Friday, April 19, 2024
Home Search

తెలంగాణ భవన్‌ - search results

If you're not happy with the results, please do another search
Cannabis and gudumba should be eradicated:CM KCR

గంజాయి అంతుచూద్దాం

సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు గంజాయి నిరోధానికి డిజి స్థాయి అధికారిని నియమించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్‌కు బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
Telangana govt to buy Grain Says CM KCR

ఈ వర్షాకాలంలోనూ ధాన్యం కొంటాం

రైతులు ఆందోళన పడొద్దు తేమ పరిమితికి మించకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 6545 సేకరణ కేంద్రాలుంటాయ్ సిఎం కెసిఆర్ మన తెలంగాణ/ హైదరాబాద్:...
Motkupalli narasimhulu comments on Etela

అత్యుత్తమ ముఖ్యమంత్రి కెసిఆర్: మోత్కుపల్లి

  మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్న కెసిఆర్ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి అని మాజీమంత్రి మోత్కుపల్లి నర్శింహులు అన్నారు. సోమవారం ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి, బషీర్‌బాగ్‌లోని బాబు...
TRS party plenary in Hitex

25న హైటెక్స్‌లో ప్లీనరీ విజయవంతం చేయాలి: కెటిఆర్

  మనతెలంగాణ/హైదరాబాద్: చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ముఖ్యశ్రేణులతో ఈ నెల 25 న హైటెక్స్‌లో నిర్వహించే ప్లీనరీ, నవంబర్15 న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభ ను విజయవంతం...
IIS trainee officials met Governor Tamilisai Soundararajan

ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్

    ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్‌ఎస్‌ఓ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది యువ అధికారులు అంకిత భావంతో పనిచేయాలి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌ఓ) ధైర్యానికి...
Congratulations to Satish Chandra Sharma

సతీష్‌చంద్రశర్మకు శుభాకాంక్షల వెల్లువ

  మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మను శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హైకోర్టు...
CM KCR announces action plan to settle Podu lands

పోడు సాగు అడవి బయటే

నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి కార్యాచరణ అటవీ పరిరక్షణ...
Bathukamma Celebrations in Raj Bhavan

వేడుకగా ఎంగిలిపూల బతుకమ్మ

  మహిళలతో కలిసి ఆడిపాడిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు  హుజూరాబాద్‌లో గ్యాస్ ధరలను నిరసిస్తూ బతుకమ్మ ఆడిన మహిళలు  రాజ్‌భవన్‌లో పూల పండుగను ప్రారంభించిన గవర్నర్ మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంగిలిపూల వేడుకతో బ తుకమ్మ పండుగ బుధవారం...
29% share in profits for Singareni workers

సింగరేణి కార్మికులకు లాభాల్లో 29% వాటా

  మన తెలంగాణ/ హైదరాబాద్: సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి...
Governor Tamilisai distributed sarees to Raj Bhavan women employees

ప్రకృతి పండుగ.. బతుకమ్మ

వ్యక్తిగత పొదుపు మొత్తంతో మహిళ ఉద్యోగులకు చీరలు అందజేసిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రకృతి తల్లికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల శ్రేయస్సుకు దోహదం చేస్తుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్...
Cabinet subcommittee report on podu lands?

పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక?

మూడు దఫాలుగా చర్చించి రూపొందించిన సమగ్ర నివేదిక ముఖ్యమంత్రికి చేరినట్టు సమాచారం మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు దఫాలుగా...
CM KCR wished Happy New Year to People

సిఎంకు చేరిన పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక?

మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు దఫాలుగా చర్చించి రూపొందించిన సమగ్ర నివేదిక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు చేరినట్లుగా...
Prepare a report on Yasangi crop planning

యాసంగి పంటల ప్రణాళికపై నివేదిక సిద్ధం చేయండి

ముఖ్యమంత్రికి సమర్పించేందుకు వీలుగా తయారుచేయాలని అధికారులకు సూచించిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నిస్థాయిల మార్కెట్ల డిమాండ్‌ను, ఆర్ అండ్ ఎ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన మనతెలంగాణ/ హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికలో...
Telangana ranks second in agriculture in India

కెసిఆర్ పుణ్యం, ‘సాగులో’ అగ్రగణ్యం

రైతు కష్టం తెలిసిన కెసిఆర్ ప్రత్యేక దృష్టితో నిర్విరామంగా కృషి చేయడంతోనే వ్యవసాయరంగంలో రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానాన్ని అలంకరించింది, 201112 నుంచి 201920 మధ్య దశాబ్దకాలంలో తెలంగాణ వ్యవసాయరంగంలో 6.59 వృద్ధిని...
Power of people greater than people in power Says KTR

రాష్ట్రంలో మొదలైన క్షీర విప్లవం

సాగు నీటి అందుబాటులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం మదర్ డెయిరీని లాభాల బాటలో పరుగులు పెట్టించాలి కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : రాష్ట్రంలో క్షీర విప్లవం మొదలైందని రాష్ట్ర...
Let's reduce Paddy cultivation

వరి సాగు తగ్గిద్దాం

రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే 50శాతం వరి సాగు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.59లక్షల ఎకరాల్లో వరి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయరాదన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో యాసంగిలో సాగు కట్టడికి ప్రభుత్వం ముందుజాగ్రత్త...
Amit Shah meets with six CMs

నక్సల్స్‌పై నాలుగు అస్త్రాలు

  శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు, టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...
Cabinet sub-committee meets on Podu lands

పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి,...
MLA Jagga Reddy Fires On Revanth Reddy

తారాస్థాయికి చేరిన కాంగ్రెస్‌లో లుకలుకలు

టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
CM KCR wished Happy New Year to People

నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్

26న హోం శాఖ సమావేశానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన...

Latest News