Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో మరో రెండు మంకీపాక్స్ కేసులు నమోదు
కేరళ, ఢిల్లీలో కొత్త కేసులు
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ లోనూ క్రమంగా విస్తరిస్తోంది. ఈ ఒక్క రోజే మరో రెండు కేసులు బయటపడడంతో మొత్తం కేసుల సంఖ్య...
మౌలిక సదుపాయాలు
మౌలిక సదుపాయం అనగా ఒక ప్రాంతం.. ప్రాథమిక భౌతిక వ్యవస్థలైన రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్, మురుగునీరు, నీటి సదుపాయంతో పాటు విద్యుచ్ఛక్తి వ్యవస్థలు. అలాగే భౌతికమైన మౌలిక సదుపాయాలు అనగా ప్రజాసేవలు,...
21 రోజులు..500కు పైగా బిల్లులు
న్యూఢిల్లీ : రాష్ట్రాల అసెంబ్లీలు 2021లో సగటున 21 రోజుల పాటు సమావేశం అయ్యాయి. పలు విషయాలకు సంబంధించి 500కు పైగా బిల్లులను ఆమోదించాయి. ఉన్నత విద్య, ఆన్లైన్ గేమింగ్, మతమార్పిడులు, పశువుల...
మంకీపాక్స్ లక్షణాలతో 22 ఏళ్ల యువకుడు మృతి!
తిరువనంతపురం: దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు నాలుగు కేసులు నిర్ధారణ కాగా.. తొలిసారి వైరస్ సోకిన వ్యక్తి కోలుకున్నట్లు కేరళ వైద్య శాఖ ప్రకటించింది. అయితే.....
రెండు వారాల్లో పూర్తిగా కోలుకున్న భారత తొలి మంకీపాక్స్ బాధితుడు
తిరువనంతపురం: భారత్లో మంకీపాక్స్ బారిన పడిన తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఈ 35 ఏళ్ల ఈ వ్యక్తి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స...
సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో
100 మెగావాట్ల నీటిపై తేలియాడే
సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో
‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమంలో
వినియోగదారులతో...
సిగ్గుచేటు
ఐటిఐఆర్ రద్దు ప్రకటన మంత్రి కెటిఆర్ భగ్గు
ఐటిఐఆర్ స్థాయి ప్రాజెక్టులు తెలంగాణకు
ఇచ్చామనడం పచ్చి అబద్ధం దానికి
సమానస్థాయి ప్రాజెక్టులు ఇవ్వాలని
50సార్లు కోరినా కేంద్రం స్పందన కరవు
బిజపి డిఎన్ఏలోనే...
గంటసేపు రైలును ఆపిన పాము
తిరువనంతపురం: రైలు భోగీలో పాము కనిపించడంతో ఆ రైలును గంట సేపు ఆపిన సంఘటన కేరళ రాష్ట్రం కోజికోడ్ స్టేషన్లో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... తిరువనంతపురం-నిజాముద్దీన్ రైలులోని ఎస్5...
ఇన్నోవేషన్ల మాగాణం తెలంగాణ
సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధించాలి అంటే వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలు అత్యంత ఆవశ్యకం. అంతర్జాతీయ పోటీని తట్టుకుని ముందుకు పోవాలి అంటే నవకల్పనలు ఎంతగానో దోహదపడతాయి. దీని ద్వారా దేశం ఎదుర్కొంటున్న ఎన్నో...
మంకీపాక్స్ అడుగులు
ఢిల్లీలో వెలుగుచూసిన కేసు 34 ఏళ్ల
వ్యక్తిలో వ్యాధి నిర్ధారణ ఇప్పటికే
కేరళలో ముగ్గురికి మంకీపాక్స్
కేంద్రం సమీక్ష
రాష్ట్రంలోనూ కలకలం
కామారెడ్డికి చెందిన వ్యక్తిలో లక్షణాలు
పుణే ల్యాబ్కు శాంపిల్స్
ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స...
జిఎస్టి వచ్చి ఐదేళ్లయినా రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో భారీ తేడాలు
స్థానిక పన్నులు, సప్లై చైన్లో లోపాలు.. ఇవే ప్రధాన కారణం
రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రభావం కూడా కీలకమే
న్యూఢిల్లీ: దేశమంతటికీ వర్తించేలా ఒకే వస్తు, సేవల పన్ను( జిఎస్టి)ని అమలు చేసి అయిదేళ్లయినప్పటికీ దేశంలో...
రూ. 28 కోట్లు భళ్లుమన్న తిమింగలం
అంబర్గ్రిస్ను పోలీసుకు అప్పగించిన జాలర్లు
తిరువనంతపురం : కేరళ తీరంలో అత్యంత అరుదైన తిమింగలం వాంతి చేసుకుంది. 28 కోట్ల రూపాయల విలువైన ఈ తిమింగల వాంతిని పసికట్టి సేకరించిన అక్కడి జాలర్లు దీనిని...
ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు
న్యూఢిల్లీ : ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. దీంతో దేశంలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. 31 ఏళ్ల వ్యక్తికి తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ అయింది. అతడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు...
దేశంలో మరో వ్యక్తికి మంకీఫాక్స్ వైరస్
న్యూఢిల్లీ: దేశంలో మంకీఫాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో వ్యక్తికి మంకీఫాక్స్ వైరస్ నిర్ధారణ అయింది. దేశ రాజధానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ వైరస్కు పాజిటివ్ పరీక్షించినట్లు అధికారిక వర్గాలు...
మంకీపాక్స్ డేంజర్
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ
డబ్లుహెచ్ఒ ప్రకటన
టీకా రాని వ్యాధి జోరు
జెనీవా : పలు దేశాలను కలవరపరుస్తోన్న మంకీపాక్స్ తీవ్రతను గుర్తించి దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిణామంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ...
‘నాట్యం’ సినిమాకు జాతీయ అవార్డులు
ఉత్తమ కొరియోగ్రాఫర్
సంధ్యా రాజు ఉత్తమ మేకప్
టి.వి. రాంబాబు
ఉత్తమ సంగీతం (పాటలు)
తమన్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ తెలుగు చిత్రం : కలర్ ఫోటో
ఉత్తమ నటులు :సూర్య, అజయ్...
రాష్ట్రపతి ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్!
ముర్ముకు మద్దతుగా ఓటేసిన 126 మంది విపక్ష ఎంఎల్ఎలు, 17మంది ఎంపిలు
చివరికి కేరళలోనూ బోణీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి అభ్యర్థిగాద్రౌపది ముర్మును ఎంపిక చేసిన రోజునుంచే ఆమె ఘన...
దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదు
అన్ని కేసులు కేరళలోనే వెలుగులోకి
తిరువనంతపురం: కేరళలో మంకీపాక్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో కేసు నమోదయింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన మూడు కేసులు కూడా కేరళలోనే వెలుగు చూడడం గమనార్హం....
సిబిఐ దర్యాప్తునకు విజయన్ తిరస్కరణ
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ చేత విచారణ జరిపించాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ డిమాండ్ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తిరస్కరించారు....
కరోనా ఐసొలేషన్ కేసులను పకబ్బందీగా పర్యవేక్షించాలి
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ : కరోనా ఐసొలేషన్ కేసులను అత్యంత పకడ్బందీగా పర్యవేక్షించాలని, దానివల్ల ఆయా రోగులు సమాజంలో మిగతా వారితో సన్నిహితం కాకుండా ఉంటారని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర...