Home Search
వ్యక్తి మృతి - search results
If you're not happy with the results, please do another search
కామాటిపురలో హత్య
హైదరాబాద్: పాతకక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన సంఘటన నగరంలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... స్థానికంగా ఉంటున్న ముఖరం...
కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటుంది సిఎం కెసిఆర్
మృతిచెందిన గీత కార్మికుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తాం
దేశంలో ఎక్కడా లేని విధంగా నీరాపాలసీని తీసుకొచ్చాం: మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్...
పీడిత జన విముక్తి సేనాని
ఒకరు ప్రజల్లో సృష్టించే చైతన్య స్థాయిని బట్టే రాజ్యం ఆ వ్యక్తిపై తన సకల కుట్రలు, కుయుక్తులతో విరుచుకుపడుతుంది. ఇది భీమా కోరేగావ్ కేసులో నిందితులుగా సుదీర్ఘ నిర్బంధం అనుభవిస్తున్నవారందరికీ, అటువంటి కేసు...
నగరంలో వేగానికి కళ్లెం
కార్లు 40 స్పీడ్ దాటితే జరిమానా
స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయనున్న పోలీసులు
రోడ్డు ప్రమాదాలే కారణం
హైదరాబాద్: నగరంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. వరుసగా నగరంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో నగరంలోని...
మావోయిస్టు పార్టీలో పదోన్నతులు
పార్టీలో మార్పుచేర్పులపై ఇంటెలిజెన్స్ ఆరా..!
హరిభూషణ్ స్థానంలో సీనియర్లకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా సోకి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నేత హరిభూషణ్ మృతి చెందడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టు పార్టీ...
కన్న కొడుకును కొట్టి చంపిన కసాయి తల్లి
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: భర్తపై కోపంతో కన్న కొడుకును కొట్టి చంపిన కాసాయి తల్లి ఈ హృదయ విదారక సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
యాస్ తుపాన్ ఎఫెక్ట్: నీట మునిగిన కోల్కతా..
బాలాసోర్/థిఘా/కోల్కతా/రాంచీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రస్థాయి తుపాన్గా రూపాంతరం చెందింది. ఉత్తర ఒడిషా, పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ బీచ్టౌన్ల మీదుగా గంటకు 130 నుంచి 145 కిలోమీటర్ల వేగపు గాలులతో దూసుకుపోయింది.దీనితో...
24 గంటల తర్వాత మృతదేహంలో వైరస్ బతికుండదు
ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనాభయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎయిమ్స్కు చెందిన ఫోరెన్సిక్ చీఫ్ ఆసక్తికరమైన...
ప్రముఖ నిర్మాత బి.ఎ రాజు కన్నుమూత
హైదరాబాద్: టాలీవుల్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, పిఆర్వో బిఎ రాజు కన్నుమూశారు. ఆయనకు డయాబెటిస్ సమస్య ఉంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ...
రాజస్థాన్ మాజీ సిఎం కన్నుమూత
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా బుధవారం కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. 89 సంవత్సరాల పహాడియా 1980-81 కాలంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన...
అమ్మను తిట్టినందుకు హత్య….
హైదరాబాద్: అమ్మను తిట్టినందుకు స్నేహితుడిని హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని నేరెడ్ మెట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శ్యామ్ సుందర్ అనే వ్యక్తి (31) అనంత్ నగర్...
వివాహేతర సంబంధం…. ప్రియుడు, దంపతుల ఆత్మహత్య
చెన్నై: వివాహేతరం సంబంధం రెండు కుటుంబాల్లో ముగ్గురు ప్రాణాలు తీసిన సంఘటన తమిళనాడులోని టి నగర్ ప్రాంతంలో జరిగింది. చెంగల్పట్టు కైలాసనాథర్ ఆలయంలో గోపి-కన్నియమ్మాళ్ అనే దంపతులు నివసిస్తున్నారు. గోపి అనే వ్యక్తితో...
కరోనాకు అన్నదమ్ములు బలి
లక్నో: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెలబ్రిటీలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కరోనా వైరస్ బలి తీసుకుంటుంది. కరోనాతో చనిపోయిన కుమారుడికి చితికి నిప్పు పెట్టగానే రెండో కుమారుడు దుర్మరణం...
అమ్మలందరికీ వందనాలు!
ప్రపంచంలోని పలు దేశాలలో ఈ రోజు మదర్స్ డే జరుపుకొంటారు. అమ్మలందరికీ హారతులీయాల్సిన శుభదినం. మాతృమూర్తుల్ని గౌరవించడమే ఈ మదర్స్ డే ఉద్దేశం. అమ్మతనంలో ఎంతో కమ్మదనం దాగి వుంది. ప్రతి ఒక్కరికీ...
ఎటిఎంలో పేలిన తూటా
డబ్బులు నింపుతుండగా సిబ్బందిపై దుండగుల కాల్పులు, ఒకరు మృతి
రూ.5లక్షలతో పరారీ, నిందితుల పట్టివేత
హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన
మనతెలంగాణ/సిటిబ్యూరోః ఎటిఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. దుండగుల...
మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
‘శంషాబాద్’ ప్రమాదంపై ముగిసిన దర్యాప్తు.. కానిస్టేబుల్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో ఆదివారం ఆరుగురు మృతి చెందగా చికిత్స పొందుతూ మంగళవారం మరో యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య...
మళ్లీ విధుల్లోకి బ్రిటన్ రాణి ఎలిజెబెత్
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 తన భర్త రాజు ఫిలిప్ మృతి చెందిన తరువాత నాలుగు రోజులకు తన రాచరిక విధులను బుధవారం చేపట్టారు. ఫిలిప్ గత శుక్రవారం మృతి...
పిల్లలకు విషమిచ్చి.. తండ్రి ఆత్మహత్య
అమరావతి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన అందరిని కంటతడి పెట్టించింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సత్యనారాయణ అనే వ్యక్తి...
మయన్మార్లో నరమేధం
సైనిక దినం నాడే పౌరుల నెత్తుటి ధారలు
కాల్పుల్లో 90 మంది బలి
నిరసనకారులపై జుంటా అరాచకం
తలలు వెన్నుల్లోకి తూటాలు
యాంగూన్ : మయన్మార్లో సైనిక బలగాల అరాచకం పతాక స్థాయికి, అమానుష...