Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం
తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...
పర్యావరణ సేవకుడు, ప్రకృతికి స్నేహితుడు
మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం,...
విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నంబర్స్ 08579, 08580,...
మెట్రో రైల్ వేగం పెరిగింది
ప్రయాణ సమయం తగ్గింది
వేగ పరిమితి గంటలకు 70 నుంచి 80 కెఎంపీహెచ్కు పెంపు
మూడు కారిడార్ల పరిధిలో గణనీయంగా సమయం ఆదా
హైదరాబాద్: గ్రేటర్ ప్రజలను నిత్యం వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో నేటి నుంచి...
గురుకుల విద్యార్థినీ ఆత్మహత్య…
రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పట్టణంలో రైలు పట్టాలపై పడి గాయత్రి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం...
ప్రయాణికులకు అందుబాటులోకి ‘మెమూ’ రైళ్లు
సికింద్రాబాద్ టు -ఉందానగర్-
ఉందానగర్ టు మేడ్చల్
కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.15లు
మనతెలంగాణ/హైదరాబాద్: మెమూ (మొయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్) ప్యాసింజర్ రైళ్లను పునఃప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ రీజియన్...
తెలుగు రాష్ట్రాలనుండి వారణాసికి ప్రత్యేక టూరిజం ప్యాకేజి
పర్యాటక ప్రియులకు శుభవార్త
స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐ.ఆర్.సి.టి.సి
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి నేరుగా వారణాసికి
అందుబాటులో టిక్కెట్టు ధరలు
మన తెలంగాణ/హైదరాబాద్: పర్యాటక ప్రియులకు, కాశీకి వెళ్లాలనుకునే భక్తులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి...
రూ.150కోట్లకు పైగా పెట్టుబడులు
కెటిఆర్ అమెరికా యాత్ర తొలిరోజునే గ్రాండ్ సక్సెస్
లైఫ్ సైన్సెస్లో కెమ్వేద విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తు న్న మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతం...
మన ఊరు- మన బడికి మద్దతివ్వండి
లాస్ఏంజిల్స్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
పలికిన ఎన్ఆర్ఐలకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
మంత్రి కెటిఆర్కు పుష్పగుచ్ఛాలతో
ఆత్మీయ, ఆహ్లాద స్వాగతం
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలను వివరించిన
మంత్రి ప్రభుత్వ పాఠశాలలను...
పార్శిళ్ల విభాగంలో అధిక ఆదాయం
4.78 లక్షల టన్నుల లోడింగ్తో రూ. 200 కోట్ల ఆదాయం
నూతన పార్సిల్స్ విధానంతో అధిక వృద్ధి
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్
మనతెలంగాణ/హైదరాబాద్: పార్శిళ్ల విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా దక్షిణ...
రూ.3.2లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
న్యూఢిల్లీలో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని కిషిడా
భేటీ ఆరు ఒప్పందాలపై సంతకాలు రెండు
ఆసియా దేశాల మధ్య బలోపేతమైన బంధం
ఐదేళ్లలో భారత్లో 3.2 లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
ప్రధాని మోడీ...
విజయవాడ – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపి ఉత్తమ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదవిజయవాడ మధ్య బుల్లెట్...
‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ అమలుకు తిరుపతి రైల్వేస్టేషన్ ఎంపిక
దక్షిణమధ్య రైల్వే జిఎం సంజీవ్ కిశోర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ను అమలు పరచడానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి స్టేషన్గా తిరుపతి రైల్వే స్టేషన్ను ఎంపిక చేసినట్టు దక్షిణ...
యోగీని తిరిగి గోరఖ్పూర్కు పంపలేక పోయిన అఖిలేశ్
ఎన్నో ఎత్తుగడలతో కొనసాగిన ఒంటరి పోరాటం...
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ అధినేత 48 ఏళ్ల అఖిలేశ్ యాదవ్ ఎన్నికల రంగంలో ఎంతగట్టిగా పోరాడినప్పటికీ తన సమీప బిజెపి...
భర్త స్నేహితుడు వేధింపులు… భార్య ఆత్మహత్య…
మంచిర్యాల: భర్త స్నేహితుడి వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్యంపేటలో గ్రామంలో మౌనిక(24) తన భర్తతో కలిసి...
‘సంక్షేమం’గా ‘సాగు’దాం
కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్రావు
రాష్ట్ర పెట్టుబడి రూ.2,56,958.51 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు
పెట్టుబడి వ్యయం ...
తెలంగాణ బడ్జెట్ 2022-23 హైలెట్స్…
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
1. దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో...
పుణెలో ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ప్రాంగణంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. నగరంలోని 12...
డిజిటల్ ఆర్మీగా ఉక్రెయిన్ సైబర్ దండు వ్యూహాలు..
కీవ్: రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ లోని ఐటీ నిపుణులు ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పాటై తమ వంతు కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో...
థాంక్యూ కెసిఆర్
ఆర్థిక వృద్ధిలోనే కాదు, అన్ని రంగాల్లోనూ తెలంగాణ నెం.1
దేశానికి దిక్సూచి, కెటిఆర్ ట్వీట్ను సమర్థిస్తూ 50వేలకు పైగా ట్వీట్లతో పెద్ద ఎత్తున స్పందన
మన తెలంగాణ/ హైదరాబాద్ : విజయోత్సవ తెలంగాణ.. థాంక్యూ...