Home Search
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం - search results
If you're not happy with the results, please do another search
ఎంపిలు, ఎంఎల్ఎలు అతీతులు కాదు
న్యూఢిల్లీ : ‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు,...
ఎవరికైనా న్యాయం చట్టం ఒక్కటే
‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు, ఎమ్మెల్యేలు) అవినీతికి...
సుప్రీం తీర్పుపై ప్రధాని మోడీ స్పందన
జెఎంఎం ముడుపుల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప తీర్పుగా ఆయన అభివర్ణించారు. స్వచ్ఛమైన రాజకీయాలకు ఈ తీర్పు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు....
రైతుల డిమాండ్లపై ఆదేశాలు ఇవ్వలేం
న్యూఢిల్లీ: రైతుల న్యాయమైన డిమాండ్లను పిరశీలించాలని, శాంతియుతంగా యాత్ర చేసుకోవడానికి వీలుగా అన్ని అడ్డంకులను తొలగించి దేశ రాజధానిలో సమావేశవ్వడానికి తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ రైతుల తరఫున దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు...
లంచం కేసుల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు: సుప్రీం
ఢిల్లీ: లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంఎల్ఎ, ఎంపిలు అవినీతికి పాల్పడితే విచారణ ఎదుర్కొవాల్సిందేనని కోర్టు తీర్పు వెల్లడించింది. చట్ట సభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు ఓటు...
ఆర్టికల్ 21తో ఆషామాషీలు వద్దు
న్యూఢిల్లీ : పౌరుల స్వేచ్ఛ అత్యంత కీలకం, శిరోధార్యం. 21వ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ. అత్యంత ప్రాధాన్యం. దీనిని ఎవరూ కాదనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంబంధిత అంశాల వ్యాజ్యాలను హైకోర్టు త్వరితగతిన...
ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల నియమాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది ఉండరాదన్న రాజస్థాన్ ప్రభుత్వ నియమాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఆ నియమం వివక్షపూరితం, రాజ్యాంగ విరుద్ధం కాదని కూడా స్పష్టం చేసింది....
చండీగఢ్ మేయర్ పీఠం ‘ఆప్’దే
ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరు ప్రజాస్వామ్య విరుద్ధం
అక్రమ పద్ధతిలో బిజెపి అభ్యర్థిని విజేతగా ప్రకటించిన ఆర్ఒ
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్గా ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ను...
సిఇసి, ఇసిల నియామకం చట్టంపై స్టేకు నిరాకరణ
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి సభ్యత్వం లేని కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల (ఇసిల) నియామకానికి వీలు కల్పిస్తున్న కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడానికి...
సిఇసి, ఇసిల నియామకం చట్టంపై స్టేకు నిరాకరణ
ఎడిఆర్ పిటిషన్పై ఏప్రిల్లో విచారణ
కేంద్రానికి సుప్రీం కోర్టు బెంచ్ నోటీస్
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి సభ్యత్వం లేని కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల (ఇసిల) నియామకానికి...
ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. హోం, న్యాయ, గిరిజ, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు...
బిల్కిస్ బానో కేసులో ‘సుప్రీం’ తీర్పు
మొత్తం దేశ ప్రజలు ఒక వంక అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ సంబరాలలో తేలియాడుతున్న సమయంలో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని...
జనరల్ ముషారఫ్కు మరణశిక్ష సబబే..
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సైనిక పాలకుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు సమర్థించింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో అప్పట్లో ప్రత్యేక...
ఆర్టికల్ 370 రద్దును సమర్థించి తప్పు చేశారు
ముంబై : గడిచిపోతున్న ఈ ఏడాది 2023లో పలు కలువరం కల్గించే పరిణామాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ నారిమన్ అభిప్రాయపడ్డారు. ఈ కలవర కారక అంశాలలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా...
కశ్మీర్ ఎన్నికలకు బిజెపి వ్యూహం!
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు వచ్చే ఏడాది, 2024 సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత...
కశ్మీర్ ప్రజల్ని నిరాశపర్చిన సుప్రీం
జమ్మూ-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హామీ ఇచ్చిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి కుదించిన మోడీ ప్రభుత్వం చర్యలు సబబేనంటూ సుప్రీం కోర్టు...
ఆర్టికల్ 370లో నెహ్రూ బాధ్యత లేదు
నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత అబ్దుల్లా
నిర్ణయం సమయంలో ఆయన అమెరికాలో
మాజీ ప్రధానిపై విషం చిమ్మడం ఎందుకు?
ఈ దశలో పటేల్, ముఖర్జీ కూడా ఉన్నారు
అధికరణ రద్దుపై సుప్రీం తీర్పు సరికాదు...
ఆర్టికల్ 370 రద్దు సబబే
రాష్ట్రపతి నిర్ణయం రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలో ని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ సమ్మతమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని...
రాష్ట్ర హోదా కల్పించి వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరపాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరుకు తక్షణమే రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్రంలో వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్ చేసింది. జమ్మూ...
నేడు ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు
కాశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రత
సుప్రీం జడ్జిమెంట్పై సర్వత్రా ఉత్కంఠ
శ్రీనగర్: కశ్మీర్కు సంబంధించిన అత్యంత కీలకమైన రా జ్యాంగ 370వ అధికరణ రద్దుపై సోమవారం (నేడు) సుప్రీంకోర్టు కీలక తీర్పువెలువరిస్తుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో...