Saturday, April 20, 2024
Home Search

భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search

అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : జాతీయ, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకెళ్తామని కేంద్ర మంత్రి, బిజెపి నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ...
Pakistan lover stuck in India

ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు

లక్నో: పాకిస్థాన్ ప్రియురాలు ఇండియాకు రావడంతో ప్రియుడితో సహా ఆమెను అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సచిన్ అనే వ్యక్తి కిరాణం...
Sangh Parivar support for emergency

ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!

ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్‌పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
PM Modi Warning To Pakistan

ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి వద్దు

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్‌సిఓ దేశాలు వెనకాడకూడదని కూడా ఆయన స్పష్టం...
Go to people.. show progress

ప్రజల్లోకి వెళ్లండి.. ప్రగతిని చాటండి

అమృత్ కాల్ వరకు సుదీర్ఘ లక్ష్యాల సాధన కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ దిశానిర్దేశం మౌలిక సౌకర్యాల కల్పన నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు ప్రజంటేషన్ న్యూఢిల్లీ: ప్రజల్లోకి వెళ్లండి.. క్షేత్రస్థాయిలో ప్రగతిని వివరించండని ప్ర...

‘మహా’వ’వార్’..

ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పారీ ్ట(ఎన్‌సిపి) కీలక నేత అజిత్‌పవార్ తన మద్దతుదారులతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అధికార...
Kishan Reddy fires on CM KCR

భూ నిర్వాసితులకు ఉద్యోగాలిస్తాం

మన తెలంగాణ / కాజీపేట/హన్మకొండ ప్రతినిధి: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని అయోధ్యపురం శివారులో రైల్వే వ్యాగన్ (పివోహెచ్) రిపేరింగ్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగెన్ తయారీ పరిశ్రమల షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కేంద్ర...
Elections 2024: Modi Govt works on Common civic memory

ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!

ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే...
Elders get Relief in Bombay High Court

కూరగాయాలు!

ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ఆ పార్టీల నేతల కుటుంబాలు బాగుపడతాయని, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ప్రజలు క్షేమంగా వుంటారని ప్రధాని నరేంద్ర మోడీ భోపాల్ సభలో మంగళవారం నాడు ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ...

చెరకు ఎఫ్‌ఆర్‌సి రూ.315కు పెంపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2023-24 పంట సీజన్‌కు చెరకుకు క్వింటాల్‌కు రూ 315 మేర గిట్టుబాటు ధరను (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ ఎఫ్‌ఆర్‌పి) ఖరారు చేసింది. చెరకు రైతులకు ఈ...

రాహుల్‌పై ట్వీట్: బిజెపి ఐటి సెల్ చీఫ్‌పై పోలీసు కేసు

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ట్వీట్లపై బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయపై బుధవారం బెంగళూరులో పోలీసు కేసు నమోదైంది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో అమిత్...
Elections 2024: Modi Govt works on Common civic memory

ఒకే దేశంలో రెండు చట్టాలా?

భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమావేశంలో మరోసారి ఉమ్మడి పౌరస్మృతిని తెరమీదికి తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒకే...

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

నాగర్‌కర్నూల్: పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లోని...

ప్రతిపక్షాల కూటమి కాదది…ఫోటో సెషన్

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి...
All-Party Meeting on Manipur Violence

మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ

అగ్గిరగులుకున్న 50 రోజులకు మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ అంతాకలిసి రాష్ట్రానికి వెళ్లాలి విపక్షాల డిమాండ్, సిఎం బర్తరఫ్‌కు పట్టు రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్‌పి పిలుపు న్యూఢిల్లీ: మణిపూర్ మంటల తరువాత మూడ్నెళ్లకు కేంద్ర...

మేం రెడీ ..మీరు రెడీనా

వాషింగ్టన్ : భారత్ అమెరికా మధ్య సరైన వ్యాపార, వాణిజ్య సానుకూల వాతావరణాన్ని రెండు దేశాల ప్రభుత్వాలు నెలకొల్పాయాని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇక ఇరుదేశాలకు చెందిన వ్యాపార వర్గాలు ఈ...

సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం

సిద్దిపేట : సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం అని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీపంచి కళా నియలయంలో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ...
Elders get Relief in Bombay High Court

అమెరికాతో గాఢాను బంధం

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక అమెరికా పర్యటనతో భారత బంధం బలోపేతమైంది. ఇది స్పష్టంగా కనిపిస్తున్న అపూర్వమైన ఫలితం. చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకోడానికి తన విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ను బీజింగ్‌కు పంపించిన...

తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!

రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...
PM Modi special gift for Joe Biden

బైడెన్‌కు ‘వెయ్యి చంద్రుల’ కానుక

జిల్‌కు గ్రీన్ డైమండ్.. బైడెన్‌కు ‘సహస్ర చంద్రులు’ అమెరికా అధ్యక్ష దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక కానుకలు మోడీకి బైడెన్ దంపతుల అత్మీయ విందు వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారం అమెరికా అధ్యక్ష భవనంలో జో...

Latest News