Home Search
రోగులకు చికిత్స - search results
If you're not happy with the results, please do another search
‘ఫావిపిరవిర్’ తయారీలో పోటాపోటీ
మార్కెట్లోకి ‘కోవిహాల్ట్’ బ్రాండ్ పేరుతో లుపిన్ మాత్రలు
ఇప్పటికే పలు ఫార్మా సంస్థలు డిసిజిఐ నుంచి అనుమతి
మార్కెట్లో ఏ మెడిసిన్ చౌక?
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులకు చికిత్స కోసం...
కరోనా చీకట్లపై కత్తిదూస్తూ కొవ్వొత్తులై..
రోగుల చికిత్సలో ఉన్న డాక్టర్లకూ వైరస్. ఇప్పటికే 99 మందికి పైగా బలి. 1300 మంది వైద్యులకు పాజిటివ్
న్యూఢిల్లీ : సరిహద్దులలో జవాను... ఆస్పత్రులలో డాక్టరు. ఇప్పుడు ఈ ఇద్దరూ దేశమంతా గర్వించదగ్గ...
కరోనా రోగుల ప్రాణాధార ఔషధంగా ఇతోలిజుమాబ్..
బయోకాన్ సంస్థ డ్రగ్ వినియోగానికి డిసిజిఐ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు కలిగిన కరోనా రోగులకు తమ డ్రగ్ ఇతోలిజుమాబ్ ను వినియోగించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్...
కరోనా వైరస్ విలన్ చైనానే
హాంకాంగ్ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చైనాకు ఓ షాక్ తగిలింది. ఈ భయంకరమైన వైరస్ గురించి చైనాకు చాలా ముందుగానే తెలిసిందని ప్రముఖ వైరాలజిస్టు లి మెంగ్ యాన్ తెలిపారు....
సంపాదయకీయం: ప్రైవేటు ‘దోచు’పత్రులు!
నయమైన కరోనా రోగుల నుంచి గుంజుకోడమే కాకుండా మృతుల శవాలను కూడా అడ్డంపెట్టి భారీగా నగదు చేసుకొని, కోవిడ్ 19 బాధితుల కొంపలు కూల్చుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అమానుషాల వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి....
హెటిరో, సిప్లాలకు రెమ్డెసివర్ కాంట్రాక్టు
న్యూఢిల్లీ : యాంటివైరల్ డ్రగ్ రెమ్డెసివర్ ఉత్పత్తికి హెటిరో, సిప్లాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిని ఇచ్చింది. కరోనా వైరస్ చికిత్సకు రెమ్డెసివర్ బాగా పనిచేస్తోందని నిర్థారణ అయింది. ఈ దశలో...
డాక్టర్లు, నర్సుల క్వారంటైన్ 7 రోజులు
న్యూఢిల్లీ : డాక్టర్ల క్వారంటైన్ కాలాన్ని ఇప్పుడు వారం రోజులుగా కుదించారు. ఇది ఇప్పటి ప్రాధమిక ఏర్పాటు అని తెలిపారు. ఇప్పటివరకూ ఇది 14 రోజులుగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని...
కరోనా రోగులు పశువులకన్నా హీనమా?
ఢిల్లీ ఆస్పత్రుల్లో పరిస్థితులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
టెస్టులు ఎందుకు తగ్గించారని ప్రశ్న
కేంద్రం సహా రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది....
రోడ్డుపై పడిపోయిన ఆరోగ్య సిబ్బంది…..
భోపాల్: కరోనా రోగులకు చికిత్స చేసే ఆరోగ్య సిబ్బందిలో ఒకరు అపస్మారక స్థితిలోకి పోయిన సంఘటన మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లాలో జరిగింది. పిపిఇ కిట్లు ధరించిన పారా మెడికల్ సిబ్బందిని కరోనా...
ఆకస్మిక లాక్డౌన్ పెద్ద తప్పిదం
కేంద్రంపై మహారాష్ట్ర సిఎం థాకరే గరం
తీవ్రత తగ్గితేనే ఆంక్షల సడలింపులు
విమానాల రాకపోకలకు నో
వైరస్ కట్టడి తరువాతనే ప్యాకేజీ
ఢిల్లీ సాయం లేదు.. బకాయిలు పెండింగ్
ముంబై : దేశంలో ఉన్నట్లుండి...
హైడ్రాక్సీ సేఫ్ కాదు
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడిన వారిలో వ్యతిరేక ప్రభావాలు, మరణాలు
లాన్సెట్ తాజా అధ్యయనం
మలేరియా, లుపస్, ఆర్థరైటీస్కు వాడే మందును కరోనాకు ఉపయోగించడంపై అభ్యంతరాలు
గుండె సంబంధిత వ్యాధులు రాగలవని హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడికి...
మొబైల్స్తో జాగ్రత్త..
ఆసుపత్రులలో వాటి జోలికి పోకపోవడమే చాలా మంచిది
వైద్య సిబ్బంది హెచ్చరిక, అత్యధిక వినియోగంతో ముప్పు
న్యూఢిల్లీ : సెల్ఫోన్లు కరోనా వాహకాలు అవుతాయి. మొబైల్ ఫోన్లతో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని, ఆసుపత్రులలో వీటిని...
పోలీసుల సేవలు భేష్
మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాపించకుండా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎదుట శనివారం...
శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...
సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి
కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....
పాక్లో 3864కు పెరిగిన కరోనా కేసులు
మృతులు 54 మంది, కోలుకున్నది 429 మంది
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3864కు చేరింది. 54 మంది వరకు మృతి...
సర్కారు ఆసుపత్రులకు సలామ్
కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా
‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా..
ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...
వైద్యసేవల్లో నిమగ్నమై పెళ్లివాయిదా వేసుకున్న డా.షపీ
హైదరాబాద్: కరోనా నియంత్రణ వైద్యసేవలకు అంకితమై పెళ్లిని వాయిదా వేసుకున్న డాక్టర్ షపీ మహ్మద్ను ట్విట్టర్లో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత అభినందించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంకు చెందిన...
రెండు వారాల్లో తారస్థాయికి మరణాలు
వాషింగ్టన్: మరో రెండు వారాల్లో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జూన్1నాటికి కరోనా ప్రభావం తగ్గి దేశం కుదుటపడుతుందన్నారు....
ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...