబేరులకు దేశాన్ని దోచిపెడుతున్న మోడీ సర్కార్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు పెరిగి సమాజానికి మరింత చేటు జరిగే పరిస్థితి దాపురించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని...
రైతుల మరో జాతీయ పోరాటం
2020 నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 60 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారా యి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి....
జియోకు 45 లక్షల కొత్త కస్టమర్లు
ఎయిర్టెల్, వొడా ఐడియాకు 59 లక్షలు తగ్గారు
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు కస్టమర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్), ఎయిర్టెల్ కంపెనీలకు మాత్రం కస్టమర్లు...
ఎపిలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: ఎపిలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామమని తెలిపింది. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6...
చిన్న ఇన్వెస్టర్లకు శుభవార్త
మల్టీ క్యాప్ ఫండ్ల నిబంధనల్లో సెబీ మార్పులు
25% చొప్పున మిడ్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి
75 శాతానికి ఫండ్ల ఇన్వెస్ట్మెంట్ పరిమితి
న్యూఢిల్లీ : మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి శుభవార్త....
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ను ఇచ్చిన సినోవాక్
బీజింగ్: దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను చైనా తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. సినోవాక్ బయోటెక్, సినోఫామ్లు...
సనోఫీ, గ్లాక్సోస్మిత్క్లిన్ సంస్థల వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్
లండన్: సనోఫీ, గ్లాక్సోస్మిత్క్లిన్ సంస్థలు తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్కు సంబంధించి మనుషులపై ట్రయల్స్ ప్రారంభించాయి. అంతకు ముందు ట్రయల్స్లో సత్ఫలితాలు రావడంతో ఇప్పుడు మనుషులపై ప్రయోగాలు ప్రారంభించారు. అమెరికా లోని 11...
‘ఫావిపిరవిర్’ తయారీలో పోటాపోటీ
మార్కెట్లోకి ‘కోవిహాల్ట్’ బ్రాండ్ పేరుతో లుపిన్ మాత్రలు
ఇప్పటికే పలు ఫార్మా సంస్థలు డిసిజిఐ నుంచి అనుమతి
మార్కెట్లో ఏ మెడిసిన్ చౌక?
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులకు చికిత్స కోసం...
విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు
5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
10+2 స్థానంలో 5+3+3+4 విధానం
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్
డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్
విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన
ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...