Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
ఆటోను ఢీకొట్టిన ఆర్టిసి బస్సు.. ఒకరు మృతి
సంగారెడ్డిః జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్ మండలంలోని అన్నసాగర్ చెరువు వద్ద ఆటోను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు...
హిజ్రా.. 26 ఏండ్ల యువకుడితో సహజీవనం చివరికి…
చెన్నై: తమిళనాడులోని కారైక్కాల్ ఒడుదురై ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి సహజీవనం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన దిలీప్ (26)కు, నిరావీకి చెందిన...
రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
రంగారెడ్డిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలోని విజయలక్ష్మీచౌరస్తా వద్ద శనివారం మధ్యహ్నం లారీ, బైకు ఢీకొని భార్యభర్తలు ఇద్దరూ మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల...
తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన...
ఒకే ఫ్యామిలీలో నలుగురు ఆత్మహత్య
పుణె: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మచేసుకున్న విషాద సంఘటన మహారాష్ట్ర పుణెలోని సుఖ్ సాగర్ పరిసరాల్లో చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక...
కారు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నవ దంపతులతోపాటు...
టిప్పర్ను ఢీకొట్టిన బైక్: వ్యక్తి మృతి
కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపెట్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి టిప్పర్...
షేక్పేట్ తహసీల్దార్ సుజాత భర్త ఆత్మహత్య
గాంధీనగర్లో ఐదు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య
ఎసిబి విచారణ ఎదుర్కొంటున్న సుజాత
అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణ
మన తెలంగాణ/ముషీరాబాద్/సిటిబ్యూరో : షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్కుమార్(47) బుధవారం...
రోడ్డుప్రమాదంలో సుల్తానాబాద్ ఏఎస్ఐ మృతి
కరీంనగర్: జిల్లాలోని బొమ్మకల్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రక్కు-కారు ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఏఎస్ఐ తిరుపతి అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ లో విధులు...
గ్లాస్ డోర్ పగిలి పొత్తికడుపులో గుచ్చుకోవడంతో మహిళ మృతి
కేరళ : ఓ మహిళ బ్యాంకు నుంచి బయటికి వెళ్లే క్రమంలో బ్యాంకు ప్రవేశద్వారం వద్ద ఉన్న గ్లాస్ డోర్ కు వేగంగా తగలడం వలన ఆ గ్లాస్ పగిలి ఆమె పొత్తి...
‘ధోని’ హీరో సుశాంత్ ఆత్మహత్య
తీవ్ర ఒత్తిడిలో ఉరివేసుకుని బలవన్మరణం
‘ధోని’ బయోపిక్తో పేరు ప్రఖ్యాతులు
నాలుగు రోజుల క్రితం సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్
కొంతకాలంగా దూరమైన గర్ల్ఫ్రెండ్!
రాజ్పుత్ అకౌంట్ నుంచి ఇటీవలే భారీగా డబ్బు విత్ డ్రా?...
ఆస్తి వివాదంలో భార్యను హత్యచేసిన భర్త
మన తెలంగాణ/చిన్నశంకరంపేట : ఆస్థిలో తన వాటాను అడిగినందుకు భార్యను భర్త హత్యచేసిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారాల...
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
కడప: జిల్లాలోని రాయచోటి రింగ్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాలీ ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
చిట్యాల: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ టైర్లు చెక్ చేస్తుండగా డ్రైవర్ ను...
బోల్తాకొట్టిన కారు: డ్రైవర్ మృతి
నల్లగొండ: జిల్లాలోని పెద్దవూర మండలపరిధిలోని పెద్దగూడెం స్టేజి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో...
భార్య, మామను కిరాతకంగా చంపిన అల్లుడు
దౌల్తాబాద్ : వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం బాలంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై ఇద్దరి ప్రాణాలు తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య హాజీ బేగం(30)పై అనుమానంతో ఉన్మాదిగా...
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కొత్త మల్లూరులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర...
స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి
లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......
బాచుపల్లిలో రోడ్డుప్రమాదం: యువతి మృతి
కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకోకోలా కంపెనీ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి....
ఐబి అధికారి శర్మ హత్య కుట్రే
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ ఘర్షణలు, ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక తీవ్రస్థాయి కుట్ర ఉందని పోలీసు వర్గాలు స్థానిక కోర్టుకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన ఈ...