Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
డిసెంబర్లో 7.9 శాతానికి చేరిన నిరుద్యోగిత, 4 నెలల గరిష్ఠం: సిఎంఐఇ
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్లో దేశంలో నిరుద్యోగిత నాలుగు నెలల గరిష్ఠానికి చేరిందని మేధోమథన సంస్థ భారత ఆర్థిక పర్యవేక్షణా కేంద్రం(సిఎంఐఇ) నివేదిక వెల్లడించింది. నవంబర్లో 7 శాతంగా ఉన్న నిరుద్యోగిత, డిసెంబర్లో 7.9...
పాంగాంగ్ సరస్పుపై చైనా వంతెన నిర్మాణం
డామియన్ సైమన్ ఉపగ్రహ చిత్రాలు వెల్లడి
న్యూఢిల్లీ : దేశ సరిహద్దు లోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ పొందిన...
15-18 ఏళ్లవారికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్
12.3 లక్షలమందికి మొదటి డోస్ పంపిణీ
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం 3 గంటలవరకల్లా 12.3 లక్షలమంది చిన్నారులకు కొవిడ్19 వ్యాక్సిన్ మొదటి డోసుల పంపిణీ పూర్తయింది. సోమవారం(ఈ నెల 3) నుంచి 1518 ఏళ్ల...
బిజెపిలో చేరిన 6 రోజులకే మళ్లీ కాంగ్రెస్ గూటికి
పంజాబ్ ఎమ్మెల్యే లడ్డీ పార్టీ ఫిరాయింపు
చండీగఢ్: కాంగ్రెస్ను వీడి బిజెపిలో చేరిన ఆరు రోజులకే పంజాబ్ ఎమ్యెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ కాషాయాన్ని విసర్జించి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. ఎఐసిసి పంజాబ్ వ్యవహారాల...
బుల్లిబాయ్ యాప్ వికృత చేష్టలపై తీవ్ర నిరసనలు
ఎంపి హోంమంత్రి మిశ్రా ఖండన
భోపాల్ : ప్రముఖ ముస్లిం మహిళల ఫోటోలను యాప్ లోకి అప్లోడ్ చేసి వేలానికి పెట్టిన వికృత చేష్టలు ఇటీవల ఆందోళన కలిగిస్తున్నాయి. గత జులైలో సలీడీల్స్ పేరిట...
దేశంలో ఒమిక్రాన్ కేసులు @1700
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ విస్తరించింది. సోమవారం ఉదయానికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1700కు చేరింది....
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 33,750 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 123 మంది బాధితులు...
క్రమంగా ఆంక్షల వలయంలోకి
దేశంలో ఒకేరోజు 27వేల కొవిడ్ కొత్త కేసులు
1525కు చేరిన ఒమిక్రాన్ బాధితులు
పశ్చిమబెంగాల్లో విద్యాసంస్థల బంద్ రాత్రి 10 వరకే షాపింగ్మాల్స్, మార్కెట్లు
విమాన సర్వీసులపైనా ఆంక్షలు
n కొవిడ్ కట్టడికి నేటి...
కొవిడ్ వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే మనది విజయవంతమైన కార్యక్రమం
అభివృద్ధి దేశాలకన్నా మనమే ముందున్నాం : కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన కార్యక్రమమని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కొన్ని మీడియాల్లో వ్యాక్సినేషన్...
దేశీయ వాహకనౌక విక్రాంత్ను పరిశీలించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోచి: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(సిఎస్ఎల్)లో దేశీయంగా నిర్మించిన విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆదివారం లక్షద్వీప్ నుంచి కోచికి చేరుకున్న ఆయన సిఎస్ఎల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. యార్డ్లో నావీ...
ఇడబ్ల్యుఎస్ కోటా నిబంధనల్లో మార్పులేదు
వచ్చే ఏడాది సవరణలు చేస్తాం
నీట్పిజి పరీక్షలపై సుప్రీంకోర్టు అఫిడవిట్లో కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: నీట్ పిజి పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఇడబ్లుఎస్) రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలయిన పిటిషన్ ఈ నెల 6న సుప్రీంకోర్టులో...
వాతావరణ ప్రతికూలతే కారణం
రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు కమిటీ నిర్ధారణ?
వచ్చే వారం వాయుసేన చీఫ్కు నివేదిక
న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరు వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ( సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్...
రాష్ట్రంలో 84కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
మహిళల వివాహ వయసుపై పార్లమెంట్ కమిటీలో ఒకే మహిళా ఎంపి
31మందిలో ఒక్కరికే చోటు కల్పించడం పట్ల ప్రతిపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే చట్ట సవరణబిల్లు పరిశీలన కోసం ఏర్పాటైన పార్లమెంట్ స్థాయీ సంఘంలోని 31 మందిలో...
ఆందోళన వద్దు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేసులు పెరుగుతున్నా, ఎక్కువమందిలో లక్షణాలు లేవని(అసింప్టమేటిక్), ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కొద్దిమందిలో మాత్రమే స్వల్ప లక్షణాలున్నందున ఆందోళన...
దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 284 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
త్రికూట పర్వతాల్లో తొక్కిసలాట
మాతా వైష్ణోదేవి ఆలయ ఘటనలో 12మంది భక్తుల దుర్మరణం
మరో 16 మందికి గాయాలు, యువకుల మధ్య గొడవే కారణం!
జమ్మూ: నూతన సంవత్సరం వేళ జమ్మూ, కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. మాతా...
మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్న భారత్, చైనా సైనికులు
స్యూఢిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం భారత్,చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీనరేఖ(ఎల్ఎసి)లోని ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని పది సరిహద్దు పాయింట్ల వద్ద ఇరు సైన్యాలు...
అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: మూడు దశాబ్దాల సంప్రదాయానికి కొనసాగింపుగా శనివారం భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణుస్థావరాలపై మరొకరు దాడులు చేసుకోకుండా భారత్,పాక్ 1988, డిసెంబర్ 31న ఒప్పందంపై సంతకాలు...